త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీకని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామం�
Chittem Rammohan Reddy | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మొహరం దశమి ఉత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
House Plots | జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గంలోని జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించి
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల ఒగ్గు కథ కళాకారుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కన్నూరి విజయ్, అలాగే ఆసంపెల్లి, సదయ్య తల్లి ఆసంపల్లి గాలమ్మ, గట్టు, రాజమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా ఆ మృ�
పిట్లం మండల కేంద్రంలో రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. సెంట్రింగ్ లైట్ పనులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారె�
Former MLA Rajendar Reddy | రాబోయే స్థానిక ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా పనిచేయాలని బీఆర్ఎస్ నారాయణపేట జిల్లా అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.
ఏడాదిన్నర కాలంలో ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ ఏం అభివృద్ధి చేశారో చెప్పాలని మాజీ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ ప్రశ్నించారు. మండలంలోని గుండ్లపల్లి లో సోమవారం విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ కమీషన్ లు తీస�
గోదావరిఖని ప్రధాన చౌరస్తాలోని పోచమ్మ మైదానంలో నగర పాలక సంస్థ అధికారులు ఇటీవల దుకాణాలను అనుమతి లేవని కూల్చివేసిన ఘటనపై రామగుండం మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ పెద్దపల్లి జిల్లా అధ్యక్షుడు కోరుకంటి చందర్ నిప్
ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా రైతులను మోసం చేసినందుకా కాంగ్రెస్ ప్రభుత్వం సంబరాలు చేసుకునేదని మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ ప్రశ్నించారు. స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్ నివాసంలో మంగళవారం ఏ�
మండలంలోని అడవి శ్రీరాంపూర్ గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ దుబాసి దేవేంద్ర శ్రీనివాస్ తల్లి మల్లేశవ్వ ఇటీవల మరణించగా ఆదివారం రోజున మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు.
మల్యాల మండలంలోని పోతారం గ్రామానికి చెందిన రిటైర్డ్ ఉపాధ్యాయుడు కొండపలుకుల దామోదర్ రావు ఆదివారం మృతిచెందగా చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ మృతదేహానికి నివాళులర్పించారు.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం తుదిశ్వాస వరకు పోరాడిన గొప్ప వ్యక్తి జయశంకర్ సార్ అని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్ కొనియాడారు. ప్రొఫెసర్ జయశంకర్ సార్ వర్థంతి వేడుకలను బీఆర్ఎస్ పార్టీ ఆధ్
మెదక్ జిల్లా కేంద్రంలో గత నాలుగు రోజులుగా మిషన్ భగీరథ మంచి నీటి సరఫరా కాకపోవడంతో పట్టణ ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలు ఇబ్బందులు పడుతున్నా అధికారులు, ప్రజా ప్రతినిధులు పట్టించుకోరా అని మాజీ ఎమ్�
కేశనపల్లి గ్రామానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ మహిళ మండల అధ్యక్షురాలు పప్పు స్వరూప తండ్రి కొండవేన కనకయ్య బుధవారం రాత్రి చనిపోయాడు. కాగా మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధూకర్తో పాటు ఆయన సతీమణి మంథని మ�