Amin Bhat | జమ్ముకశ్మీర్ (Jammu and Kashmir) లో సీనియర్ పొలిటీషియన్, కేంద్ర మాజీ మంత్రి గులాంనబీ ఆజాద్ (Gulam Nabi Azad) స్థాపించిన పార్టీకి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీకి చెందిన సీనియర్ నాయకుడు, మాజీ ఎమ్మెల్యే మొహమ్మద్ అమీన్ �
Former MLA Chittem | రోడ్డు ప్రమాదంలో మరణించిన పద్మమ్మ కుటుంబాన్ని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆదివారం మక్తల్ ప్రభుత్వాసుపత్రిలో పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలిపారు.
నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల ప్రా జెక్టు కోసం మక్తల్, నారాయణపేట ప్రజలకు అన్యాయం చేస్తామంటే సహించేది లేదని సీఎం రేవంత్రెడ్డిని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి హెచ్చరించారు.
Chittem Rammohan Reddy | కొడంగల్ నియోజకవర్గ ప్రజలను మోసం చేసేందుకు ముఖ్యమంత్రి నారాయణపేట- కొడంగల్ ఎత్తిపోతల పథకం తీసుకొస్తానని నియోజకవర్గ ప్రజలను మోసం చేస్తున్నారని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి ఆర�
Ala Venkateswar Reddy | మండలంలోని కప్పెట గ్రామంలో రెండు రోజులుగా బొడ్రాయి ప్రతిష్టాపన కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో జరుగుతున్నాయి. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి ఈ వేడుకలకు హాజరై ప్రత్యేకంగా పూజలను నిర్వహించార
Nursing Student | గద్వాల జిల్లా కేంద్రంలో నిన్న రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన నర్సింగ్ విద్యార్థి మనిషా శ్రీ కుటుంబాన్ని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి పరామర్శించారు.
Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు భూత్పూర్ పట్టణ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూ
Marri Janardhan | మండలంలోని పలువురు ఇటీవల అనారోగ్యంతో మరణించిన బీఆర్ఎస్ కుటుంబ సభ్యుల నాయకులను మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి పరామర్శించి ఓదార్చారు.
Former MLA Chittem | ఈనెల 27న వరంగల్ ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభకు కార్యకర్తలు భారీ ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి కోరారు.
Chittem Rammohan Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ మహాసభను విజయవంతం చేసే బాధ్యత మక్తల్ నియోజకవర్గ కార్యకర్తలపై ఉందని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Peddapally | పెద్దపల్లి రూరల్ ఏప్రిల్ 20: పెద్దపల్లి మండలంలోని రాఘవాపూర్ లో రజక కులస్తుల ఆరాధ్యదైవమైన మడేలయ్య దేవాలయంలో విగ్రహ ప్రతిష్టాపన మహోత్సవ పూజలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి.
Chittem Rammohan Reddy | రాష్ట్రంలో గొల్ల కురుమ యాదవులను ఆదుకున్నది కేసీఆర్ ప్రభుత్వమేనని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం మక్తల్ మండలం కర్ని గ్రామంలో బీరప్ప బండారు మహోత్సవంలో పాల్గొని
Chittem Rammohan Reddy | బీఆర్ఎస్ను కాదని ఇతర పార్టీలకు వెళ్లిన నాయకులు, కార్యకర్తలు మళ్లీ పార్టీలోకి వస్తామంటే కనీసం పార్టీ కండువాను ముట్టుకోనివ్వబోమని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.