తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి తిరుగులేదని..హాట్రిక్ ముఖ్యమంత్రి కేసీఆర్కు అడ్డు ఎవరులేరని మల్కాజిగిరి నియెజవకర్గం బీఆర్ఎస్ అభ్య ర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శనివారం వినాయకగర్లో నాయకులతో
మహేశ్వరం నియోజకవర్గం నుంచి మరోసారి ఎమ్మెల్యేగా గెలిపిస్తే తుది శ్వాస ఉన్నంత వరకు ప్రజలకు సేవ చేస్తానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. మహేశ్వరం నియోజకవర్గంలోని బాబాయ్య ఫంక్షన్ హాలులో
BRS MLC Kavitha | తమకు ఏ పార్టీతో జట్టులేదని, తెలంగాణ ప్రజలే తమ జట్టు అని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత స్పష్టం చేశారు. తమ పార్టీ సెంచరీ కొట్టడం ఖాయమని, 100కి పైగా సీట్లతో కేసీఆర్ హ్యాట్రిక్ సీఎం అవుతారని ఆమె ధీ
Minister KTR | ఏపీలో కాంగ్రెస్ కుప్పకూలిందని, తెలంగాణలోనైనా 4 సీట్లు వస్తాయని ఆ పార్టీ ఆరాటమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. కాంగ్రెస్కు (Congress) ప్రజలు 55 ఏండ్లపాటు అవకాశం ఇచ్చారని చెప్పారు.
CM KCR | కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ కదనభేరి మోగించారు. తెలంగాణకు ఆ పార్టీ చేస్తున్న కుట్రలపై నిప్పులు చెరిగారు. రైతుబంధును ఎత్తగొట్టే కాంగ్రెస్ నేతల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఒకప్పటి ఉద్యమాల తెలంగాణ ఇప్పుడు ఉజ్వల తెలంగాణగా మారింది. అసలు తెలంగాణ ఏర్పాటు సాధ్యమేనా అనేఅనుమానాల నుంచి ‘ఇదీ తెలంగాణ’ అంటే అనేవిధంగా ఆదర్శంగా తయారైంది. 60 ఏండ్ల నాటి కల నిజమై అప్పుడే దశాబ్దంలోకి అడుగుప�
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలో కారు దూసుకెళ్తున్నది. రోజు రోజుకు వేగం పెంచుతూ ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు ప్రచారం..మరో వైపు చేరికలతో హోరెత్తిస్తోంది.
శాసనసభ ఎన్నికల నేపథ్యంలో హైదరాబాద్ జిల్లాలో భారత ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు అధికారుల తనిఖీలు కొనసాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్కాడ్ బృందం విస్తృతంగా తనిఖీలు చేపడుతూ.. �
ఈ ఎన్నికల్లో ప్రతి పక్షాలను బొంద పెట్టాలని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని సామ నర్సింహా రెడ్డి ఫంక్షన్ హాలులో కార్యకర్తల సమావేశం నిర్వహించారు.
సూర్యాపేట జిల్లా కేంద్రంలో బీజేపీ శుక్రవారం నిర్వహించిన జన గర్జన సభ జనం లేక వెలవెలబోయింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్యఅతిథిగా హాజరైన ఈ సభ ఫ్లాప్షోగా మిగిలిపోయింది.
పాలకుర్తిలో కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నానంటూ కొన్నాళ్లుగా హడావుడి చేస్తున్న ఎన్నారై హనుమాండ్ల ఝాన్సీలక్ష్మీరెడ్డికి షాక్ తగిలింది. భారత పౌరసత్వం కోసం ఆమె చేసుకున్న దరఖాస్తును కేంద్ర ప్రభు�