‘తెలంగాణ వచ్చాక నిరంతర విద్యుత్తు , ప్రభుత్వ పాలసీ వెరసి హైదరాబాద్ బ్రాండ్ వాల్యూ ఆకాశమంత పెరిగింది. ముఖ్యమంత్రి దూరదృష్టితో పారిశ్రామికరంగానికి తెలంగాణ సుస్థిరమైన గమ్యస్థానంగా ఎదిగింది’ అంటున్నార
కాంగ్రెస్ పార్టీ నాయకులకే టికెట్లను కేటాయించాలంటూ ఆదివారం గాంధీభవన్ ఎదుట నర్సాపూర్ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆందోళన బాట పట్టారు.
వేదిక ఏదైనా, అంశం ఎలాంటిదైనా, శ్రోతలు ఎవరైనా, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు చేసే ప్రసంగాలన్నీ సాక్ష్యం ఆధారిత, అద్భుతమైన, విలువైన సమాచారంతో ఉండేవే. శ్రద్ధపెట్టి వినేవారికి సంబం�
‘రైతు బంధు అనే పథకాన్ని సృష్టించి రైతులకు పెట్టుబడి సాయాన్ని మొదలుపెట్టిన మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ’ అని సీఎం కేసీఆర్ అన్నారు. తలసరి ఆదాయంలో అన్ని రాష్ర్టాల కంటే తెలంగాణ ముందంజలో ఉన్నదని తెలిపారు.
నాలుగోసారి ఎమ్మెల్యేగా గెలిచే ఊపులో ఉన్నట్టున్నారు? ప్రచారం ఎలా సాగుతున్నది?
ఆల్రెడీ గెలిచిన ఊపులో ఉన్నట్టనిపిస్తున్నది. రెండు దశల ప్రచారం పూర్తి చేశినం. ఇకపై చేయబోయే ప్రచారమంతా అడిషనలే.
కాంగ్రెస్, బీజేపీలు రాష్ర్టానికి చేసిందేమీ లేదని, ఆ రెండు పార్టీలు రాష్ర్టానికి చేటు అని మంత్రి చామకూర మల్లారెడ్డి విమర్శించారు. ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా మేడ్చల్, దమ్మాయిగూడలో మంత్రి మల్లారె�
బీసీల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ అనేక సంక్షేమ పథకాలను అమలు పర్చారని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ రాసిన ‘బీసీ ఆత్మగౌరవ భవనాలు’ పుస్
జనసేన పొత్తు బీజేపీలో అగ్గి రాజేస్తున్నది. ఉనికే లేని జనసేనతో పొత్తు అవసరం లేదని కమలం క్యాడర్ వ్యతిరేకిస్తుండగా.. అధిష్ఠానం మాత్రం పొత్తు ఉంటుందని తెగేసి చెబుతున్నది. ఇదిలా ఉండగా.. ఇప్పుడు జనసేన పొత్తు బ
కాంగ్రెస్లో పని చేసే లీడర్లకే గ్యారంటీ లేదని, ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారెంటీలను ఎవరు నమ్ముతారని జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఎద్దేవా చేశారు. పదేండ్లలో నియోజకవర్గంలో చేసిన అభివృద్ధి, సం�
మల్కాజిగిరి నియోజకవర్గంలో అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి ప్రచారంలో దూకుడు పెంచారు. ఆదివారం వెంకటాపురం, ఈస్ట్ ఆనంద్బాగ్ డివిజన్లలో మర్రి రాజశేఖర్ రెడ్డి పాదయాత్ర చేసి ఇంటింటికీ ప్రచారం నిర్వహిం�
తెలంగాణలో పేదరికం గణనీయంగా తగ్గింది. 2015-16లో రాష్ట్రవ్యాప్తంగా 13.18 శాతం మంది పేదరికంలో ఉండగా, 2019-21 నాటికి ఆ సంఖ్య 5.88 శాతానికి తగ్గినట్టు నీతి ఆయోగ్ వెల్లడించింది. ఈ మేరకు పేదరిక సూచిలో తెలంగాణ 21వ స్థానంలో నిలి�
అతివృద్ధ పార్టీకి మతిపోయినట్టు కనిపిస్తున్నది. అధికార దాహం కాంగ్రెస్తో కానిపనులు చేయిస్తున్నది. ఓటమి భయం పట్టుకుందో ఏమో ఉరిమి ఉరిమి మంగళం మీద పడ్డట్టు రైతుల మీద అక్కసు వెళ్లగక్కింది. తెలంగాణ ఉద్యమ నిర�
అంబర్పేట నియోజకవర్గంలో ఇతర పార్టీల చేరికలతో కారు జోరు కొనసాగుతున్నది. ఆదివారం అంబర్పేట డివిజన్ హైమద్నగర్కు చెందిన సుమారు 200 మంది ముస్లిం మైనార్టీ యువకులు ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్ సమక్షంలో బీఆర్�
మహేశ్వరం నియోజకవర్గాన్ని ఒక విజన్తో అభివృద్ధి చేశానని విద్యాశాఖ మంత్రి పి.సబితా ఇంద్రారెడ్డి అన్నారు. బడంగ్పేట మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పెద్దబావి మల్లారెడ్డి గార్డెన్లో బీఆర్ఎస్ కార్య�