ఎన్నికల సందర్భంగా నగరంలో నిర్వహించిన తనిఖీల్లో రూ.6,72,430 నగదును సీజ్ చేసినట్లు జిల్లా ఎన్నికల అధికారి, జీహెచ్ఎంసీ కమిషనర్ రొనాల్డ్ రాస్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫ్లయింగ్ స్కాడ్ ద్వారా ఇప్పటి �
ఎన్నికలు సమీపిస్తున్న వేళ.. గులాబీ శ్రేణుల్లో జోష్ పెరిగింది. నోటిఫికేషన్ రాక ముందు నుంచే బీఆర్ఎస్ కంటోన్మెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి గ్యాని లాస్యనందిత ప్రచారంలో దూసుకెళ్తున్నారు. నియోజకవర్గంలోని ప్�
CM KCR Tour | హైదరాబాద్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం కేసీఆర్ నిర్వహిస్తున్న ప్రజా ఆశీర్వాద సభల షెడ్యూల్లో స్వల్ప మార్పు చోటు చేసుకున్నది. నూతన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 26న అచ్చంపేట, వనపర్తి, మునుగోడులో నిర్వహి�
Karnataka | కర్ణాటకలో ఎడాపెడా విధిస్తున్న విద్యుత్తు కోతలతో సామాన్యులు, రైతులు అల్లాడిపోతున్నారు. అధికారంలోకి వచ్చి ఐదు నెలలు గడువకముందే కన్నడ నేలను అంధకారంలోకి నెట్టేసిన కాంగ్రెస్పై నిప్పులు చెరుగుతున్నా�
Minister KTR | కాంగ్రెస్ పాలిత కర్ణాటకలో కరెంటు కష్టాలు చూసి చూసి ప్రజలు విసుగెత్తిపోతున్నారు. వ్యవసాయానికి చాలీచాలని కరెంటు ఇవ్వడంతో అన్నదాతల్లో ఆగ్రహం కట్టలు తెచ్చుకుంటున్నది. ఈ క్రమంలోనే కరెంటు ఇవ్వకుండా �
Jangaon | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా పోలీసులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఎక్కడికక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నా
అది కరీంనగర్ జిల్లా నూకపల్లి క్రాస్రోడ్డు. అక్టోబరు 19వ తేదీ ఉదయం. కాంగ్రెస్ యువ(?) నేత రాహుల్గాంధీ రోడ్షో చేస్తూ చేస్తూ ఒక మొబైల్ టిఫిన్ సెంటర్ వద్దకు పోయిండు. కాలుతున్న గ్రానైట్ బండ మీద అట్టు పోస�
శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలు సింగిల్ డిజిట్కే పరిమితమవుతాయని మేడ్చల్ నియోజకవర్గ అభ్యర్థి రాష్ట్ర కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. బోయిన్పల్లిలోని మంత్రి నివాసం వద్ద
తొమ్మిదేండ్ల ప్రగతి, ఎన్నికల మ్యానిఫెస్టో, విపక్షాల ఆరోపణలు తిప్పికొట్టడం, పార్టీ శ్రేణుల అప్రమత్తం.. ఇలా చతుర్ముఖ వ్యూహంతో ముందుకు సాగాలని బీఆర్ఎస్ శ్రేణులకు మంత్రులు కేటీఆర్, హరీశ్రావు దిశానిర్ద�
అబద్ధపు ప్రచారాలు, అంచనాలను తలకిందులు చేస్తూ బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో హై స్పీడ్తో దూసుకుపోతున్నది. అసెంబ్లీ ఎన్నికల్లో చెక్కుచెదరని ప్రజా మద్దతు, ప్రజాభిమానాన్ని నిలుపుకొంటున్నది. ఇదే విషయం ప్రమ�
రాహుల్ గాంధీ సభలకు ప్రజలు వస్తలేరని, అందుకే రోడ్షోలతో నెట్టుకొస్తున్నాడని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు ఎద్దేవా చేశారు. 60 ఏండ్లు అధికారమిస్తే ఏం అభివృద్ధి చేశారని, మరో చాన్స్ ఇవ్వా�
సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటన తర్వాత ప్రజల్లో బీఆర్ఎస్ గ్రాఫ్ మరింత పెరిగింది. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్)ది సర్వజన మ్యానిఫెస్టో అని ‘తెలంగాణ ఇంటెన్షన్' సంస్థ సర్వేలో తేలింది. రాష్ట్రంలోని ర�
రాష్ట్రంలో బీఆర్ఎస్కు ఎంతో బలగం ఉన్నదని.. ఈ ఎన్నికల్లో గులాబీ పార్టీదే హవా కొనసాగుతుందని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు.