Warangal | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ఆయా పార్టీల అభ్యర్థులు నామినేషన్లను దాఖలు చేస్తున్నారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా తొల�
CM KCR | రాష్ట్ర ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకుపోతున్నారు. రోజుకు రెండు, మూడు సభలతో బీఆర్ఎస్ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. కాంగ్రెస్, బీజేపీ నాయకుల తీరును, మా
CM KCR | బీడీ కార్మికులు కష్టజీవులు.. వారి బాధలను కండ్లారా చూశాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ ఎమోషన్ అయ్యారు. ఎవరూ దరఖాస్తు పెట్టకముందే బీడీ కార్మికులకు పెన్షన్లు మంజూరు చేశాను. కొత్తగా నమోదైన బ�
CM KCR | ముథోల్ నియోజకవర్గంలో మరో 50 వేల ఎకరాలకు సాగునీరు అందించే ప్రాజెక్టుల పనులు కొనసాగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇప్పటికే గడ్డెన్నవాగు ప్రాజెక్టు కింద 12 వేల ఎకరాలకు సాగునీర�
CM KCR | ఆర్మూర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డిపై ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసల వర్షం కురిపించారు. జీవన్ రెడ్డి ఏదైనా కావాలంటే పట్టుదలతో సాధిస్తడు. అందుకే నమ్ముకున్న ప్రజల కోసం పనులు చేయిస్తడ�
Congress | దేశానికి స్వతంత్రం తెచ్చిందే మేము. భూమి పుట్టినప్పటి నుంచి పరిపాలన మాకు తెలుసు... అని చెప్పుకుంటూ ఉంటుంది కాంగ్రెస్ పార్టీ. కానీ మ్యానిఫెస్టోలు తయారు చేసేటప్పుడు మాత్రం నిన్న మొన్న పెట్టిన పార్టీల �
CM KCR | నాకు అంకాపూర్ అంటే ప్రాణంతో సమానం.. బహుషా ఈ ప్రపంచంలో అంకాపూర్ గురించి నేను చేసినంత ప్రచారం ఎవరూ చేయలేదు అని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. ఆర్మూర్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ పార్టీ ప్
CM KCR | రాష్ట్రానికి ఒక్క మెడికల్ కాలేజీ, ఒక్క నవోదయ పాఠశాల ఇవ్వని బీజేపీకి ఓటు ఎందుకు వేయాలని సీఎం కేసీఆర్ ప్రశ్నించారు. గ్రామాల్లోకి వచ్చే బీజేపీ అభ్యర్థులను ఈ అంశాలపై నిలదీయాలని కేసీఆర్ ప్
CM KCR | తెలంగాణ పదేండ్ల కింద రాష్ట్రమైంది.. కానీ పొరుగున ఉన్న మహారాష్ట్ర 70 కింద రాష్ట్రం అయింది.. మన కంటే వారే మంచిగా ఉండాలి..? మరి ఎందుకు లేరు.. దీనికి కారణం ఏందని ముఖ్యమంత్రి కేసీఆర్ నిలదీశారు. సరైన ప్�
CM KCR | ఎన్నికల్లో విచక్షణ జ్ఞానంతో ఓటు వేయాలి.. లేదంటే ఐదేండ్లు బాధపడాల్సి వస్తుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. సరైన పార్టీకి ఓటు వేస్తేనే సరైన భవిష్యత్ ఉంటుందని సీఎం స్పష్టం చేశారు.
CM KCR | బాసర సరస్వతి దేవి కొలువైన ఈ పుణ్యభూమికి శిరస్సు వంచి నమసరిస్తున్నాను అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. ముథోల్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పార్టీ అ�
CM KCR | ముదిరాజ్ సామాజిక వర్గం నుంచి ఈటల రాజేందర్ ఎవ్వరిని ఎదగనివ్వలేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. బండా ప్రకాశ్ ముదిరాజ్ లాంటి వాళ్లను పార్టీలోకి తీసుకొచ్చి పదవులు ఇచ్చామని, కాసాని జ్ఞా�
పేద, మధ్యతరగతి ప్రజలకు బీఆర్ఎస్ (BRS) మ్యానిఫెస్టో భరోసా అని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) అన్నారు. ప్రతి కుటుంబం ఆనందంగా ఉండాలన్నదే ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) ఆకాంక్ష అని చెప్పారు.