హైదరాబాద్: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు (Telangana Assembly Elections) నోటిఫికేషన్ను కేంద్ర ఎన్నికల సంఘం (EC) విడుదలచేసింది. దీంతో నామినేషన్ల (Nominations) ప్రక్రియ కూడా షురూ అయింది.
CM KCR | కరెంటు కోతలు ఒకవైపు.. కరువు రక్కసి మరోవైపు.. రైతన్న బలవన్మరణాలు ఒకవైపు.. ప్రజల హాహాకారాలు మరోవైపు..వీటన్నింటికీ పరిష్కారం స్వరాష్ట్రం, స్వయం పాలనే మార్గమని నమ్మి.. నీళ్ళు, నిధులు, నియామకాల సాధన కోసం కేసీఆ
Kasani Gnaneshwar | తెలంగాణ తెలుగు దేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్సీ కాసాని జ్ఞానేశ్వర్ ముదిరాజ్ బీఆర్ఎస్లో చేరనున్నారు. శుక్రవారం ఉదయం 11.30 గంటలకు సీఎం కేసీఆర్ సమక్షంలో కండువా కప్పుకోనున్నారు.
Minister KTR | దేశానికి ప్రధాన శని కాంగ్రెస్ పార్టీయేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. ఆలిండియా పప్పూ రాహుల్గాంధీ అని, తెలంగాణ ముద్ద పప్పు రేవంత్రెడ్డి అని ఎ�
బీఆర్ఎస్ పార్టీ పుట్టిందే తెలంగాణ హక్కుల రక్షణకోసమని, పోరాటం చేసి రాష్ర్టాన్ని సాధించి, అన్ని వర్గాలను కలుపుకుంటూ కష్టపడి రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్ఘాటించారు. బీ�
అన్నపూర్ణ భోజన కేంద్రాలు పేదల పాలిట అక్షయపాత్రగా మారాయి. ఆకలితో ఏ ఒక్కరూ అలమటించకూడదనే ముఖ్యమంత్రి సంకల్పంతో 2014 నుంచి ఐదు రూపాయలకే భోజనం విజయవంతంగా కొనసాగుతున్నది. ఇప్పటి వరకు 10.88 కోట్ల మందికిపైగా భోజనం అ
నామినేషన్ల ప్రక్రియ మొదలవుతున్నా.. ఇంకా కమలానికి క్లారిటీ రావడం లేదు. అభ్యర్థులను ప్రకటించడానికి మల్లగుల్లాలు పడుతున్నది. మూడు జాబితాలు విడుదల చేసినా ఇంకా పూర్తిస్థాయిలో అభ్యర్థులను ప్రకటించలేకపోయిం�
కాంగ్రెస్ ఎన్ని అబద్ధాలు చెప్పినా...బీఆర్ఎస్ ప్రభుత్వంపై గ్లోబల్ ప్రచారం చేసినా...మంచే గెలుస్తుందని, చివరికి ధర్మమే నిలబడుతుందని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు పేర్కొన్నారు. మల్కాజిగి�
బీజేపీలో రాజీనామాల పర్వం కొనసాగుతున్నది. నిన్న కూకట్పల్లి కమలం నాయకులు రాజీనామా చేయగా.. తాజాగా ఖైరతాబాద్ టికెట్ ఆశించి భంగపడిన పల్లపు గోవర్ధన్ పార్టీకి రాజీనామా చేశారు. అయితే వడ్డెర సామాజిక వర్గాని�
బతుకు బండి సాఫీగా సాగడానికి భార్యాభర్తలిద్దరి జోడి, సరుకుల బండి ప్రయాణం సజావుగా సాగి గమ్యం చేరడానికి జోడెద్దులు ఎంతో అవసరం. అంటే ఏ ప్రయాణానికైనా సరైనజోడి ఉంటే ఇక ఆ పనికి తిరుగే ఉండదు.అలాగే కోట్లాది మంది జ
తొమ్మిదిన్నర ఏండ్ల పాలనలో తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలతో పాటు రాష్ట్రంలో ప్రజలు ఎలాంటి ఇబ్బందులు పడకుండా విద్యుత్, మంచినీరు ఇలా అనేక సమస్యలను తీర్చి రాష్ర్టాన్ని అ
గత కాంగ్రెస్ పాలనలో పాలమూరు భూముల్లోఎటూ చూసిన రేగుకంప, తంగేడు చెట్లు, రాళ్లు రప్పలతో నిండి దర్శనమిచ్చేవి. నాడు మారుమూల ప్రాంతాలకు బస్సుసౌకర్యం ఉండేది కాదు. పక్క ఊరు వెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్లాల్చింద�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనే బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు. రాష్ట్రం ఏర్పాటు కోసం చావో రేవో అన్న �