దళితబంధు, రైతు బంధు పథకాలను ఎన్నికలను సాకుగా చూపి ఆపాలని కాంగ్రెస్ నేతలు సీఈసీకి ఫిర్యాదు చేయడాన్ని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి తీవ్రంగా ఖండించారు. గురువారం ఆయన నల్లగొండలోని తన నివాసంల�
కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి ఆరోపించారు. రైతుబంధు నిలిపి వేయాలంటున్న వారికి ఓట్లు వేయొద్దని సూచించారు. గురువారం కామారెడ్డిలో స్పీకర్ మీడియాతో మాట్లాడారు. ప్రభు�
కాంగ్రెస్ రైతు, దళిత వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని బాల్కొండ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. గురువారం నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజక వర్గంలోని ఏర్గట్ల మండలం తాళ�
Jagadish Reddy | రైతుబంధును ఆపాలని కాంగ్రెస్ పార్టీ ఈసీకి ఫిర్యాదు చేయడం దుర్మార్గమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. గురువారం సూర్యాపేటలో ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన అనంతరం మీడియాతో మాట్లాడ
రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. ఈ చర్యను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తు�
B Vinod Kumar | మూడు గంటలు కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా..? అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. హుజూరాబాద్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
CM KCR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో మునుగోడు చైతన్యాన్ని చూపించాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. మునుగోడు ప్రజా ఆశ్వీరాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేశారు.
CM KCR | గతంలో ఫ్లోరైడ్తో నడుములు వంగిపోతే పట్టించుకోనోడు.. నేడు నన్ను ఛాలెంజ్ చేస్తున్నారంటూ సీఎం కేసీఆర్ ధ్వజమెత్తారు. నల్లగొండ జిల్లా మునుగోడులో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. కారు గుర్త�
KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను దగా చేసేలా రైతుబంధు ఆపాలని ఎన్నికల కమిషన్కు ఇచ్చిన ఫిర్యాదును తీవ్రంగా ఎండగట్టాలని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఈ మేరక�
Harish Rao | తెలంగాణ రైతులకు రైతుబంధు సకాలంలో దక్కొద్దని కాంగ్రెస్ పార్టీ కుట్ర చేస్తోంది అని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. రైతుల వద్దకు వస్తే ఖబడ్దార్.. రైతుల పక్షాన కాంగ్�
CM KCR | ప్రస్తుతం అడ్డంపొడువు మాట్లాడుతునోళ్లంతా.. నాడు ఎవరి బూట్లు మోసుకుంటు ఉన్నరో ప్రజలకు తెలుసునని సీఎం కేసీఆర్ అని విమర్శించారు. వనపర్తి జిల్లా కేంద్రంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో ముఖ్యమంత్రి కేసీఆర
CM KCR | తెలంగాణలోని వాల్మీకిబోయలను ఎస్టీ జాబితాలో చేర్చాలని కేంద్రాన్ని కోరుతూ.. రాష్ట్ర శాసనసభ రెండుసార్లు తీర్మానం చేసి పంపించిందని ముఖ్యమంత్రి కేసీఆర్ గుర్తు చేశారు. కానీ ఈ మొద్దు ప్రభుత్వం, మ