‘దుర్మార్గుడు, నీచుడు, నికృష్టుడు, కాంట్రాక్టర్.. వాడి పేరు కోమటిరెడ్డి రాజగోపాల్రెడ్డి.. అమిత్షా పక్కన చేరి కాంట్రాక్టులు, కమీషన్ల కోసం ఒప్పందం చేసుకున్నడు. అసలు వీడు మనిషేనా. అన్నం తినేటోడు.. అమ్మ మీద �
CM KCR | రైతు భూమి మీద రైతుకే అధికారం ఉండాలని రైతుబంధు తీసుకొచ్చాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. అధికారులకు హక్కు ఉండొద్దు.. రైతులకు మేలు జరగాలనే ఉద్దేశంతో ఈ ధరణి పోర్టల్ను తీసుకొచ్చామని కే�
CM KCR | రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న రైతుబంధు, దళితబంధు పథకాల సృష్టికర్తను నేనే అని ముఖ్యమంత్రి కేసీఆర్ తేల్చిచెప్పారు. ఈ రెండు పథకాల అమలుతో అటు రైతులు, ఇటు దళితులు ఎంతో
CM KCR | అచ్చంపేట : కొడంగల్కు రా.. కొడవలితో రా.. గాంధీ బొమ్మకు వద్దకు రా.. అని సవాళ్లు విసురుతున్నారు. ఇది రాజకీయం అవుతుందా..? దీన్ని రాజకీయం అనుకోవచ్చునా..? అని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిపై సీఎం కేసీఆ�
Srinivas Goud | మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ గురువారం ఉదయం ఇంటింటికి వెళ్లి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ప్రచారంలో భాగంగా కాలనీలోని ఓ ఇంటికి వెళ్లగా అక్కడ ఆసక్తికరమైన సంఘటన �
MLC Kavitha | బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్ను కోరుట్లలో ఓడిస్తామని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తేల్చిచెప్పారు. రేవంత్ రెడ్డి కామారెడ్డి నుంచి, ఈటల రాజేందర్ గజ్వేల్లో పోటీ చేసిన తమ పార్టీకి
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
రైతుబంధు పథకానికి పాతరేసే ద్రోహం చేస్తున్న కాంగ్రెస్కు తెలంగాణ (Telangana) ప్రజాక్షేత్రంలో గుణపాఠం తప్పదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతుబంధును (Rythu Bandhu) ఆపాలని లేఖలు రాస్తున్న కాంగ్రెస్ (Congress) తోకలు కట్ చేయడం �
వచ్చే నెలలో తెలంగాణ శాసనసభకు ఎన్నికలు జరగనున్న వేళ రాష్ట్ర ప్రజలకు కర్ణాటక రైతులు అప్రమత్తతో కూడిన హెచ్చరికలు జారీచేశారు. కాంగ్రెస్కు కనుక ఓటేస్తే నిండా మునుగుడు ఖాయమని పేర్కొన్నారు.
కాంగ్రెస్ను రైతు వ్యతిరేకి అని ఎందుకంటారో మరోసారి ఆ పార్టీ రుజువు చేసుకొన్నది. రైతుబంధు పథకంపై తన అక్కసును వెళ్లగక్కింది. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్నందున ఆ పథకాన్ని నిలిపివేయాలని ఆ పార్టీ రాష్ట్ర వ్యవహా�
కుత్బుల్లాపూర్లో బుధవారం సాయంత్రం ఓ టీవీ చానల్ ఎన్నికలపై నిర్వహించిన చర్చావేదిక రసాభాసాగా మారింది. ఒక్కసారిగా విపక్షపార్టీల నేతలు ఎమ్మెల్యేతో పాటు స్వర్గీయ తన తండ్రిపై వ్యక్తిగత దూషణలకు దిగడంతో వి�
ఎన్నికలు సమీపిస్తున్న సమయంలో ఎల్బీనగర్లో కాంగ్రెస్, బీజేపీలు తర్జన భర్జన పడుతున్నాయి. దీంతో ఆ పార్టీల క్యాడర్ బీఆర్ఎస్లోకి వస్తున్నారు. ఇన్నాళ్లు పార్టీ కోసం కష్టపడ్డాం ఎమ్మెల్యే అభ్యర్థినంటూ ని�