Jangaon | జనగామ కాంగ్రెస్ పార్టీలో ముసలం పుట్టింది. కిందిస్థాయి నాయకత్వాన్ని పట్టించుకోవడం లేదని పలువురు ఆ పార్టీ నేతలు కినుక వహించారు. ధూళిమిట్ట మండలంలోని ఉమ్మడి కొండాపూర్ గ్రామానికి చెందిన పలువురు గిరి�
Minister KTR | కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయ�
రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి అగమ్యగోచరంగా మారుతున్నది. ఎన్నికల వేళ సభలు, సమావేశాలు అంటూ హడావుడి జరగాల్సిన సమయంలో రోజుకో నాయకుడు పార్టీని వీడుతున్నారు. ఈ రాజీనామల పర్వంలో తాజాగా జీ వివేక్ వెంకటస్వామి చే�
Barrage | మేడిగడ్డ బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగిన ఉదంతాన్ని సాకుగా తీసుకొని ‘అదిగో పులి.. ఇదిగో తోక’ అన్న చందంగా విపక్షాలు మిగిలిన బరాజ్లపై కూడా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఒక్కపైసా
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకొని గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని మరో సర్వే సంస్థ తేల్చి చెప్పింది.
Revanth Reddy |పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిని పొరపాటున నమ్మితే రాష్ర్టాన్ని అమ్ముకుంటాడని, ప్రజల నోట్లో మన్ను కొడతాడని పీసీసీ ప్రచార కమిటీ సభ్యుడు డాక్టర్ కురవ విజయ్కుమార్ విమర్శించారు. రేవంత్ది భస్మాస
CM KCR | దేశంలో దళితులపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో దళితుల పరిస్థితి �
Minister KTR | హైదరాబాద్ నుంచి కామారెడ్డి వెళ్తున్న మంత్రి కేటీఆర్ వాహనాన్ని మెదక్ జిల్లా మనోహరాబాద్ మండలం కాళ్లకల్ వద్ద ఏర్పాటు చేసిన చెక్పోస్టు వద్ద పోలీసులు, ఎన్నికల సిబ్బంది ఆపి తనిఖీ చేశారు.
Revanth Reddy | నిన్న రైతులను బిచ్చగాళ్లంటూ ప్రేలాపనలు చేసిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి.. ఉస్మానియా విద్యార్థులనూ ఘోరంగా అవమానించేలా వ్యాఖ్యలు చేశారు. ఉస్మానియా విద్యార్థులు అడ్డా మీది కూలీలని, ఖర్చులక�
మరోసారి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడటం చారిత్రక అవసరమని ఫిషరీస్ ఫెడరేషన్, కల్లుగీత, గొర్రెలు-మేకల అభివృద్ధి సంస్థ కార్పొరేషన్ల చైర్మన్లు పిట్టల రవీందర్ ముదిరాజ్, పల్లె రవికుమార్గౌడ్, డాక్టర్ దూది
బీసీలను ముంచింది కాంగ్రెస్సేనని బీఆర్ఎస్ నేత పొన్నాల లక్ష్మయ్య ధ్వజమెత్తారు. బీసీలకు అధిక ప్రాధాన్యం ఇస్తామన్న రాహుల్ ప్రకటన పచ్చి బూటకమని ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం తెలంగాణ భవన్లో పార్టీ సీని
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ సవాల్ను స్వీకరిస్తున్నామని, తెలంగాణ ఎన్నికలు ఢిల్లీ దొరలకు, తెలంగాణ ప్రజలకు మధ్య జరుగుతున్న పోటీయేనని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. ఢిల్లీ అహంకారానికి, నాలుగు కోట్ల తెలంగా