KTR | కేవలం ఎన్నికలప్పుడు మాత్రమే ఓట్లు దండుకోవడానికే కులమతాల పేరుతో కొందరు నాయకులు ముందుకు వస్తారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కులం, మతం కాదు, గుణం చూసి ఓటెయ్యండి అని క
తెలంగాణ ఉద్యమానికి వరంగల్ కేంద్రంగా పనిచేసిందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ (Vinod Kumar) అన్నారు. అన్ని రాజకీయ పార్టీలను ఒప్పించి తెలంగాణ (Telangana) సాధించామని తెలిపారు.
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ (Election Code) నేపథ్యంలో పోలీసులు, ఎన్నికల అధికారులు ముమ్మరంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. భారీగా నగదు, బంగారం, బంగారు, వెండి నగలు పెద్దమొత్తంలో పట్టుబడుతున్నాయి.
సీఎం కేసీఆర్ (CM KCR) తన సుడిగాలి పర్యటనలతో పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహం నింపుతున్నారు. ప్రతిరోజూ మూడు నియోజకవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు నిర్వహిస్తున్నారు.
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్లలో (Sircilla) పర్యటించనున్నారు. శుక్రవారం ఉదయం 10.30 గంటలకు పట్టణంలోని పద్మనాయక కల్యాణ మండపంలో బీఆర్ఎస్ (BRS) ఆధ్వర్యంలో జరుగనున్న యువ ఆత్మీ�
ఐదెకరాలు.. రూ.10 కోట్లు.. రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మహేశ్వరం కాంగ్రె స్ టికెట్ రేటు వ్యవహారం మరో మలుపు తిరిగింది. మహేశ్వరం టికెట్ కోసం టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఇంత భారీ మొత్తం ఇచ్చ�
అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతున్నా కాంగ్రెస్-వామపక్షాల పొత్తులపై ఇంకా స్పష్టత రావడం లేదు. తాము అనుకున్న స్థానాన్ని ఇవ్వకుంటే కాంగ్రెస్కు కటీఫ్ చెప్పాలని సీపీఎం నిర్ణయించుకున్నట్టు తెలిసింది. �
రాష్ట్రంలో సంక్షేమ పథకాల పరిధిని క్రమంగా పెంచుకొంటూ పోతున్నామని, విపక్షాల మాదిరిగా బాధ్యత లేకుండా హామీలు ఇవ్వటం లేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. గురువారం అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించిన స�
రాష్ట్రవ్యాప్తంగా రైతుబంధు, దళితబంధు, ఇతర నగదు బదిలీ పథకాలను ఆపేయాలని భారత ఎన్నికల సంఘానికి కాంగ్రెస్ పార్టీ లేఖ రాయడం పట్ల కర్షకలోకం కన్నెర్రజేసింది.
ఎన్నికల్లో తెలంగాణ ప్రజల ఓట్లను కొనేందుకు కాంగ్రెస్, బీజేపీ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయని ఆర్థిక మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. కాంగ్రెస్కు కర్ణాటక నుంచి, బీజేపీకి ఢిల్లీ నుంచి డబ్బులు వస్తున్నాయన�
అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్కు ఓటేస్తే తెలంగాణ మళ్లీ కుక్కలు చింపిన విస్తరి అవుతుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ప్రజలను అప్రమత్తం చేశారు. తెలంగాణను కాపాడుకోవాల్సింది ప్రజలేనని పేర్కొన్నారు. వ
రైతులు బాగుపడుతుంటే కాంగ్రెస్ పార్టీ పగబట్టినట్టు వ్యవహరిస్తున్నదని, రైతులపై పగబట్టిన కాంగ్రెస్కు రైతులు పొగబెట్టడం ఖాయమని ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఆపాలని ఎన్నికల సంఘానికి ఫిర్
‘నవంబర్ 30న ప్రజా ఓట్లతో దుమ్ములేవాలె.. నా ముందున్న జనం దమ్ము కేసీఆర్ దమ్ము కాదా? ఈ దమ్ము మొత్తం బైలెల్లితే దమ్ము.. దుమ్ము లేస్తది’ అని విపక్షాలను బీఆర్ఎస్ పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. చాలా
ఎన్నికల కోడ్ పేరుతో కాంగ్రెస్ పార్టీ రైతుల పొట్టకొడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ అంటేనే రైతు విరోధి అని, రైతులను దగా చేసే పార్ట�