రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ విడుదలై పక్షం రోజులు దాటినా కాంగ్రెస్ పార్టీలో టికెట్ల లొల్లి ఆగడం లేదు. అభ్యర్థుల ఖరారు కొలిక్కి రావడంలేదు. పార్టీని నమ్ముకొని ఏండ్ల తరబడి పనిచేసిన వారిని కాదని,
Wanaparthy | జిల్లా కేంద్రంగా మారడంతో వనపర్తి దశ తిరిగింది. ఎడ్యుకేషన్ హబ్గా మారింది. మినీలిఫ్ట్లు, కాల్వలతో సాగునీటి రాకతో ఈ ప్రాంతం సస్యశ్యామలంగా మారింది. 62 కోట్లతో 25 ఎకరాల్లో సమీకృత కలెక్టరేట్ నిర్మించార�
Munugode | తొమ్మిదేండ్ల బీఆర్ఎస్ పాలనలో మునుగోడు దశ మారింది. మిషన్ భగీరథతో దశాబ్దాల ఫ్లోరైడ్ పీడ విరగడైంది. మునుపెన్న డూ లేని విధంగా రూ.4,545 కోట్లతో నియోజకవర్గవ్యాప్తంగా అభివృద్ధి జరిగింది. సమైక్య పాలకుల నిర
BJP | అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీలో లుకలుకలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. టికెట్ ఆశించి భంగపడ్డ నేతలు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. సొంతపార్టీ పైనే ఎదురు తిరుగుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీతోనే సమాజంలోని అన్ని వర్గాల సంక్షేమం సాధ్యమవుతుందని, పార్టీ మ్యానిఫెస్టోకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నట్లు కంటోన్మెంట్ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి లాస్యనందిత అన్నారు.
పద్మారావునగర్లోని హమాలీబస్తీలో బొడ్రాయి ప్రతిష్ఠాపన మహోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ ఆధ్వర్యంలో బస్తీవాసుల చిరకాల వాంఛ అయిన బొడ్రాయి ఏర్పాటుతో బస్తీలో పండుగ వాతావ�
బీఆర్ఎస్ ప్రకటించిన ఎన్నికల మ్యానిఫెస్టోను గడగడపకు తీసుకెళ్లాలని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలకు సూచించారు. బుధవారం జవహర్నగర్, తూంకుంట మున్సిపాలిటీ ముఖ్య క�
ప్యాకేజీలకుఅమ్ముడుపోయిన మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి, జడ్పీ చైర్మన్ శరత్ చంద్రారెడ్డిని తరిమికొట్టేందుకు ప్రజలు సిద్ధ్దం గా ఉండాలని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
: ఉప్పల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారం జోరుగా సాగుతోంది.. ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ పథకాలు వివరిస్తూ.. పార్టీ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి ఓటు వేసి గెలిపించాలని కో రుతున్నారు. అలాగే ప్రలు ప్రాం�
Jaya Prakash Narayana | ‘మన చర్యలవల్ల దేశమే ఓడిపోయేటైట్టెతే ఎవరు గెలుస్తారని సాక్షాత్తూ నెహ్రూ చెప్పారు. నేను గెలవడంకోసం దేశం సర్వనాశనం అయిపోయినా ఫర్వాలేదనే పరిస్థితి తేవడం ప్రమాదకరమని అన్నారు’ అని జేపీ గుర్తు చేశా�
Minister Harish Rao | కాంగ్రెస్ పార్టీలో జగ్గారెడ్డి, జానారెడ్డి.. ఇలా ఎంతోమంది సీఎం కావాలని కలలు కంటున్నారని మంత్రి హరీశ్రావు అన్నారు. ఆ పార్టీలో కుర్చీల కొట్లాటలు ఎక్కువ.. ప్రయోజనాలు తక్కువ అని ఎద్దేవా చేశారు. కాంగ
Harish Rao | మునుగోడు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి రాజీనామాతో కాంగ్రెస్, బీజేపీ చీకటి ఒప్పందం బట్టబయలు అయిందని రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. సదాశివపేటలో నిర్వహించిన బీఆర్ఎస్ �