CM KCR | జుక్కల్ ఎమ్మెల్యే హన్మంత్ షిండే, ఎంపీ బీబీ పాటిల్ మంచి వారు.. సౌమ్యులు, కక్ష రాజకీయాలు చేసేవారు కాదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. హన్మంత్ షిండేను భారీ మెజార్టీతో గెలిపించాలని జుక్కల్ నియోజక�
CM KCR | కర్ణాటకలో కరెంటు సరిపోక రైతులు పురుగుల మందు తాగి చచ్చిపోతమంటున్నరని సీఎం కేసీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇవాళ జుక్కల్లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగించారు. జు
CM KCR | ఓటు ఒక బ్రహ్మాస్త్రం అని దాన్ని సరైన పద్ధతుల్లోనే వాడితేనే మన తలరాత మారుతది అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ ఏర్పడ్డ తర్వాత అసెంబ్లీకి మూడోసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
Kotha Prabhaker Reddy | సిద్దిపేట : దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరిగింది. ఎన్నిక ప్రచారంలో పాల్గొన్న ప్రభాకర్ రెడ్డిపై ఓ గుర్తు తెలియని వ్యక్తి కత్తితో దాడి చేశాడు. దీంతో �
తెలంగాణలో బీఆర్ఎస్ (BRS) జైత్రయాత్ర కొనసాగుతుందని సర్వేలన్నీ స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్రంలో జరుగనున్న ఎన్నికల్లో గులాబీ పార్టీ హ్యాట్రిక్ పక్కా అని వెల్లడిస్తున్నాయి. సీఎం కేసీఆర్ (CM KCR) నాయకత్వానిక�
ఉమ్మడి రాష్ట్రంలో ‘నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు’.. అనే శీర్షికతో అచ్చయిన వార్తలు కోకొల్లలు. కానీ, ఇప్పుడు ఎంత పెద్ద రోగం వచ్చినా తాను రోగినన్న బాధ కూడా లేకుండా సామాన్యులు స్వరాష్ట్రంలో దశ మారిన ధర్మా
ఎవరికి ఏ ఆపద వచ్చినా తానున్నానంటూ ముందుకు వస్తున్నారు పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు. నిత్యం ప్రజల మధ్యలో ఉంటున్నారు. గోదావరి వరదలొస్తే రోజుల తరబడి ఆశ్రయం కల్పించారు. వందలాది మంది వృద్ధులకు వెలుగులు ప్
కాంగ్రెస్ అభ్యర్థుల సంఖ్య కంటే ఆ పార్టీ సీఎం అభ్యర్థుల సంఖ్య రోజు రోజుకూ పెరిగి పోతున్నది. ఎన్నికలలో పోటీ చేస్తున్న వారే కాకుండా రాజకీయాలను వదిలేసిన నాయకులు కూడా సీఎం పోస్టుపై కన్నేశారు. సీఎం రేసులో తా�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. ఇప్పటికే అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ ముందున్నది. వరుసగా మూడోసారి అధికారమే లక్ష్యంగా ముఖ్యమ�
జడ్చర్ల నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. జడ్చర్ల అసెంబ్లీ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ టికెట్ ఆశించి భంగ పడ్డ మాజీ ఎమ్మెల్యే ఎర్రశేఖర్ ఆదివార0 హైదరాబాద్లో ని ప్రగతి భవ�
తెలంగాణలో పోటీ చేయకూడదని టీడీపీ నిర్ణయించింది. చంద్రబాబుతో మాట్లాడిన అనంతరం లోకేశ్ ఈ నిర్ణయాన్ని టీటీడీపీ అధ్యక్షుడు కాసాని జ్ఙానేశ్వర్ ముదిరాజ్కు తెలియజేశారు.