తొమ్మిదేండ్లలో బన్సీలాల్పేట్ డివిజన్ రూపురేఖలు మారిపోయాయని, అద్భుతమైన అభివృద్ధి జరిగిందని, అన్ని వర్గాల పేదలకు సంక్షేమ ఫలాలు అందించామని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు.
రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ భారీ మెజార్టీతో హ్యాట్రిక్ సాధించడం పక్కా అని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. గురువారం కీసర మండలం చీర్యాల్, పోచారం మున్సిపాలిటీ పరిధిలోని అన్నోజిగూ�
బీఆర్ఎస్ ప్రభుత్వంలో కంటోన్మెంట్ నియోజకవర్గంలో కోట్ల రూపాయల నిధులతో పలు అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జి. లాస్య నందిత అన్నారు.
‘రాజకీయం’ అనే మాటకు భిన్నమైన అర్థాలు వాడుకలో ఉండటం తెలిసిన విషయమే. ఈ మాటకు నిఘంటువు ఏ అర్థం చెప్తుందో ఎప్పుడైనా ఆలోచించామా? చాలామంది అంతగా దృష్టిపెట్టి ఉండకపోవచ్చు. అయితే, మన దైనందిన జీవితంలో ‘రాజకీయం’ అ�
రైతుల సంక్షేమం పట్టని కాంగ్రెస్ రైతుబంధు పథకం ఆపివేయడానికి కుట్రలు పన్నడం అత్యంత దుర్మార్గమైన చర్య అని, రైతులు దీన్ని ఎంత మాత్రమూ సహించరని ఉప్పల్ నియోజకవర్గం బీఆర్ఎస్ ఎన్నికల ఇన్చార్జి రావుల శ్రీ
హైదరాబాద్ జిల్లాలో ఎన్నికలు సజావుగా.. పారదర్శకంగా నిర్వహించేందుకు ఫ్లయింగ్ స్వాడ్స్ ప్రధాన భూమిక పోషిస్తాయని, తనిఖీలు సమర్థవంతంగా చేపట్టాలని జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ �
దేశంలో అభివృద్ధికి కేరాఫ్ అడ్రస్గా తెలంగాణను తీర్చిదిద్దిన సీఎం కేసీఆర్ హ్యాట్రిక్ ముఖ్యమంత్రిగా తెలంగాణ చరిత్రలో నిలిచిపోయేలా బీఆర్ఎస్ పార్టీని భారీ మెజారిటీతో గెలిపించాలని ఉప్పల్ నియోజకవర
మాది అభివృద్ధి మంత్రం.. ప్రతిపక్షాలది మాటల మంత్రమని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ అన్నారు. ప్రజలకు కావాల్సింది అభివృద్ధితో పాటు భరోసా అని.. అది ఒక్క బీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుందని ప్రజలు
సీఎం కేసీఆర్ ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరిస్తూ.. జరుగబోయే ఎన్నికల్లో కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలో గులాబీ జెండాను ఎగురవేయాలని బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ �
ఎన్నికల ప్రచార పర్వంలో గులాబీదళం స్పీడ్ పెంచింది. పాదయాత్రలు, పార్టీ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశాలు, బూత్ లెవల్ ఏజెంట్ల శిక్షణ కార్యక్రమాలతో హోరెత్తిస్తున్నది. మంత్రులు, ఎంపీలు, రాష్ట్ర స్థాయి న
దళితుల కోసం ప్రభుత్వం ప్రవేశపెట్టిన్న సంక్షేమ పథకాలలో మాదిగలకు జనాభా దామాషా ప్రకారం న్యాయం జరిగేలా చూస్తామని ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ హామీ ఇచ్చారు.
వనపర్తి జిల్లాకు సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చారని మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. వనపర్తి ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శక్తివంచన లేకుండా పనిచేసి�
కరీంనగర్ జిల్లా ఇల్లందకుంట మండలం చిన్నకోమటిపల్లి గ్రామస్థులు బీఆర్ఎస్కు జైకొట్టారు. 500 మంది గురువారం గులాబీ గూటికి చేరారు. హుజూరాబాద్లోని సాయి కన్వెన్షన్లో రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బో�
మునుగోడు గడ్డపై సీఎం కేసీఆర్ కాలు పెట్టడం ఈ ప్రాంత ప్రజల అదృష్టమని ఎమ్మెల్యే కూసుకుంట్ల ప్రభాకర్రెడ్డి తెలిపారు. ఉద్యమ కాలంలో కేసీఆర్ ఈ ప్రాంతంలో కలియతిరిగారని, సీఎం కాగానే మునుగోడుకు మంచినీళ్లు ఇవ�