దేశంలో ఏటా రెండు కోట్ల ఉద్యోగాలిస్తామని ప్రధాని మోదీ యువతను నమ్మించి మోసం చేశారని, భారతదేశమే బేరోజ్గార్ మేళాగా మారిపోయిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
CM KCR | ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి మీద దాడి చేసి ప్రాణాలు తీయాలను చూశారని, భగవంతుడి దయవల్ల ఆయన ప్రాణాలకు అపాయం తప్పిందని సీఎం కేసీఆర్ పేర్కొన్నారు. గతం లో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదని అన్నారు. ‘రాజకీయాల్ల
తెలంగాణ ఆత్మ బలిదానాలు ప్రపంచ చరిత్రలోనే ఓ మరచిపోలేని విషాదం. బతుకుదెరువుకు వచ్చి, స్థానికుల బతుకులనే బజారుపాలు చేసిన దౌర్భాగ్యపు స్థితిని కూడా దశాబ్దాలుగా భరించిన ఘనచరిత్ర ఈ ప్రాంతానిది. సొంతింట్లోనే
కత్తి పోటుకు గురైన ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి ప్రాణాపాయ స్థితిలో ఉంటే.. ప్రతిపక్ష నేతలు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ఈ ఘటనను ఆయా పార్టీల నాయకులు ఖండిచాల్సింది పోయి �
ఓటమి భయంతో నైరాశ్యంలో ఉన్న కాంగ్రెస్ నేతలు దాడులకు పాల్పడుతూ హింసను ప్రోత్సహిస్తున్నారని మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ ప్రభుత్వం, పార్టీ తెలంగాణ ఉద్యమంలో, ఆ తర్వాత పదేండ్లుగా ఎకడా హి
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై జరిగిన హత్యాయత్నానికి నిరసనగా బీఆర్ఎస్ ఇచ్చిన పిలుపు మేరకు మంగళవారం దుబ్బాకలో బంద్ విజయవంతమైంది. సబ్బండ వర్ణాల ప్రజలు స్వచ్ఛందంగా బంద్లో పాల్గొని సక్సెస్ చేశారు. ఆర్�
ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై కత్తితో దాడి చేయడం అమానుషమని ఎఫ్డీసీ చైర్మన్ అనిల్ కూర్మాచలం పేర్కొన్నారు. వివాదరహితుడు, సౌమ్యుడు, కనీసం ఎప్పుడూ ఎవరినీ కోపంగా ఒక మాట అనని ప్రజా నాయకుడు కొత్త ప్రభాకర్ర�
పీజేఆర్..ఇది పేరు కాదు. పేదోడి ప్రాణం. ఈ మూడు అక్షరాలు పలుకుతుంటే ప్రతి బస్తీవాసి కండ్లల్లో ఇప్పటికీ ఓ ఆత్మీయ అనుబంధం వికసిస్తుంది. వ్యక్తి దూరమై 16 ఏైండ్లెనా.. ఇప్పటికీ ఆ పేరు ప్రజల్లో కదలాడుతూనే ఉంటుంది. త
ఎన్నికల క్షేత్రంలో బీఆర్ఎస్ పార్టీని ఎదురోలేక ప్రతిపక్ష పార్టీలు హత్యారాజకీయాలకు పాల్పడుతున్నాయని మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు. దుబ్బాక అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డిపై హత్యాయత్యాన�
కాంగ్రెస్ హత్యారాజకీయాలు చేయడం సరికాదని మంత్రి కొప్పుల ఈశ్వర్ పేర్కొన్నారు. మంగళవారం పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం ఎర్రగుంటపల్లిలో మంత్రి మాట్లాడుతూ.. దుబ్బాక నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి, ఎ�
కాంగ్రెస్ పార్టీది మొదటి నుంచి నేరచరిత్రేనని, పదవుల కోసం ఎంతకైనా తెగిస్తుందని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి మండిపడ్డారు. ఒక ఎంపీని కత్తితో పొడవడం దారుణమని, అభ్యర్థులను అంతమొందించాలనుకునే ఆలోచన దుర్మా�