మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్
మెదక్ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోరా అని మాజీ ఎమ్�
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�
Tribute | బడుగు బలహీన వర్గాల ప్రజల అభ్యున్నతికి దివంగత మాజీ ఎమ్మెల్యే కొత్తకోట దయాకర్ రెడ్డి ఎనలేని కృషి చేశారని మాజీ జడ్పీటీసీ సూర్యప్రకాష్ రెడ్డి, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు మోహన్ రెడ్డి అన్నారు.
తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను సోమవారం మండలంలో ఘనంగా నిర్వహించారు. గంగాధర మండలం బూరుగుపల్లి లో మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ జాతీయ జెండాను ఆవిష్కరించి, ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు.
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్లాల్ (Madanlal) మృతిపట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KTR) సంతాపం వ్యక్తంచేశారు. మదన్లాల్ మృతి బీఆర్ఎస్కు తీరని లోటని చెప్పారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్�
ఖమ్మం జిల్లా వైరా నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే బాణోత్ మదన్లాల్ మృతిపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రారంభించారు.
ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటు విషయంలో పోచంపాడు గ్రామ శివారులోని వేంపల్లి, ముల్కల్లా గ్రామాలకు చెందిన దళిత, బీసీ సోదరుల భూములను తక్కువ ధరకు ( ఎకరానికి రూ.13.50 లక్షలు) కొనుగోలు చేస్తున్నారని.. అధికారులు, అధికార �
Former MLA Chittem | నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకంలో భూములు కోల్పోతున్న రైతులకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి తెలిపారు.
Former MLA Chittem | పాలమూరు కాంగ్రెస్ నాయకులకు కమీషన్లు అందించడం కోసమే ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నాడని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆరోపించారు.