CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వం అనుసరించిన విధానాలతో సాగు విస్తీర్ణం బాగా పెరిగిందని సీఎం కేసీఆర్ చెప్పారు. ప్రాజెక్టుల నిర్మాణం, 24 గంటల కరెంటు రైతుల స్థితిగతులనే మార్చాయని అన�
CM KCR | కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్పై సీఎం కేసీఆర్ విమర్శలు చేశారు. ఆదివారం సాయంత్రం ఆలేరులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ప్రసంగించిన సీఎం.. సాగుకు కరెంటు విషయంలో డీకే చేసిన వ్యాఖ్యలను ఎద్దేవా చేశా
CM KCR | ఎమ్మెల్యే గొంగిడి సునీత తన బిడ్డ అని, నియోజకవర్గ అభివృద్ధి కోసం ఆమె తన ముందు పెట్టిన డిమాండ్లు అన్నింటిని తప్పకుండా నెరవేరుస్తానని సీఎం కేసీఆర్ ఆ నియోజకవర్గ ప్రజలకు హామీ ఇచ్చారు.
CM KCR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడక ముందు అలేరులో కరువు తాండవం చేసిందని, రైతులు బోర్లు వేసి నీళ్లు పడక, నీళ్లు పడినా కరెంటు లేక ఎన్నో గోసలు పడ్డరని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు గుర్తుచేశారు. అసెంబ్లీ ఎన్నికల ప�
CM KCR | స్వతంత్రం వచ్చిన తొలినాళ్లలో డాక్టర్ అంబేద్కర్ మాట గౌరవించి నెహ్రూ దళితుల అభివృద్ధికి శ్రీకారం చుట్టిఉంటే.. 75ఏళ్ల తర్వాత దరిద్య్రం ఉండేదా? అని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల �
CM KCR | పేదలు, రైతుల సంక్షేమంపై బీఆర్ఎస్ ప్రభుత్వం దృష్టి పెట్టిందని ముఖ్యంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. తుంగతుర్తి నియోజకవర్గంలోని తిరుమలగిరిలో జరిగిన ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్నారు. అసెంబ్
CM KCR | ఎన్నికలు వచ్చినప్పుడు విచక్షణతో ఆలోచించి ఓట్లు వేస్తేనే ప్రజలు గెలుస్తరని, లేకపోతే ప్రజలు ఓడిపోతరని సీఎం కేసీఆర్ చెప్పారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా తుంగుతుర్తి నియోజకవర్గంలో జరిగిన ఎన్న�
CM KCR | కాంగ్రెస్ నేత ఉత్తమ్ కుమార్రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ సెటైర్లు వేశారు. కోదాడ సభలో పాల్గొన్న ఆయన.. రైతుబంధుపై ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. సభలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. ‘ఉత్తమ్ �
CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ చీఫ్పై డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కుల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ప్రచారం నిర్వహించిన డీకే శివకుమార్ కర్నాటకలో రైతు
CM KCR | కాంగ్రెస్ నాయకులు మాట్లాడే అబద్ధాలకు కనీసం సిగ్గుండదా? అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను భారీ మెజారిటీతో గెలిపించ�
CM KCR | కోదాడ నియోజకవర్గంలో బీసీ చైతన్యం ఒక్కటై.. బీఆర్ఎస్ అభ్యర్థి మల్లయ్య యాదవ్ను గెలిపించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. కోదాడ ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి పాల్గొన్నారు.
సుస్థిర ప్రభుత్వం, సమర్ధ నాయకుడు ఉంటేనే అభివృద్ధి సాకారం అవుతుందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. కాంగ్రెస్లో (Congress) ఐదారుగురు ముఖ్యమంత్రి అభ్యర్థులు ఉన్నారని ఎద్దేవాచేశారు. పోటీ చేయని జానారెడ్డి (Janareddy) కూ
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఈ సారి సైకిల్ గుర్తు మనకు కనిపించదు. ఎందుకంటే ఎన్నికలకు ముందే టీడీపీ (TDP) చేతులెత్తేసింది. అసెంబ్లీ ఎలక్షన్లలో పోటీ చేయకూడదని ఆ పార్టీ నిర్ణయించింది.