‘పల్లె కన్నీరు పెడుతుందో’ అని గోరటి వెంకన్న అన్నట్టుగా ఒకప్పుడు వలపోసుకొన్న గ్రామాలు, ఈ రోజు నవ చరిత్రకు పునాదులుగా మారాయి. దేశంలో అత్యుత్తమ 20 గ్రామపంచాయతీలు ఎక్కడున్నాయని అడిగితే.. 19 తెలంగాణలోనే ఉన్నాయ�
రాణి వాసంలోన రంజిల్లు రాజా, రైతు బాధలు తీర్చి రక్షించలేవా, పట్టణపు సొగసుకై పాటుపడు రాజా, పల్లెకందం గూర్చు ప్రతిభయేలేదా.. అని ప్రజాకవి కాళోజీ పల్లెల గురించి ఆవేదనతో రాశారు.
రాష్ట్ర అభివృద్ధిలో భాగమైన ప్రతి ఒక్కరికీ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా ధన్యావాలు తెలిపారు. ‘ప్రభుత్వ సంకల్పాన్ని, పరిపాలనా సంసరణలను సమర్థంగా అమలుచేసి, సంక్షేమాన్ని ప్రతి గడపకు, అభివృద్ధి
తెలంగాణ రాష్ట అభివృద్ధి దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ అన్నారు. అన్ని రంగాల్లోనూ అనూహ్య వృద్ధి సాధిస్తున్నదని, అన్ని వర్గాల ప్రజలపై సంక్షేమ వరాలు కురుస్తున్నాయని కొనియ�
రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్కు ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు సాదర స్వాగతం పలికారు. శాసనమండలి, శాసనసభ సంయుక్త సమావేశాన్ని ఉద్దేశించి ప్రసంగించడానికి గవర్నర్ శుక్రవారం 12.08 గంటలకు శాసనసభ ప్రాంగ
గవర్నర్ బాకా ఊదడానికే అసెంబ్లీకి వచ్చారంటూ బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ వ్యాఖ్యలు చేశారు. శుక్రవారం అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం తర్వాత మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు.
రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల ప్రారంభానికి ముందు సమావేశ మందిరంలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం నెలకొన్నది. శాసనసభ సంయుక్త సమావేశం సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పరస్పరం పలకరించుకున్నారు.
రాష్ట్ర శాసనసభ, శాసనమండలి శనివారం ఉదయం 10 గంటలకు సమావేశం కానున్నాయి. శుక్రవారం బీఏసీలో తీసుకొన్న నిర్ణయాలకు అనుగుణంగా టేబుల్ ఐటమ్స్గా మంత్రులు వార్షిక నివేదికలను సభలకు సమర్పించనున్నారు.
‘తెలంగాణ రాష్ట్రం సాధిస్తున్న సమ్మిళిత, సమగ్రాభివృద్ధి యావత్ దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నది. ప్రతి రంగంలోనూ దేశం ఆశ్చర్యపోయేలా అద్భుతమైన ప్రగతిని ఆవిష్కరిస్తూ పురోగమిస్తున్నది’
Minister KTR | రాష్ట్ర అసెంబ్లీలో శుక్రవారం ఆహ్లాదకర వాతావరణం ఏర్పడింది. మంత్రి కేటీఆర్.. అటు అధికార, ఇటు ప్రతిపక్ష సభ్యులను పేరుపేరునా ఆత్మీయంగా పలుకరించారు.