కాంగ్రెస్ అధిష్ఠాన నేతలు కోట్ల రూపాయలు చేతులు మార్చుకుని పరాయి వ్యక్తికి టికె ట్ కేటాయించారని కూకట్పల్లి సీనియర్ నేత గొట్టిముక్కల వెం గళరావు ఆరోపించారు. నియోజకవర్గంలో ఏండ్ల తరబడి పార్టీ జెండా మోస్
జిల్లాలో ఎన్నికల కమిషన్ నిబంధనల మేరకు సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ అధికారులను ఆదేశించారు.
మలిదశ ఉద్యమంలో పాల్గొన్న ఎంతో మంది ఉద్యమకారులకు సీఎం కేసీఆర్ ఎన్నో ఉన్నత పదవులు కట్టబెట్టి తగిన గౌరవం కల్పించారని ఎల్బీనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు.
పేదలకు అండా గులాబీ జెండా.. దేశంలో ఎక్కడా లేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను అమలు చేశామని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, ఎమ్మెల్యే ప్రకాశ్గౌడ్ తెలిపారు. మణికొండ మున్సిపాలిటీలో పార్టీ కార్యాలయాన�
తమకు ఏ పార్టీతోనూ జట్టులేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ సెంచరీ కొట్టుడు ఖాయమని, కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె ధీమా వ్యక్తంచేశ�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి గెలుపుకోసం ప్రచారం జోరుగా సాగుతోంది. ఇందులో భాగంగా శనివారం కాప్రా డివిజన్ నిర్మలానగర్, కందిగూడ, వలువర్నగర్ కాలనీల్లో బీఆర్ఎస్ నాయ�
అసెంబ్లీ ఎన్నికల వేళ తెలంగాణ ఎక్సైజ్శాఖ ముమ్మరంగా చేపడుతున్నట్టు తనిఖీలను పొరుగు రాష్ర్టాల ఎక్సైజ్ అధికారులు కొనియాడారు. శనివారం తెలంగాణ, కర్ణాటక, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ రాష్ర్టాలకు చెందిన ఎక�
హైదరాబాద్ జిల్లాలో ముమ్మరంగా తనిఖీలు కొనసాగుతున్నాయి. శనివారం పోలీస్ అథారిటీ ద్వారా రూ.63.42 లక్షల నగదు సీజ్ చేయగా, ఇప్పటి వరకు రూ.42.92 కోట్ల నగదును సీజ్ చేసినట్టు ఎన్నికల అధికారి రోనాల్డ్రోస్ తెలిపారు.
ఎల్బీనగర్ నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాష్కీగౌడ్కు అప్పుడే కష్టాలు మొదలయ్యాయి. ఎల్బీనగర్ కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన ముఖ్య నేతలంతా ఆయనకు దూరం జరిగారు. టికెట్ ప్రకటించిన తర్వాత తొలిసా�
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ అభ్యర్థుల జైత్రయాత్ర జోరుగా సాగుతున్నది. నోటిఫికేషన్ కంటే ముందుగానే నియోజకవర్గాన్ని చుట్టేసిన నేతలు..రెండో విడత ప్రచారంలో సరైన వ్యూహాలతో ముందుకెళుతున్నారు. అభ్యర్థులు స�
మీ ఇంటి ఆడబిడ్డను ఆశీర్వదించండి.. కారు గుర్తుకు ఓటేసి భారీ మెజీర్టీతో గెలిపించండని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. మీర్పేటలో శనివారం రాత్రి బీఆర్ఎస్ పార్టీ కార్యాలయ�