CM KCR | రాబోయే రోజుల్లో వరిధాన్యం సేకరణలో తెలంగాణ నెంబర్ వన్ కాబోతున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. బాల్కొండ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ పాల్గొన్నారు.
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందని.. విద్యుత్ సంస్కరణల పేరుతో మోటర్లకు మీటర్లు పెట్టి ముక్కుపిండి పైసలు వసూలు చేయాలంటున్నారని సీఎం కేసీఆర్ విమర్శించారు. బాల్కొండ సభలో కేంద్�
CM KCR | బీడీ కార్మికులకు పెన్షన్లు ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ ఎన్నికల్లో బీడీ కార్మికుల ఓటు ఇంకో పార్టీకి పడొద్దు అని కేసీఆర
CM KCR | ప్రజాస్వామ్య దేశంలో ఓటు విలువైందని సీఎం కేసీఆర్ అన్నారు. వజ్రాయుధంలాంటి ఓటును ఉల్టా వినియోగిస్తే కిస్మత్ను బదలాయిస్తుందని.. భవిష్యత్ను కిందమీద చేస్తుందని ప్రజలను హెచ్చరించారు. బాల్కొండలో జరిగి�
CM KCR | కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. తెలంగాణ అభివృద్ధి గురించి అడ్డగోలుగా మాట్లాడారని ధ్వజమెత్తారు. మనషులు మాట్లాడితే కొంచెం ఇజ్జత్ ఉం
CM KCR | ఎన్నికల్లో ఏం పడితే మాట్లాడే దుష్ట సాంప్రదాయం దేశంలో వస్తుందని.. ఆగమవుడున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ జిల్లా బాల్కొండలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. ఎమ్మెల్యే�
CM KCR | తెలంగాణ రాష్ట్రంలో కరెంట్ కొరత రానే రాదు.. మిగులు రాష్ట్రంగా కాబోతున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. బాల్కొండ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో కేసీఆర్ ప�
CM KCR | తెలంగాణలో పొరపాటున కాంగ్రెస్ గెలిస్తే.. మళ్లా పైరవీకారులు పుట్టుకొస్తరు.. కైలాసం ఆటలో పెద్దపాము మింగినట్టు అవుతుందని సీఎం కేసీఆర్ తెలిపారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
CM KCR | కాంగ్రెస్ పార్టీది దుర్మార్గమైన సంస్కృతి అని ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. కత్తులతో దాడులు చేసి భయానక వాతావరణం సృష్టిస్తున్నారని కేసీఆర్ ధ్వజమెత్తారు.
CM KCR | ప్రజల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ గెలవాలి.. అప్పుడే ప్రజల కోరికలు తీరుతాయి.. అందుకే ఆలోచించి ఓటేయాలి అని సీఎం కేసీఆర్ ప్రజలకు పిలుపునిచ్చారు. నిర్మల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల (Telangana Assembly Elections) నోటిఫికేషన్ శుక్రవారం విడుదల కానుంది. అదే రోజు నుంచి నామినేషన్లు ప్రారంభమవుతాయి. ఈ నేపథ్యంలో ఇతర రాష్ట్రాల ఐఏఎస్, ఐపీఎస్ అధికారలను ఎన్నికల పరిశీలకులుగా కేంద్ర ఎన�
ఒకే లక్ష్యంతో ముందుకు సాగితే విజయం వరిస్తుందని, దీనికి సీఎం కేసీఆర్ (CM KCR) జీవితమే ఉదాహరణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రాజకీయాల్లో ప్రవేశించిన మొదట్లో సింగిల్ విండో ఎన్నికల్లో పోటీచేసి ఓడిపోయారన్న�
రాహుల్ గాంధీ (Rahul Gandhi) బీసీలకు క్షమాపణ చెప్పాలని బీజేపీ జాతీయ కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay) డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల్లో హస్తంపార్టీకి బీసీల దమ్మేంటో చూపించాలన్నారు.
Revanth Reddy | ఒడ్డుకు చేరేదాకా ఓడ మల్లన్న... ఆ తర్వాత బోడ మల్లన్న! అనేది సామెత. కానీ టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాత్రం ఒడ్డుకు చేరకముందే బోడ మల్లన్న అంటున్నారు. సాధారణంగా తనలోని నైజం బయటికి తన్నుకొస్తుండట�
CM KCR | నాడు పీజేఆర్.. గరీబోళ్లను గుండెల్లో పెట్టుకుని వారి సంతోషానికి కారణమయ్యాడు. నేడు పీజేఆర్ను గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ అభిమానులంతా పీజేఆర్ వారసుడి కోసం బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. పీ�