పార్టీ కోసం పనిచేసే వారికి కాంగ్రెస్లో గుర్తింపు లేదని సీనియర్ నేత, పరకాల నియోజకవర్గ ఇన్చార్జి ఇనగాల వెంకట్రామ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. 12 ఏండ్లుగా పార్టీ బలోపేతానికి కష్టపడుతున్న తనకు కాకుండా వ
‘వెయ్యి రూపాయలు ఇచ్చి, సారా పోస్తే లంబడోళ్లు ఓట్లు వేస్తారంటూ అగ్రవర్ణ దురహంకారంతో మాట్లాడిన రేవంత్రెడ్డి! ఇక నీ ఓటమికి రోజులు లెక్కపెట్టుకో.. లంబాడీల జాతిద్రోహి ఖబడ్దార్' అంటూ గిరిజన సంఘాల నాయకులు హె�
అన్ని వర్గాల ప్రజలను దృష్టిలో పెట్టుకొని సీఎం కేసీఆర్ ప్రకటించిన బీఆర్ఎస్ మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ సైనికులు గడపగడపకూ తీసుకెళ్లి ప్రజలకు వివరించి ఓట్లు అడగాలని, కష్టపడితే 90 శాతం ఓట్లు కారు గుర్తుక�
కాంగ్రెస్ పార్టీ అధిష్ఠానం తనను రెండుసార్లు నమ్మించి గొంతు కోసిందని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం భీమదేవరపల్లి మండలం ముల్కనూరులోని తన నివాసంలో �
రేవంత్ బాగోతం బయటపెడతానని కాంగ్రెస్ నాయకుడు విజయ్కుమార్రెడ్డి హెచ్చరించారు. ముథోల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశిస్తే.. తనను కాదని నారాయణరావు పటేల్కు కేటాయించారని మండిపడ్డారు. శనివార�
Congress | కాంగ్రెస్లో 22 ఏండ్లుగా కార్యకర్తగా పనిచేస్తున్నానని, తన సేవలను గుర్తిస్తుందని.. చొప్పదండి కాంగ్రెస్ అభ్యర్థిగా టికెట్ తనకే ఇస్తుందన్న నమ్మకంతో ఉన్న తనకు పార్టీ ద్రోహం చేసిందని కాంగ్రెస్ యువజన �
Congress | ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గ టికెట్ తనకు ఇవ్వకపోడానికి కారణాలు చెప్పాలని పీసీసీని పాలేరు మాజీ సర్పంచ్ రామసహాయం మాధవీరెడ్డి ప్రశ్నించారు.
Congress | నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్రెడ్డి శనివారం డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్లో పార్టీ కా ర్యకర్తలతో సమావేశమై ఆవ�
తెలంగాణ ద్రోహుల చేతిలో కాంగ్రెస్ ఉన్నదని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు అన్నారు. రైతుబంధును ఇవ్వొద్దని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసిన ఆ పార్టీని బొందపెట్టాలని తెలంగాణ ప్రజలకు పిలుపునిచ్చారు.
కమ్మ సామాజిక వర్గంతో తనకు విడదీయలేని అనుబంధం ఉన్నదని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు. కమ్మ కులస్థులు 30 ఏండ్లుగా తనను కంటికి రెప్పలా కాపాడుకుంటున్నారని తెలిపారు. బ
ఉస్మానియా, గాంధీ, నిమ్స్ వంటి ట్రెషరీ దవాఖానలపై భారం తగ్గిస్తూనే ప్రజలకు చేరువలోనే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు బస్తీ దవాఖానలను అందుబాటులోకి తీసుకొచ్చింది తెలంగాణ ప్రభుత్వం. చికిత్సతో పాటు అవసరమ
Congress | ‘ఎం’ (మనీ) ఫార్ములాతోనే కాంగ్రెస్ తనకు టికెట్ ఇవ్వలేదని పీసీసీ కార్యదర్శి, పీసీ సీ ఎన్నికల ప్రచార కమిటీ కార్యనిర్వాహక సభ్యుడు దండెం రాంరెడ్డి ఆరోపించారు.
కాంగ్రెస్ పార్టీ రెండో జాబితా ప్రకటనతో అగ్గి రాజుకున్నది. శనివారం ఉదయం ఆరోపణలతో మొదలైన ఈ వేడి.. సాయంత్రానికి గాంధీభవన్ను తాకింది. ఇన్నాళ్లు జెండాలు మోసిన చేతులతోనే గాంధీభవన్పై రాళ్లు విసిరారు. టీపీసీ
Congress | జడ్చర్ల కాం గ్రెస్లో ముసలం రాజుకుంది. నియోజకవర్గం నుంచి టికెట్ కోసం మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్, మరోనేత అనిరుధ్రెడ్డి పోటీపడ్డారు. చివరికి అనిరుధ్కే టికెట్ దక్కడంతో ఎర్రశేఖర్ వర్గం ఆగ్రహం కట్ట