రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగ
గవర్నర్ బాకా ఊదడానికే అసెంబ్లీకి వచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశ మందిరంలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. శాసనసభ సంయుక్త సమావేశం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరస్పరం పలకరించుకున్నారు.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నాయి. శుక్రవారం బీఏసీలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా టేబుల్ ఐటమ్స్గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు.
‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది’
Minister KTR | రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మంత్రి కేటీఆర్.. అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులను పేరుపేరునా ఆత్మీయంగా పలుకరించారు.
Budget 2023-24 | తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో శాసనసభా వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది
Telangana Assembly | ఫిబ్రవరి 3వ తేదీ నుంచి తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉభయసభలను ఉద్దేశించి శుక్రవారం మధ్యాహ్నం 12:10 గంటలకు గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ అసెంబ్లీలో ప్ర
గణతంత్ర దినోత్సవ వేడుకలను శాసనసభలో ఘనంగా నిర్వహించారు. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మండలి ఆవరణలో, స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి అసెంబ్లీ ఆవరణలో జాతీయ జెండా
తెలంగాణలో శాసనసభను నిర్వహిస్తున్న తీరు అద్భుతంగా ఉన్నదని పంజాబ్ అసెంబ్లీ స్పీకర్ కుల్తార్సింగ్ సంధ్వాన్ కొనియాడారు. మంగళవారం ఆయన పంజాబ్కు చెందిన ఎమ్మెల్యే కుల్వంత్సింగ్ పండోరి, మాజీ ఎమ్మెల్య
తెలంగాణపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం విధిస్తున్న ఆర్థిక ఆంక్షల వల్ల ఈ ఆర్థిక సంవత్సరానికి ఆదాయంలో రూ.40 వేల కోట్లకు పైగా తగ్గిందని ప్రభుత్వం పేర్కొన్నది. ఈ విషయాన్ని రాష్ట్ర ప్రజలకు సవివరంగా తెలియజేసే