Congress | డిచ్పల్లి, అక్టోబర్ 28: నిజామాబాద్ రూరల్ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ టికెట్ ఆశించి భంగపడిన పీసీసీ ప్రధాన కార్యదర్శి కాటిపల్లి నగేశ్రెడ్డి శనివారం డిచ్పల్లి కేఎన్ఆర్ గార్డెన్లో పార్టీ కా ర్యకర్తలతో సమావేశమై ఆవేదన వెళ్లగక్కా రు. కష్టపడి పనిచేసిన తనకు టికెట్ దక్కకపోవడం బాధగా ఉందన్నారు.
2009, 2014, 2018 టికెట్ ఇవ్వలేదని, ఈసారైనా వస్తుందని భావించానని పేర్కొన్నారు.