ఆన్లైన్ బెట్టింగ్ ఒకరి ప్రాణం తీసింది. ఆన్లైన్ బెట్టింగ్లో తీవ్రంగా నష్టపోయిన ఓ యువకుడు పురుగుల మందుతాగి ఆత్మహత్యకు యత్నించగా.. చికిత్స పొందుతూ మృతిచెందాడు. ఈ ఘటన నిజామాబాద్ రూరల్ మండలం ఆకుల కొం
కాంగ్రెస్ మాటల పార్టీ కాదు.. చేతల పార్టీ అని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. జిల్లా అభివృద్ధిలో కాంగ్రెస్ కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. నిజామాబాద్ రూరల్ క్యాంపు కార్యాలయంలో ఎ�
నిజామాబాద్ రూరల్ మండలంలోని మల్కాపూర్(ఏ) గ్రామశివారులో చిరుత సంచారం కొన్నిరోజులుగా కలకలం సృష్టిస్తోంది. నెలరోజుల నుంచి ఇదే ప్రాంతంలో చిరుత సంచరిస్తుండడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నా
ప్రభుత్వ పాఠశాలలను మరింత బలోపేతం చేసి మెరుగైన విద్య, ప్రతిరోజూ పౌష్టికాహారం అందించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నదని రూరల్ ఎమ్మెల్యే డాక్టర్ భూపతిరెడ్డి అన్నారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఆనవాళ్లు కోల్పోయిన చెరువు నేడు నిండుగా నీటితో కళకళలాడుతున్నది. కేసీఆర్ పాలనలో మిషన్ భగీరథ కారణంగా జీవం పోసుకొని అన్నదాతను కూడా బతికించింది. నిజామాబాద్ రూరల్ మండలంలోని కేశాపూర్ ఊ
కందూరు చేద్దామని కమ్మర్పల్లి నుంచి వెళ్లిన ఓ రెండు కుటుంబాల్లో కొన్ని గంటల్లోనే తీవ్ర విషాదం నెలకొంది. వారు వెళ్తున్న వాహనం బోల్తాపడి ఇద్దరు మృత్యువాత పడగా.. మిగతా వారికి తీవ్ర గాయాలయ్యాయి.
నిజామాబాద్ రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మల్లారం అటవీ ప్రాంతంలో జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. నిజామాబాద్ ఏసీపీ కిరణ్కుమార్ తన కార్యాలయంలో సౌత్ రూరల్ సీఐ వి.వెంకటనారాయణ, రూరల్ ఎస్సై �
నిరుపేదలను ఆదుకునేందుకు ఆరు గ్యారెంటీలను రూపొందించామని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే భూపతిరెడ్డి అన్నారు. ఇందల్వాయి మండలం గన్నారం, డిచ్పల్లి మండలంలోని దూస్గాం గ్రామాల్లో బుధవారం నిర్వహించిన ప్రజాప�
BRS Party President KCR Participating in Praja Ashirvada Sabha at Nizamabad Rural, BRS Party, CM KCR, Praja Ashirvada Sabha, Nizamabad Rural, BRS Party President KCR, Praja Ashirvada Sabha at Nizamabad Rural,
CM KCR | తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన ధరణి పోర్టల్తో రైతుల భూములు సేఫ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. మీ భూములను కాపాడుకునేందుకు మీ బొటనవేలికే ప్రభుత్వం అధికారం ఇ�
CM KCR | రాష్ట్రంలో ఇండస్ట్రీల కోసం బ్రహ్మాండమైన పాలసీ తీసుకొచ్చి పెట్టుబడులు సమకూర్చుతున్నాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఐటీ రంగంలో దూసుకుపోతున్నాం. త్వరలోనే బెంగళూరును దాటే పరిస్థితి�