Kuruva Vijay Kumar | టీ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వల్ల తనకు ప్రాణహాని ఉందని రాష్ట్ర డీజీపీ అంజనీ కుమార్కు టీ పీసీసీ ప్రచార కమిటీ సభ్యులు కురువ విజయ్ కుమార్ ఫిర్యాదు చేశారు. తమ ఫిర్యాదుపై డీజీపీ సానుకూలం�
మునుగోడు మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి (Komatireddy Rajagopal Reddy) బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామానా చేస్తూ పార్టీ అధిష్ఠానానికి లేఖరాశారు.
నిజామాబాద్ (Nizamabad) జిల్లా ఆర్మూర్లో (Armoor) రైస్ కుక్కర్లను తరలిస్తున్న వాహనాన్ని ఎన్నికల అధికారులు పట్టుకున్నారు. అందులో ఉన్న 302 రైస్ కుక్కర్లను సీజ్ చేసి స్థానిక పోలీసులకు అప్పగించారు.
ప్రతీ అంశాన్ని రాజకీయం చేయడమే కాంగ్రెస్ (Congress) పార్టీ పని అని శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి (Gutha Sukender Reddy) అన్నారు. మేడిగడ్డ బ్యారేజీ (Medigadda Barrage) అంశంలో కూడా జరుగుతున్నదని విమర్శించారు.
అధికార పార్టీ అభ్యర్థులు ప్రచారంలో దూసుకువెళుతుంటే... ప్రతిపక్ష పార్టీల నుంచి టికెట్ ఆశిస్తున్న ఆశావహుల్లో అయోమయం నెలకొంది. తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే... ఎప్పటి నుంచో పార్టీలో ఉన్న వారిని కా�
ఎన్నికల ప్రచారం తీరు మారుతోంది. సాంప్రదాయక ప్రచారాలకు తోడుగా కొత్తగా టెక్నాలజీ ఆధారిత ప్రచారానికి పార్టీలు తెరలేపాయి. ఇప్పటికే సోషల్ మీడియా మాధ్యమాల్లో బీఆర్ఎస్ దూకుడుగా వ్యవహారిస్తోంది.
తెలంగాణ రాకముందు కూడా నీళ్లుండేవి. కాకపోతే ఆ నీళ్లు రైతు కండ్లల్లో మాత్రమే ఉండేవి. తెలంగాణ రాకముందు కూడా చెట్లుండేవి. కాకపోతే, ఆ చెట్లకు పండ్ల కంటే ఎక్కువగా ఉరితాళ్లే మొలిచేవి. డెబ్బై శాతానికి పైగా జీవనదు
బీజేపీ అభ్యర్థుల మొదటి జాబితా ఆ పార్టీలో విచిత్ర పరిస్థితిని సృష్టించింది. తమకు టికెట్ రాలేదని కొందరు ఆగ్రహం వ్యక్తం చేస్తుండగా, మరికొందరు టికెట్ రాకపోవుడే మంచిగైందని మురిసిపోతున్నారు.
ఎన్నికల్లో గెలుపుకోసం కాంగ్రెస్ పార్టీ దేశ భవిష్యత్తును పణంగా పెడుతున్నదని లోక్సత్తా పార్టీ వ్యవస్థాపకుడు జయప్రకాశ్ నారాయణ ఆవేదన వ్యక్తంచేశారు. ‘నేను చాలా బాధతో ఈ మాట చెప్తున్నాను. కాంగ్రెస్ నాయక�
KCR Bima | ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ పథకం ప్రారంభించినా ఓ సంచలనమే. ఏ కార్యక్రమం చేపట్టినా దేశ పాలనా రంగ చరిత్రలో నూతన అధ్యాయాన్ని లిఖించేదే. ఏ పని మొదలు పెట్టినా కేంద్ర, రాష్ర్టాల ప్రభుత్వాలకు నూతన మార్గదర్శిగా ని
రాష్ట్రంలో బీఆర్ఎస్ తిరిగి అధికారంలోకి రావడం లాంఛనమేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఈసారి కూడా ప్రతిపక్షాల కలలు నెరవేరే అవకాశం లేదని తేల్చి చెప్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజాఆశీర్వాద సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు జరిగింది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహించే సభల్లో సీఎం పాల్గొనన�
సత్యాన్ని చూడగలిగేవారికైనా, సర్వే శాస్త్రీయంగా చేసేవారెవ్వరికైనా స్పష్టంగా వెల్లడయ్యే వాస్తవం ఏమంటే మళ్లీ బీఆర్ఎస్దే బ్రహ్మాండమైన విజయం అని. నీటిలో చేపలా ప్రజల మధ్యలో కలియదిరిగే అవకాశం దొరికిన ప్ర�