ఆలోచనలు గొప్పగా ఉంటేనే మనం కూడా ఆ స్థాయిని అందుకుంటామని నిరూపించారు సీఎం కేసీఆర్. సంపదను సృష్టించే పద్ధతుల గురించి పద్దులు వేస్తూ కూర్చుంటే పనులు కావు, పనులు ప్రారంభిస్తే కదా ముందుకు ఎలా వెళ్లాలో తెలిస
కాంగ్రెస్ పార్టీ అధినేతలు సోనియా, రాహుల్, ప్రియాంకా గాంధీలు తెలంగాణ రాష్ట్ర ప్రజలకు ఇప్పటికే ఇచ్చిన ఆరు గ్యారెంటీలకు తోడుగా మరికొన్ని గ్యారెంటీలను రాష్ట్ర పర్యటనలో ప్రకటించారు. కాంగ్రెస్ పార్టీ అధి
రేవంత్రెడ్డి.. ఏనాడైనా ఎల్బీనగర్ను పట్టికున్నాడా! అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి విమర్శించాడు. ఎల్బీనగర్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఎమ్మెల్యే సుధీర�
ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమంటూ తన ప్రచారాన్ని మరింత ముమ్మరం చేశారు. సనత్నగర్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్యాదవ్. ఇప్పటి వరకు చేపట్టిన ప్రభుత్వ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీస�
మహేశ్వరంలో బీఆర్ఎస్ పార్టీ తిరుగులేని శక్తిగా ఆవిర్భవించిందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. శుక్రవారం అమీర్పేట్ గ్రామానికి చెందిన కాంగ్రెస్, బీజేపీ నుంచి 30 మంది కార్యకర్త
రాజకీయ నాయకులు మాట్లాడే తీరే వారి భవిష్యత్తును నిర్ణయిస్తాయి. అనాలోచితంగా మాట్లాడేవారికి ప్రజల్లో కనీస గౌరవం దక్కదు. అనుభవం, పరిపక్వత, వ్యూహాత్మకంగా ఆలోచించడం, పాలించే సామర్థ్యం, ఉన్నది ఉన్నట్టుగా, లేని
అభివృద్ధి చేసిన ఘనత బీఆర్ఎస్దేనని.. గ్రామ స్వరాజ్యం కేసీఆర్తోనే సాధ్యమైందని.. సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సుభిక్షంగా ఉంటుందని.. రైతుల కష్టాలు తీర్చేందుకే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు రాజేంద�
ప్రజల ఆరోగ్యం కోసం మల్కాజిగిరిలో వంద పడకల దవఖానను నిర్మిస్తామని బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మచ్చ బొల్లారం, మల్కాజిగిరి, అల్వాల్, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలోని బస్�
అగ్రవర్ణ పేదలకు గురుకులాల ఏర్పాటు నిర్ణయం భేష్ అని కామారెడ్డికి చెందిన రెడ్డి ఐక్యవేదిక నాయకులు హర్షం వ్యక్తంచేశారు. నియోజకవర్గానికి ఒకటి చొప్పున అగ్రవర్ణ పేదల కోసం గురుకుల పాఠశాలు ఏర్పాటు చేస్తామని
గెలుపులో తాను హ్యాట్రిక్ కొట్టబోతుంటే... కాంగ్రెస్ అభ్యర్థి ఓటమిలో హ్యాట్రిక్ కొట్టబోతున్నారంటూ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి ఎద్దేవా చేశారు. శుక్రవారం మేడ్చల్ మున్సిపాలిటీ పరిధిల�
‘నియోజకవర్గ ప్రజలే నా బలం.. నా బలగం.., ఎన్నికల్లో మరోసారి ఆశీర్వదించండి.. మరింత అభివృద్ధి చేస్తా..’ అని కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు. సకల జనుల సంక్షేమమే బీఆర్ఎస్ ప్
తెలంగాణ జాతిపితగా సీఎం కేసీఆర్ను హోమంత్రి మహమూద్ అలీ అభివర్ణించారు. నాగారం మున్సిపాలిటీ ముఖ్య నాయకుల సమావేశం శుక్రవారం జరిగింది. ఈ కార్యక్రమానికి మంత్రులు మహమూద్ అలీ, చామకూర మల్లారెడ్డి ముఖ్య అతిథు�
ఉప్పల్ ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తామని ఉప్పల్ నియోజకవర్గ బీఆర్ఎస్పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఉప్పల్ డివిజన్, చిలుకానగర్ డివిజన్ పరిధిలోని పలు ప్రాంతాల్లో శుక్రవా�
Congress Candidates | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసేందుకు కాంగ్రెస్ పార్టీ 45 మందితో రెండో జాబితా ప్రకటించింది. కానీ పీజేఆర్ తనయుడు విష్ణువర్ధన్ రెడ్డి, ఎన్ఎస్ యూ ఐ అధ్యక్షుడు వెంకట్ లకు టికెట్ నిరాకరించింది.
Bittiri Satti | తెలంగాణ భవన్ వేదికగా మంత్రి హరీష్ రావు సమక్షంలో టీ పీసీసీ మాజీ సెక్రటరీ సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, ఏఎస్ రావు నగర్ కార్పోరేటర్ సింగిరెడ్డి శిరీష, రవి కుమార్ ముదిరాజ్ (బిత్తిరి సత్తి), పెద్ద సంఖ్యలో �