ఓటర్ ఎపిక్ కార్డు లేకుండా భారత ఎన్నికల సంఘం సూచించిన 12 గుర్తింపు కార్డుల్లో ఏదో ఒకటి ఉన్నప్పటికీ ఓటు హక్కును వినియోగించుకోవచ్చని హైదరాబాద్ ఎన్నికల అధికారి రొనాల్డ్ రాస్ వెల్లడించారు.
బీఆర్ఎస్ పార్టీకి ప్రజల నుంచి వస్తున్న ఆదరణను చూసి ప్రతిపక్షాలకు ఏం చేయాలో తోస్తలేదని, సీట్లు అమ్ముకునే పార్టీల నాయకులు ప్రజలకు ఎలా సేవ చేస్తారా అని, సీఎం కేసీఆర్ సారధ్యంలోనే తెలంగాణ సుభిక్షంగా మారి�
చందానగర్ పోలీసులు, మాదాపూర్ జోన్ ఎస్ఓటీ బృందం కలిసి చందానగర్ బస్స్టాప్ ప్రాంతంలో నిర్వహించిన వాహన తనిఖీల్లో పరస బాలకృష్ణ (35) వద్ద రూ.69 లక్షలు లభించాయి. సరైన పత్రాలు లేకుండా నగదు తరలిస్తున్నాడని, సీ�
రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల కోసం శుక్రవారం ఉదయం (3న) భారత ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనున్నది. అదే రోజు నుంచి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానున్నది. ఆయా నియోజకవర్గాల రిటర్నింగ్ అధికారుల (ఆర్వో)
హఫీజ్పేట్ డివిజన్ పరిధిలోని హుడా కాలనీలో స్థానిక ఎమ్మెల్యే అభ్యర్థి అరెకపూడి గాంధీకి మద్దతుగా కాలనీ వాసులు మంగళవారం ఆత్మీయ సమావేశాన్ని నిర్వాహించారు. ఈ సందర్భంగా హుడా కాలనీ వాసులు మాట్లాడుతూ ... రాను
ప్రభాకర్రెడ్డి దుబ్బాక నియోజకవర్గ అభ్యర్థిగా ఎన్నికల ప్రచారంలో ఉండగా ఆయనపై కత్తితో ఒక దుండగుడు తీవ్రంగా గాయపరిచిండు. ఆయన ప్రాణాపాయ స్థితిలో యశోదాలో చికిత్స పొందుతున్నారు.
శేరిలింగంపల్లి నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి ఆరెకపూడి గాంధీకి మద్దతుగా హైదర్నగర్, ఆల్విన్ కాలనీ డివిజన్లో కార్పొరేటర్లు నార్నె శ్రీనివాసరావు, దొడ్ల వెంకటేశ్గౌడ్లు తమ తమ డివిజన్లలో పార్టీ శ్ర
రాష్ట్రంలో అసెంబ్లీ సాధారణ ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం అధికారులు బుధవారం రాష్ర్టానికి రానున్నారు. సీనియర్ డిప్యూటీ ఎలక్షన్ కమిషనర్ నీతిశ్కుమార్ వ్యాస్, ప్రిన
ఉప్పల్ నియోజకవర్గంలో నెలకొన్న సమస్యలను తాను ఎమ్మెల్యేగా గెలువగానే చిత్తశుద్ధితో పరిష్కరిస్తానని బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగం గా మంగళవారం చిలుకానగర్లో క�
బోడుప్పల్ నగరపాలక సంస్థ పరిధిలో బీఆర్ఎస్ ఇంటింటి ప్రచారం జోరందుకుంది.మేయర్ బుచ్చిరెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద సంజీవరెడ్డి,28డివిజన్లలో స్థానిక నాయకులు, కార్పొరేటర్లు ప్రభుత్వ పథకాలను, చేసిన అభివృ�
తెలంగాణ అంటే తెగువ. తెలంగాణ అంటే త్యాగం. తెలంగాణ అంటే సమభావం, సహజీవనం. మలిదశ తెలంగాణ పోరాటానికి అంకురార్పణ గావించిన నాడు ఉద్యమనేత కేసీఆర్ ‘గాంధేయం నా గాండీవం’ అన్నారు. అహింసాయుత పోరాటంతో దేశానికి స్వాతం�
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు, ఇతర వ్యవసాయ ప
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో ప్రజలు లేరని భుత్వవిప్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్�
Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల కోసం ఈసారి అదనంగా మరో 70 నుంచి 75 కంపెనీల కేంద్ర బలగాలను రంగంలోకి దించుతున్నట్టు తెలిసింది. ఇప్పటికే కేంద్ర ఎన్నికల సంఘం సుమారు 100 కంపెనీల బలగాలను రాష్ర్టానికి పంపింది.