నామినేషన్ల ప్రక్రియ మొదలు కావడంతో క్షేత్ర స్థాయిలో పోలీస్ సిబ్బంది తీసుకోవాల్సిన బందోబస్తు జాగ్రత్తలపై శుక్రవారం రాచకొండ సీపీ డీఎస్ చౌహాన్ సిబ్బందికి ఆన్లైన్లో శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించ�
మైనారిటీలకు బీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుందని అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. శుక్రవారం మల్కాజిగిరి సర్కిల్ శ్రీకాలనీలో మైనారిటీ నాయకుల సమావేశం, అల్వాల్, ఈస్ట్ ఆనంద్ బాగ్, గౌతంనగర్ డివిజ�
ముస్లిం మైనార్టీలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక స్థానం కల్పిస్తున్నదని ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి అన్నారు. మీర్పేట్ హెచ్బీ కాలనీ డివిజన్లోని జమా మసీదు వద్ద ముస్లిం
ఎల్బీనగర్ నియోజకవర్గం సమగ్ర అభివృద్ధికి బాటలు వేస్తున్నామని, అభివృద్ధి కొనసాగింపు కోసం కారు గుర్తుకు ఓటు వేసి గెలిపించాలని ఎల్బీనగర్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు
అభివృద్ధి చేశా.. ఆశీర్వదించండి.. అని కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. శుక్రవారం ఓల్డ్బోయిన్పల్లి డివిజన్లో కార్పొరేటర్ ముద్దం నర్సింహ యాదవ్తో కలిసి ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. �
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 9 స్థానాల నుంచి ఎంఐఎం పార్టీ అభ్యర్థులు బరిలో ఉంటారని ఏఐఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ప్రకటించారు. దారుసలాంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన ప్రత్యేకంగ
తెలంగాణ శాసనసభ ఎన్నికల నోటిఫికేషన్ శుక్రవారం విడుదలైంది. ఉదయం గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన వెంటనే నామినేషన్ల పర్వం మొదలైంది. రాష్ట్రవ్యాప్తంగా తొలి రోజు 119 నియోజకవర్గాల్లో 100 నామినేషన్లు దాఖలయ్యాయి. 10�
కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే రాష్ట్రంలో మళ్లీ కటిక చీకటి ఖాయమని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ హెచ్చరించారు. హస్తం పార్టీని నమ్మితే తెలంగాణలో మళ్లీ దళారీ రాజ్యం వస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పా�
Telangana | ఇది తెలంగాణ చరిత్రలో చీకటిరోజు. తెలంగాణ పుట్టుకనే ప్రశ్నిస్తున్న, ఎగతాళి చేస్తున్న విపక్షనేతల్లో ఇప్పుడు మరో నేత చేరారు. ఆయనే వీర సమైక్యవాది, చంద్రబాబు చేలా, ప్రస్తుత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డ�
Kaleshwaram | కేంద్ర మంత్రి కిషన్రెడ్డి లేఖ రాస్తారు.. ఆగమేఘాల మీద నేషనల్ డ్యాం సేఫ్టీ అథారిటీ బృందం వచ్చి రెండు రోజుల్లో దాదాపు ఆరు గంటల పరిశీలనతో తుది నివేదిక ఇస్తుంది. పైగా రాష్ట్రం నుంచి పూర్తి డాక్యుమెంట్ల
Telangana | తెలంగాణ రాష్ట్ర ఉనికిని అస్థిరపరిచే కుట్రలు కొనసాగుతూనే ఉన్నాయి. ఆనాడు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించిన వారందరూ ఇప్పుడు మరోసారి విరుచుకుపడేందుకు సిద్ధమయ్యారు. ఆంధ్రపరిరక్షణ సమితి పేరుతో ప
Komatireddy | కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా ముఖ్యమంత్రి కావచ్చని భువనగిరి ఎంపీ, కాంగ్రెస్ నల్లగొండ ఎమ్మెల్యే అభ్యర్థి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి వ్యాఖ్యానించారు. సోనియాగాంధీ నిర్ణయం ప్రకారం ఎవరైనా సీఎం కావచ్చన�
Machhu Dam | అది 1979వ సంవత్సరం. భారీ వర్షాలతో గుజరాత్లోని మోర్బీ జిల్లా అతలాకుతలమైంది. మచ్చు నదికి వరద పోటెత్తింది. దీంతో మచ్చు డ్యామ్ తెగిపోయింది. ప్రాజెక్టు కిందనున్న ఊళ్లకు ఊళ్లే కొట్టుకుపోయాయి. వరద నీటిలో ఎక
ఎన్నికల్లో ప్రజల మనసులు గెలుచుకోలేని నీచ రాజకీయమిది. నాలుగు ఓట్లు దండుకునేందుకు తెలంగాణ జీవనాడిపై జరుగుతున్న మూకుమ్మడి దాడి ఇది. పార్టీల ప్రతిష్ఠను పెంచుకొనే ఎజెండాలు లేక ప్రపంచం ప్రశంసించిన కాళేశ్వర�