ఎన్నికల కోడ్ అమలులో ఉన్న తెలంగాణలో పోలీసులు చూపిస్తున్న అత్యుత్సాహానికి సామాన్యులు, వ్యాపారులు నానా ఇబ్బందులు పడుతున్నారు. అవసరాల నిమిత్తం కొద్దిమొత్తంలో నగదు తీసుకెళ్తున్నా పట్టుకుంటున్న పోలీసులు
ఇప్పుడంతా సోషల్ మీడియా ట్రెండే నడుస్తున్నది. ఉదయం మార్నింగ్ వాక్ నుంచి రాత్రి ఇంటికి చేరంత వరకు నిత్యం ఏదో ఒక అప్డేట్ సోషల్ మీడియా ద్వారానే తెలుస్తున్నది.
తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం 14 ఏండ్లపాటు ఉద్యమించి, కేంద్రంతో కొట్లాడి సాధించుకొన్న తెలంగాణను ఈ పదేండ్లలో సాగు, తాగునీరు, మౌలిక వసతులు, సబ్బండ వర్గాల అభివృద్ధి, యువతకు ఉద్యోగావకాశాలు, దేశంలోనే మిన్�
అసెంబ్లీ ఎన్నికల్లో అర్హులందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలని కోరుతూ హైదరాబాద్లోని హుడాకాలనీకి చెందిన మంతెన శ్రీనివాసరాజు రాష్ట్రవ్యాప్తంగా బైక్యాత్ర చేస్తున్నారు.
గతంలో బీఆర్ఎస్ కోదాడ నియోజకవర్గ ఇన్చార్జిగా పనిచేసిన తాను ఎమ్మెల్యే టికెట్ ఆశించానని, అయితే పార్టీ అధిష్ఠానం నిర్ణయానికి కట్టుబడి ఎమ్మెల్యే అభ్యర్థి బొల్లం మల్లయ్యయాదవ్ గెలుపునకు కృషి చేస్తానని
బీజేపీ ఆదివారం విడుదల చేసిన మొదటి జాబితాను చూసి పార్టీ శ్రేణులే నిరుత్సాహానికి గురయ్యాయి. ముందుండి నడిపించాల్సిన అధ్యక్షుడు కిషన్రెడ్డి పేరే లేకపోవడంతో ‘ఎందుకు?’ అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
Minister Jagadish Reddy | తెలంగాణ ప్రజలు, రైతులు కాంగ్రెస్ పట్ల అప్రమత్తంగా ఉండాలని, ఆ పార్టీని నమ్మితే అంధకారం రాజ్యమేలుతుందని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్డి సూచించారు. కర్ణాటకలో వ్యవసాయానికి 2 గంటలు కూడా కరెంటు
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కేంద్రం నుంచి 100 కంపెనీల పోలీస్ బలగాలు తెలంగాణకు చేరుకున్నాయి. ఒకో కంపెనీలో అస్సాం రైఫిల్స్, బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్, నేషనల్ సెక�
Minister Niranjan reddy | కాంగ్రెస్ హయంలో కర్ణాటక అంధకారంగా మారిందని, అక్కడ ఎన్నికల సందర్భం గా ఆ పార్టీ ఇచ్చిన గ్యారెంటీలు పూటకొకటి ఎగిరిపోతున్నాయని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి చెప్పారు. 6 నెలల పాలనల�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు టీఎస్ఆర్టీసీకి మంచి ఆదాయాన్ని తెచ్చిపెడుతున్నాయి. గత నెల రోజుల్లోనే రాజకీయ పార్టీలు తమ సభలకు సుమారు 12 వేల వరకు బస్సులను బుక్ చేసుకున్నాయి.
కాంగ్రెస్లో బీసీ పంచాయితీ ముదురుతున్నది. కాంగ్రెస్లో బీసీ నేతలను చిన్నచూపు చూస్తున్నారని, అవమానిస్తున్నారని ఆ పార్టీ సీనియర్ నేత వీ హనుమంతరావు సంచలన ఆరోపణలు చేశారు.
మల్కాజిగిరి నియోజకవర్గంలో మైనంపల్లి హనుమంతరావు అరాచకాలకు అడ్డుకుంటామని కాంగ్రెస్ పార్టీ ఓబీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నక్క రాజశేఖర్ అన్నారు. ఆదివారం ఓల్డ్ అల్వాల్లో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.
కాంగ్రెస్, వామపక్షాల మధ్య రాజకీయ అవగాహన కుదిరినా, సీట్ల పంపకాలపై ఇంకా స్పష్టత రాలేదు. ఖమ్మం జిల్లా పాలేరు నియోజకవర్గం తమకే కేటాయించాలని సీపీఎం పట్టుబడుతున్నది. ఇప్పటికే కాంగ్రెస్ నుంచి పొంగులేటి శ్రీ�
తెలంగాణ, మధ్యప్రదేశ్, రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం తప్పదని వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి జోస్యం చెప్పారు. కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తే అస్థిరత్వానికి, అవినీతికి, విధానలోప