హైదరాబాద్ : కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. శాసనసభలో పద్దులపై చర్చ సందర్భంగా కేటీఆర్ ప్రసంగించారు. �
హైదరాబాద్ : సరళా సాగర్, కోయిల్ సాగర్ ప్రాజెక్టులను పర్యాటక ప్రాంతాలుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని పర్యాటక శాఖ మంత్రి శ్రీనివాస్ గౌడ్ స్పష్టం చేశారు. ఇతర దేశాలత
హైదరాబాద్ : మూసీ నది అభివృద్ధి, సుందరీకరణ కోసం అన్ని రకాల చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా మూసీ నది
హైదరాబాద్ : హైదరాబాద్ నగర అభివృద్ధికి బహుముఖైన వ్యూహాంతో ముందుకు వెళ్తున్నామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. హైదరాబాద్ నగరంలో వ్యూహాత్మక రహదారుల అభివృద్ధి ప�
హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. శాసనసభను స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. సభలో ప్రశ్నోత్తరాలు కొనసాగుతున్నాయి. ప్రశ్నోత్తరాలు ముగిసిన వ�
హైదరాబాద్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటనపై ఉద్యోగ అభ్యర్థులు ఆసక్తి కనబరిచారు. ఓ వైపు సాధారణ ప్రజలు టీవీలకు అతుక్కుపోతే.. మరో వైపు ఉద్యోగ అభ్యర్థులు సెల్ ఫోన్లు, ల్యాప్టాప్లకు అతుక్కు�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 80,039 ఉద్యోగాల భర్తీకి నేటి నుంచే నోటిఫికేషన్లు వెలువడుతాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభ వేదికగా ప్రకటించారు. ఈ క్రమంలో నిరుద్యోగులు సంబురాలు చేసుకుంటున్న�
హైదరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వంలోని అన్ని శాఖల్లో 80,039 ఖాళీలు ఉన్నాయని, వాటిని నేరుగా భర్తీ చేస్తున్నామని సీఎం కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించారు. నియామక ప్రక్రియ నేటినుంచే ప్రారంభమవుతుందని చెప్పా
హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగ నియామక నోటిఫికేషన్లతో పాటు నిరుద్యోగులకు ముఖ్యమంత్రి కేసీఆర్ మరో తీపి కబురు అందించారు. పోలీస్ శాఖ వంటి యూనిఫాం సర్వీసులు మినహా ఇతర ప్రత్యక్ష నియామకాల్లో గరిష్ఠ వయో�
హైదరాబాద్ : రాష్ట్రంలో ఇక నుంచి భర్తీ చేసే ఆర్డీవో, డీఎస్పీ, సీటీవో, ఆర్టీవోతో పాటు గ్రూప్-1 ఉద్యోగాలన్నీ లోకల్ రిజర్వేషన్ల పరిధిలోకి వస్తాయని ముఖ్యమంత్రి కేసీఆర్ శాసనసభా వేదికగా ప్రకటించ