ఎన్నికల కోడ్ను ఉల్లంఘించి కాంగ్రెస్ నేతలు డబ్బులు పంచుతూ ప్రచారం నిర్వహిస్తున్నారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా చేగూరులో షాద్నగర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి వీర్లపల్లి శంకర్.. ఓ వృద్ధురాలి చేత�
మన దేశంలో బీమా రంగం చాలా వెనుకబడి ఉన్నది. దేశ జనాభాలో 2 నుంచి 4 శాతం ప్రజలకు మాత్రమే బీమా సౌకర్యం ఉన్నదంటే ఆ రంగం పరిస్థితి ఏమిటో అర్థమవుతున్నది. ఆధునిక సమాజంలో బీమా అనేది ప్రతి వ్యక్తికి అవసరం.
కూకట్పల్లి నియోజకవర్గంలో పారదర్శకంగా ఎన్నికలు నిర్వహించేందుకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు చేస్తున్నారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని అనుసరిస్తూ.. నిబంధనలు ఎక్కడా ఉల్లంఘించకుండా అన్ని రకాల జా�
సోషల్ మీడియాలో వచ్చే పోస్టులపై ప్రత్యేక దృష్టి సారించాం.. ఎన్నికల ప్రవర్తన నియమావళి అతిక్రమించిన పోస్టులపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటాం.. అని మేడ్చల్- మల్కాజిగిరి జిల్లా ఎన్నికల అధికారి, జిల్లా కలెక్ట
విజయదశమి సందర్భంగా జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ కార్యాలయంలో సందడి నెలకొంది. నియోజకవర్గంలోని వివిధ డివిజన్లకు చెందిన కార్పొరేటర్లు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు. అభిమానులు పెద్ద సంఖ్యల�
చెక్పోస్టుల వద్ద తనిఖీల పేరుతో సాధారణ ప్రజలను ఇబ్బందులకు గురిచేయవద్దని నగర పోలీసు కమిషనర్ సందీప్ శ్యాండిల్యా పోలీసు అధికారులకు సూచించారు. బంజారాహిల్స్లోని నగర పోలీసు కమిషనరేట్లో కేంద్ర బలగాలైన �
ప్రజలకు అమ్మ కృప ఉండాలని బీఆర్ఎస్ పార్టీ యూత్ నాయకుడు కార్తిక్రెడ్డి తెలిపారు. ఆదివారం మండల పరిధిలోని లేమూరు గ్రామంలో ప్రతిష్టించిన దుర్గామాతను దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. మంత్రి సబ�
విజయదశమి వేడుకలు నియోజకవర్గ వ్యాప్తంగా ఘనంగా జరిగాయి. నియోజకవర్గంలోని మేడ్చల్, శామీర్పేట, మూడుచింతలపల్లి, ఘట్కేసర్, కీసర మండలాలతో పాటు మూడు కార్పొరేషన్లు, ఏడు మున్సిపాలిటీల్లో కన్నులపండువగా నిర్వహ
కాంగ్రెస్తో పొత్తులో భాగంగా నల్లగొండ జిల్లాలోని మునుగోడు నియోజకవర్గాన్ని సీపీఐకే కేటాయించాలని, లేదంటే కాంగ్రెస్తో స్నేహపూర్వక పోటీకి సిద్ధమని ఆ పార్టీ నేతలు పేర్కొంటున్నారు.
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్ర సాయుధ పోలీసు బలగాలు ఇప్పటికే వచ్చాయని మాల్కాజిగిరి డీసీపీ జానకి దరావత్ తెలిపారు. మంగళవారం డీసీపీ కార్యాలయంలో డీసీపీ జానకి దరావత్ మాట్లాడుతూ.. రాచకొండ పోలీస్ కమిషనర�
ఎన్నికలు పారదర్శకంగా, సజావుగా జరిగేందుకు పకడ్బందీ చర్యలు తీసుకుంటున్నామని, పౌరులు స్వేచ్ఛగా ఓటు హక్కును వినియోగించుకోవాలని మల్కాజిగిరి డీసీపీ జానకి సూచించారు.
చందానగర్లో చేపట్టిన వాహన తనిఖీల్లో భారీగా నగదు పట్టుబడింది. ఇన్స్పెక్టర్ పాలవెల్లి కథనం ప్రకారం.. ఎన్నికల కోడ్లో భాగంగా మంగళవారం చందానగర్ పోలీసు స్టేషన్ పరిధిలోని గంగారం కూడలిలో వాహనాల తనిఖీ చేప�
రాష్ట్రంలోని కార్మిక సంఘాలన్ని బీఆర్ఎస్ పార్టీతోనే ఉన్నాయని రాష్ట్ర కార్మిక విభాగం కార్యదర్శి సందీప్ సింగ్ అన్నారు. మంగళవారం బోయిన్పల్లిలోని పార్టీ కార్యాలయంలో మల్కాజిగిరి అసెంబ్లీ అభ్యర్థి మర�