Former MLA Chittem | కాంగ్రెస్ అంటే కర్మ కాలిన పార్టీ అని , ఆ పార్టీ అధికారంలో ఉన్నన్ని రోజులు రాష్ట్ర ప్రజలకు కష్టాలు , నష్టాలు ఉంటాయని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
Former MLA Chittem | రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ అన్ని స్థానాల్లో గులాబీ జెండా ఎగరడంతోపాటు పల్లె ఫలితం నుంచి కాంగ్రెస్ పతనానికి నాంది పలికేలా కార్యకర్తలు పనిచేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం ర�
రైతులందరికీ సాగునీరు అందించాలందించేందుకు వెంటనే చర్యలు చేపట్టాలని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే శంకర్ రవి శంకర్ డిమాండ్ చేశారు. కలెక్టర్ ప్రమేల సత్పతిని బుధవారం కలిసి వినతి పత్రం అందజేశారు.
రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలకు బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు సన్నద్ధం కావాలని హుస్నాబాద్ బీఆర్ఎస్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే ఒడితల సతీష్ కుమార్ పిలుపునిచ్చారు. హుస్నాబాద్ నియోజకవర్గ కేంద్ర�
అనారోగ్యం బారిన పడి కరీంనగర్ దవాఖానలో చికిత్స పొందుతున్న జర్నలిస్టు లైసెట్టి రాజు, 3వ వార్డ్ మాజీ కౌన్సిలర్ లైసెట్టి భిక్షపతి తండ్రి లైసెట్టి భూమయ్యను మాజీ ఎమ్మెల్యే దాసరి మనోహర్ రెడ్డి శనివారం దవఖానకు
రానున్న స్థానిక సంస్థల ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గంగాధర మండలం బూరుగుపల్లి లో శనివారం గంగాధర మండల స్థాయి బీఆర్ఎ
ముత్తారం మండలంలోని అడవిశ్రీరాంపూర్ గ్రామంలో నిమ్మతి చంద్రయ్య ఇటివల మరణించగా ఆ కుటుంబాన్ని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ బుధవారం పరామర్శించారు. ముందుగా మృతుడి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పిం
త్యాగనిరతికి, సహనానికి మొహర్రం ప్రతీకని రామగుండం మాజీ శాసనసభ్యులు పెద్దపల్లి జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కోరుకంటి చందర్ అన్నారు. మొహర్రం పండుగను పురస్కరించుకుని అంతర్గాం మండలం లింగాపూర్ గ్రామం�
Chittem Rammohan Reddy | నారాయణపేట జిల్లా ఊట్కూర్ మండల కేంద్రంలో ఆదివారం జరిగిన మొహరం దశమి ఉత్సవ వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి పాల్గొన్నారు.
House Plots | జర్నలిస్టులకు ఇంటి స్థలాలు ఇవ్వాలని కోరుతూ పట్టణంలో ఆర్డీవో కార్యాలయం ఎదుట నియోజకవర్గంలోని జర్నలిస్టులు చేపట్టిన రిలే నిరాహార దీక్షా శిబిరాన్ని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి సందర్శించి
కాల్వ శ్రీరాంపూర్ మండలం పెగడపల్లి గ్రామంలో ఇటీవల ఒగ్గు కథ కళాకారుడు అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందిన కన్నూరి విజయ్, అలాగే ఆసంపెల్లి, సదయ్య తల్లి ఆసంపల్లి గాలమ్మ, గట్టు, రాజమ్మ ఇటీవల మృతి చెందారు. కాగా ఆ మృ�
పిట్లం మండల కేంద్రంలో రెండు సంవత్సరాలుగా నిలిచిపోయిన సెంట్రల్ లైటింగ్ పనులు వెంటనే ప్రారంభించాలని జుక్కల్ మాజీ ఎమ్మెల్యే అరుణతార అన్నారు. సెంట్రింగ్ లైట్ పనులపై ఆమె తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. కామారె�