హైదరాబాద్ : ఈ దేశంలో ఫెడరల్ వ్యవస్థ దెబ్బతింటోందని, దాన్ని కాపాడాల్సిన అవసరం ఉందని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ అసెంబ్లీ ఆవరణలో డాక్టర్ బీఆర్ అంబ�
హైదరాబాద్ : భారతరత్న, రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అందరివాడు, ఆ మహానీయుడిని ఒక కులానికి అంటగట్టడం సరికాదని శాసనసభ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ అస�
హైదరాబాద్ : తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు, మాజీ శాసనసభ్యురాలు మల్లు స్వరాజ్యం మృతి పట్ల స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి సంతాపం వ్యక్తం చేశారు. భూస్వామ్య కుటుంబంలో జన్మించినా పేదల పక్షాన నిలబడిన నాయకు
ద్రవ్య వినిమయ బిల్లు -2022కు రాష్ట్ర శాసనసభ, శాసనమండలి మంగళవారం ఆమోదం తెలిపాయి. అసెంబ్లీలో ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు, మండలిలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్రావు బిల్లులను ప్రవేశపెట్టారు.
మెప్మా, ఐకేపీల్లో పనిచేస్తున్న వీవోఏలు, ఆర్పీల సమస్య లను పరిష్కరించాలని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి కోరారు. మంగళవారం అసెంబ్లీ బడ్జె ట్ సమావేశాల్లో భాగంగా ప్రశ్నోత్తరాల సమయం లో ఎమ్మెల్యే
హైదరాబాద్ : బడ్జెట్ అనేది నిధుల యొక్క కూర్పు అని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు స్పష్టం చేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత అద్భుతంగా ఉందని అధికార సభ్యులు ప్రశంసిస్తార�
హైదరాబాద్ : తెలంగాణ శాసన మండలిలో చైర్మన్ నూతన ఛాంబర్ను గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా నూతన ఛాంబర్లో చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చైర్మన్ స
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఏడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలిని చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రారంభించారు. ప్రస్తుతం జీరో అవర్ కొనస�
హైదరాబాద్ : 2022–23 ఆర్థిక సంవత్సరానికి రాష్ట్ర ద్రవ్య వినిమయ బిల్లును మంగళవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఈ బిల్లుపై చర్చ అనంతరం సభ ఆమోదించనున్నది. శాసనమండలిలోనూ బిల్లుపై చ�
హైదరాబాద్ : మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ పట్ల అనుచిత వ్యాఖ్యలు చేసి�
హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలో ప్రజల ఆరోగ్య అవసరాలను తీర్చడానికి బస్తీ దవాఖానాలను ఏర్పాటు చేశామని రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇప్పటి వరకు 259 బస్తీ దవాఖానాలను
హైదరాబాద్ : తెలంగాణలో 2020- 21లో తలసరి విద్యుత్ వినియోగం 2,012 యూనిట్లు విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి తెలిపారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా రాష్ట్రంలో విద్యుత్ రంగంపై సభ్యులు అడిగిన ప్ర�