CM KCR | కాంగ్రెస్ పార్టీలో డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నారని ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యంగ్యాస్త్రాలు సంధించారు. వాడ వాడకు సీఎంలే ఉన్నారు.. ప్రతి ఒక్కరూ నన్ను గెలిపిచండి నేను ముఖ్యమంత్రి అయితా అంటున్�
CM KCR | హుజుర్నగర్ : ఓటును దుర్వినియోగం చేయొద్దు.. ఆగమాగం కాకుండా ఆలోచించి ఓటేయండి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు సూచించారు. యువత ఆలోచించాలి. ఈ దేశం, రాష్ట్రం మీది.. రేపటి బతుకుదెరువు మీది. ఓటు అనేద�
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి చేరికతో పార్టీకి బలం చేకూరిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. అంతేకాదు.. ఉమ్మడి పాలమూరు జిల్లాలో 14కు 14 స్థానాలు గెలవడం ఖాయమని కేసీఆర్ అన్నారు. నాగం జనార్ధన్ ర�
CM KCR | మాజీ ఎమ్మెల్యే, పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి భవిష్యత్ తన బాధ్యత అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. నాగం జనార్ధన్ రెడ్డి సలహాలు, సూచనలు స్వీకరించి ఉమ్మడి పాలమూరు జిల్లాల
CM KCR | మాజీ మంత్రి నాగం జనార్ధన్ రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. తెలంగాణ భవన్లో ముఖ్యమంత్రి కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. ఈ సందర్భంగా నాగం జనార్ధన్ రెడ్డికి కేసీఆర్ గులాబీ కండువా కప్ప�
Congress | కాంగ్రెస్, వామపక్షాల మధ్య దోబూచులాట కొనసాగుతున్నది. సీపీఎంకు మిర్యాలగూడ నియోజకవర్గంతోపాటు వైరా ఇచ్చేందుకు విముఖత వ్యక్తం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తాజాగా మరో ప్రతిపాదన తెచ్చినట్టు సమాచారం.
ఉమ్మడి పాలనలో గుక్కెడు నీటి కోసం అల్లాడిన భాగ్యనగరంలో బీఆర్ఎస్ ప్రభుత్వం జలసిరులు పారించింది. మహానగరానికి తాగునీటి సరఫరా కోసం వేల కోట్ల రూపాయలు వెచ్చించి.. తాగునీటి పథకాలు రూపొందించి.
గతంలో రైతులు ఆత్మహత్య చేసుకున్నా కాంగ్రెస్ పట్టించుకోలె. రూపాయి ఇయ్యలె. ఇప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వం రైతుబంధు ఇస్తుంటే, పీసీసీ మాజీ ప్రెసిడెంట్, ప్రస్తుత ప్రెసిడెంట్ అదంతా దుబారా అంటున్నారు. వాళ్లన�
కాంగ్రెస్ పార్టీ దద్దమ్మలు ప్రజల చేతిలో గెలవడం చేతగాక.. దాడులకు పాల్పడుతున్నారని.. మాకు తిక్కరేగితే దుమ్ము రేగుతది. తస్మాత్ జాగ్రత్త.. అంటూ సీఎం కేసీఆర్ హెచ్చరించారు. ఇది రాజకీయమా..? అరాచకమా..? అంటూ ప్రతిప
నవంబర్ 30న జరిగే ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి రాష్ట్ర ప్రజలు తెలంగాణలో బీఆర్ఎస్ను గెలిపిస్తున్నారని కార్మికశాఖ మంత్రి మల్లారెడ్డి అన్నారు. నవంబర్ 30న మనందరి వేలుకు ఇంకు, డిసెంబర్ 3న తెలంగాణంతా ప�
ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని, అది కేవలం ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమని బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కాలేరు వెంకటేశ్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ 100కు పైగా సీట్లు గెల�
సీఎం కేసీఆర్కు మద్దతు వెల్లువెత్తుతున్నది. సోమవారం గజ్వేల్లో ఆర్అండ్ఆర్ కాలనీలోని పల్లెపహాడ్, సింగారం గ్రామస్తులు కాంగ్రెస్, బీజేపీల నుంచి పెద్దసంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. తమ మద్దతు సీఎం కేసీ�
ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధికి ఆకర్షితులై పెద్ద ఎత్తున