సాధారణ ఎన్నికల నేపథ్యంలో కొత్తగా ఓటు హక్కు కోసం 10.42 లక్షలు దరఖాస్తులు వచ్చాయి. అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించిన అక్టోబర్ 9 నుంచి 31వ తేదీ వరకు కొత్తగా ఓటు హక్కు కోసం దరఖాస్తులు స్వీకరించారు.
భారతీయ జనతా పార్టీకి మరో షాక్ తగిలింది. బీజేపీ రాష్ట్ర అధికారి ప్రతినిధి ఏనుగుల రాకేశ్రెడ్డి ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఆయన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ నుంచి టికెట్ ఆశించగా, అధిష్ఠానం ఆ పార్టీ జిల్లా అ�
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టింది పది.. చేసింది వంద. ఇంటింటికి నీళ్లు ఇస్తామని ఏ ఎలక్షన్ మేనిఫెస్టోలో చెప్పలేదు. రైతుబంధు, రైతు బీమా కూడా ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టలేదు. కానీ చేసుకుంటూ పోతున్నాం. ప్రధాని నర
ముఖ్యమంత్రి కేసీఆర్ చేసిన అభివృద్ధిని చూసి.. తనను ఆశీర్వదించాలని ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం నాచారం డివిజన్లోన
మేడ్చల్ గడ్డ బీఆర్ఎస్ అడ్డా...బీఆర్ఎస్ గెలుపును ఎవరూ ఆపలేరని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్ నియోజకవర్గంలోని బోడుప్పల్ కార్పొరేషన్, పోచారం, గుండ్లపోచంపల్లి మున్సిపాలిటీల
అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం తథ్యమని మల్కాజిగిరి అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరి, అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మౌలాలి డివిజన్లలోని బస్తీల�
తనిఖీలలో భాగంగా పట్టుబడుతున్న ఎన్నికల తాయిలాలు, బహుమతులను ఆయా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులోనే కలపాలని కేంద్రం ఎన్నికల బృందం రాష్ట్ర సీఈవోను ఆదేశించింది. నగదు విషయంలో సాక్ష్యాధారాలుంటే ఉదాసీనంగా వ్యవహరిం�
ఎన్నికల నేపథ్యంలో నిర్వహించిన తనిఖీల్లో భాగంగా మేడ్చల్- మల్కాజిగిరి జిల్లాలో రూ. 17.64 కోట్ల నగదు, రూ. 24.66 కోట్ల విలువైన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నట్లు మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా కలెక్టర్ గౌతమ్ వ
Telangana | రవాణా శాఖ అధికారులు, సిబ్బందికి ఎన్నికల విధి నిర్వహణ నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు.
BRS Party | అధికార పార్టీ బీఆర్ఎస్కు సంబంధించిన గులాబీ జెండానే రామక్క అనే పాట పల్లెల నుంచి పట్నం దాకా మార్మోగిపోతోంది. ఎక్కడా చూసినా ఆ పాటనే వినిపిస్తోంది. అంతేకాదు అగ్రరాజ్యం అమెరికాలోనూ గులాబీ జెండాల
CM KCR | కర్నాటక ఉప ముఖ్యమంత్రి, పీసీసీ అధ్యక్షుడు డీకే శివకుమార్పై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ధ్వజమెత్తారు. వ్యవయాసానికి ఐదుగంటలు కరెంటు ఇస్తున్నామని చెప్పడంపై ఇల్లందు సభ నుంచి స్ట్రాంగ్ కౌంట
CM KCR | బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ కోసమే పుట్టిన పార్టీ.. తెలంగాణ ప్రజల హక్కుల కోసమే పోరాడే పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద
CM KCR | ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలు అసెంబ్లీ గడప తొక్కనివ్వమని మాట్లాడుతున్నారని.. అసెంబ్లీకి పంపేది మీరా? ఆ సన్నాసుల అంటూ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అన్నారు. ఇల్లందు ప్రజా ఆశీర్వాద సభలు పాల�
CM KCR | ప్రధాని నరేంద్ర మోదీకి ప్రైవేటైజేషన్ పిచ్చి పట్టుకుందంటూ సీఎం కేసీఆర్ విమర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందులో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హాజరయ్యారు. ఎమ్మెల్యే హరిప్రియ నా�
CM KCR | ఎన్నికల్లో ఓటును అలవోకగా వేయొద్దు.. మీ తలరాత మార్చేది.. భవిష్యత్ను తీర్చిదిద్దేది మీ ఓటే అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇల్లందు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర�