గోదావరి ముంపు సమస్యకు శాశ్వత పరిష్కారం లభించాలంటే ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తిరిగి తెలంగాణకు ఇవ్వాలని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు.
తెలంగాణ అసెంబ్లీలో చరిత్రాత్మక సన్నివేశం చోటుచేసుకొన్నది. భారతదేశ అత్యున్నత చట్టసభకు రాజ్యాంగ నిర్మాత, మహాదార్శనికుడు, సామాజిక న్యాయ పోరాట రథసారథి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ పేరుపెట్టాలన్న తీర్
Telangana Assembly | విభజన చట్టం రూపొందించేటప్పుడే తెలంగాణకు అన్యాయం జరిగిందని, అన్ని రకాల కేంద్ర విద్యాసంస్థలు ఏపీలో నెలకొల్పేలా చట్టంలో పొందుపరిచారని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి మండిపడ్డారు.
Telangana Assembly | కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల వల్ల ప్రజలపై జీఎస్టీ భారం మరింత పెరుగుతోంది. పాలు, పెరుగు సహా ప్రతి చిన్న వస్తువుపై జీఎస్టీ పడుతోంది. అయితే రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి వెళ్లే ఈ జీఎస్ట
కేంద్రం ప్రతిపాదించిన విద్యుత్తు సవరణ బిల్లుపై సోమవారం రాష్ట్ర శాసనసభ, శాసనమండలిలో స్వల్పకాలిక చర్చ జరుగనున్నది. ఉభయ సభలు ఉదయం 10 గంటలకు ప్రారంభం కాగానే బిల్లుపై చర్చిస్తాయి. చర్చ ద్వారా రాష్ట్ర అభిప్రా�
హైదరాబాద్ : అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై స్పీకర్ ఛాంబర్లో పోచారం శ్రీనివాస్రెడ్డి ఆధ్వర్యంలో బీఏసీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా సమావేశాల నిర్వహణతోపాటు పలు అంశాలు, పద్దులపై చర్చించారు. ప్రభుత్వం తర�
హైదరాబాద్ : టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కరోనా నుంచి కోలుకున్నారు. కరోనా బారిన పడ్డ కేటీఆర్ పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు ధృవీకరించారు. సోమవారం నిర్వహించిన క�
తెలంగాణ అసెంబ్లీ సమావేశాల పనితీరు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నదని శాసన సభాపతి పోచారం శ్రీనివాస్రెడ్డి పేర్కొన్నారు. 2022, సెప్టెంబర్ 6 నుంచి ప్రారంభం కానున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ, శాసనమండలి �
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ కమిటీ హాలులో రాష్ట్రపతి ఎన్నిక పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. ఈ పోలింగ్లో తెలంగాణకు చెందిన 117 మంది ఎమ్మెల్యేలతో పాటు ఆంధ్రప్రదేశ్ కందుకూరు ఎమ్మెల్యే మహీధర్
President of India | దేశ 16వ రాష్ట్రపతి ఎన్నికకు నేడు ఓటింగ్ జరుగనుంది. పోలింగ్కు రాష్ట్ర శాసనసభలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. అసెంబ్లీ కమిటీ హాల్లోని పోలింగ్ బూత్లో సోమవారం ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు
హైదరాబాద్ : ఈ నెల 18న రాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో తెలంగాణ శాసనసభలో చేసిన ఏర్పాట్లను సీఈవో వికాస్ రాజ్ శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా వికాస్ రాజ్ మాట్లాడుతూ.. సోమవారం జరగనున్�