CM KCR | ఖమ్మం జిల్లా సత్తుపల్లి నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకట వీరయ్యను భారీ మెజారిటీతో గెలిపించి అసెంబ్లీకి పంపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా సత్త
CM KCR | సీతారామ ప్రాజెక్టు గుండెకాయలాంటిదని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా సీతారామ ప్రాజెక్టుపై కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR | బీఆర్ఎస్ తరపున నిలబడ్డ ఎవర్నీ అసెంబ్లీ వాకిలి తొక్కనీయమని కొందరు మాట్లాడుతున్నారు.. ఏం అహంకారం. నేను రాస్ట్రానికి సీఎంగా ఉండి.. ఇన్ని పనులు చేసి, తెలంగాణ తెచ్చిన వ్యక్తిని.. నేను కూడా అంత అ�
CM KCR | కాంగ్రెస్కు ఓటు వేస్తే మళ్లీ తెలంగాణలో దళారీ రాజ్యమే వస్తుందని సీఎం కేసీఆర్ అన్నారు. ఖమ్మం జిల్లా సత్తుపల్లిలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి సండ్ర వెంకటవీరయ్యను భార
CM KCR | ఆరు నూరైనా తెలంగాణలో గెలువబోయేది బీఆర్ఎస్ పార్టీయేనని సీఎం కేసీఆర్ తెగేసి చెప్పారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ గెలువకుండా ఎవడూ ఆపలేడన్నారు. బీఆర్ఎస్ గెలుపుని ఆపడం ఎవని తాత, జేజమ్మ వశం కాదని చ�
CM KCR | దళితబంధు పుట్టించిన మొగోడు ఎవరండి ఈ దేశంలో.. కేసీఆర్ అనేటోడు రాకముందు దళిత బంధు ఈ దేశంలో ఉండేనా..? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. దళితబంధు పెట్టమని ఎవరన్నా అడిగారా..? ఎవడన్న ఈ మొగో�
BRS Party | హైదరాబాద్లో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. ఎల్బీనగర్ కాంగ్రెస్ నాయకుడు ముద్దగోని రామ్మోహన్ గౌడ్ ఆ పార్టీకి రాజీనామా చేశారు. తిరిగి గులాబీ గూటికి చేరుకున్నారు.
CM KCR | తెలంగాణ ప్రభుత్వం గడచిన పదేండ్ల పాలనలో దేశంలో ఎక్కడా కనీవినీ ఎరుగని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టి సబ్బండ వర్గాలకు అండగా నిలబడింది. అనేక పరిపాలనా సంస్కరణలకు సైతం నాంది పలికింది. కొత్త జిల్ల
Congress | ఒకరి ఓటమి కోసం మరొకరు అంతర్గత కుట్రలు.. తలలు పట్టుకుంటున్న కాంగ్రెస్ అధిష్ఠానం ఖమ్మం కాంగ్రెస్లో ముఖ్య నేతలు నాలుగు వర్గాలుగా విడిపోయి కుంపట్లు పెట్టుకున్నారు. ఎవరికి వారు తమ ఆధిపత్యాన్ని చాటుకున
సాధించాలనే లక్ష్యం, పట్టుదల ఉంటే చాలు ఎన్ని అడ్డంకులు ఎదురైనా విజయాలు సాధించవచ్చని నిరూపిస్తున్నారు తెలంగాణ ఆడబిడ్డలు. కేసీఆర్ సర్కారు ప్రోత్సాహం దీనికి తోడవడంతో దేశంలో మరే ఇతర రాష్ర్టానికి సాధ్యంకా�
తెలంగాణ రైతులు మొనగాళ్లని, అనతికాలంలోనే రికార్డుస్థాయిలో పంటలు పండించారని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. ‘కేసీఆర్ కలను నిజం చేసిన మొగోళ్లు, మొనగాళ్లు తెలంగాణ రైతులు అని సగర్వంగా చెప్తు న్నా’ అని �
Revanth Reddy | రైతుబంధు బిచ్చమట..! ఈ దురహంకార వ్యాఖ్యలు చేసింది మరెవరో కాదు.. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. ఆయన ఉద్దేశంలో రైతుబంధు బిచ్చమైతే.. రైతుబంధు తీసుకునే రైతులను బిచ్చగాళ్లుగా పరిగణిస్తున్నట్టు కనిపిస్�
తెలంగాణ... గత పదేండ్లుగా శాంతిభద్రతలు-అభివృద్ధి-సంక్షేమం అనే పదాలకు నిర్వచనంగా దేశవ్యాప్తంగా మార్మోగుతున్న పేరు. 13 ఏండ్ల తెలంగాణ ఉద్యమంలో లెక్కకు మించిన సిరా ఇంకు చుక్కలతో ఢిల్లీ మెడలు వంచిందే తప్ప... ఏ ఒక�
భారతదేశానికి తెలంగాణ అభివృద్ధి మాడల్ ఓ దిక్సూచి. ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో తెలంగాణ అత్యంత వేగంగా అభివృద్ధి చెందింది. తెలంగాణ సమ్మిళిత, సమగ్రాభివృద్ధి సాధించింది. పరిపాలనలో మాన�