అసెంబ్లీ ఎన్నికల నిర్వహ ణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని హైదరాబాద్ జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి అనుదీప్ దురిశెట్టి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలె క్టర్ అనుదీప్ మలక్పేట నియో
ప్రాణాలను సైతం లెకచేయకుండా కొట్లాడి సాధించిన తెలంగాణ రాష్ర్టాన్ని సీఎం కేసీఆర్ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపించారని మంత్రి జగదీశ్రెడ్డి పేర్కొన్నారు. స్వరాష్ట్రంలో సాగునీటి వనరులు పెంచి నేడు ద�
ముచ్చటగా మూడోసారి మనదే విజయమని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. గురువారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్ పరిధి భాగ్యశ్రీగార్డెన్లో ఏర్పాటు చేసిన బూత్ కమిటీ సభ్యుల సమావేశానికి ఆయనతో పాట
నాడు పాలేరు కరువు ప్రాంతం.. కేవలం ఆముదం, జొన్న వంటి మెట్ట పంటలు పండే ప్రాంతం.. పనుల్లేక వలస వెళ్లే ప్రజలు.. ఖాళీగా దర్శనమిచ్చిన ఊళ్లు.. అవసరానికి భూమి అమ్ముదామన్నా కొనే వాడులేని దైన్యం.. కానీ, స్వరాష్ట్రం వచ్చ�
రాబోయే ఎన్నికల్లో అభివృద్ధికి ఓటేద్దాం.. ఎమ్మెల్యేగా అరెకపూడి గాంధీని గెలిపించుకుందామని గచ్చిబౌలి టెలికాంనగర్ వాసులు తమ పూర్తి మద్దతు తెలియజేశారు. గురువారం గచ్చిబౌలి డివిజన్లోని టెలికాంనగర్ కాలనీ
గత తొమ్మిదేండ్లలో సనత్నగర్ నియోజకవర్గం అభివృద్ధిలో నంబర్ వన్గా నిలిచిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
ఉప్పల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేసిన తమను రేవంత్రెడ్డి మోసం చేశారని పీసీసీ రాష్ట్ర కార్యదర్శి సింగిరెడ్డి సోమశేఖర్రెడ్డి, ఏఎస్రావునగర్ డివిజన్ కార్పొరేటర్ సింగిరెడ్�
ప్రజలకు ఇచ్చే సంక్షేమ పథకాలను అడ్డుకుంటున్న కాంగ్రెస్ పార్టీని తరిమికొట్టాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ పిలుపునిచ్చారు. రైతుబంధు పథకం ఆపాలని కేంద్ర ఎన్నికల సంఘానికి ఆ పార్టీ నాయకులు ఫ
ప్రతిపక్షాల కుయుక్తులు చెల్లవని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం పోచారం మున్సిపాలిటీ, కీసర మండల బీఆర్ఎస్ సమన్వయ కమిటీ సమావేశాలు జరిగాయి.
ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.
ఉమ్మడి పాలనలో తాగునీటికి తండ్లాట.. వేసవి వచ్చిందంటే ఖాళీ బిందెలతో కొట్లాట.. కిలోమీటర్లు నడిచి వెళ్తే బిందెడు నీళ్లు దొరికే గడ్డుకాలం.. ఒక్క పంట పండటమే గగనం.. ఇదంతా నాటి మానుకోట దుస్థితి.. మరి బీఆర్ఎస్ తొమ్�
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
Congress List | కాంగ్రెస్ అభ్యర్థుల రెండో జాబితాకు ఆ పార్టీ అగ్రనేత సోనియాగాంధీ బ్రేక్ వేశారు. జాబితాలోని పేర్లపై అభ్యంతరం వ్యక్తం చేసిన ఆమె.. మార్పుచేర్పులు చేసి తీసుకురావాలని ఆదేశించినట్టు తెలిసింది. జాబితా�