వ్యాక్సిన్లకు కేరాఫ్ అడ్రస్గా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి మారిందని కార్మిక శాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా తుర్కపల్లిలో ఆయన బుధవారం పర్యటించారు.
ఈ నెల 30వ తేదీన తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికలు జరుగనున్న విషయం తెలిసిందే. ఈ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆయా పార్టీలు ప్రజలను తమవైపు తిప్పుకొనేందుకు పడరాని పాట్లు పడుతున్నారు.
కాప్రా డివిజన్లో ఉప్పల్ బీఆర్ఎస్ అభ్యర్థి బండారి లక్ష్మారెడ్డికి మద్దతుగా డివిజన్ బీఆర్ఎస్ శ్రేణుల ఆధ్వర్యంలో బుధవారం ప్రచారం నిర్వహించారు. ఓల్డ్కాప్రా, సాయిబాబానగర్, సాయిరాంనగర్, నేతాజీనగ
తెలంగాణ ప్రభుత్వం గత తొమ్మిదేండ్లలో రాష్ట్ర సంపదను పెంచి పేద ప్రజలకు సంక్షేమ పథకాల రూపంలో పంచిందని, ఆ ఘనత సీఎం కేసీఆర్కే దక్కిందనని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు.
ప్రజల సంక్షేమం కోసం బీఆర్ఎస్ పార్టీ నిరంతరం కృషి చేస్తుందని మల్కాజిగిరి పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. బుధవారం మల్కాజిగిరిలో ద్విచక్రవాహనాల మెకానిక్స్ అసోసియేషన్, బూత్ స్థాయి నా�
CM KCR | కర్ణాటక ప్రజలు, రైతులు కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తే.. ఐదు గంటల కరెంటే ఇస్తున్నారు.. తెలంగాణలో కూడా కాంగ్రెస్కు ఓటేస్తే మన గతి కూడా అంతే అయితది అని సీఎం కేసీఆర్ హెచ్చరించారు. తాండూరు నియోజ�
CM KCR | కాంగ్రెస్ పాలనలో తాండూరు వెనుకబడిన ప్రాంతం.. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. రోడ్లు బాగు చేసుకున్నాం. చెక్ డ్యాంలు కట్టుకున్నాం. మైనర్ ఇరిగేషన్ కింద ఎన్నో చెరువులు మంచిగా చేసుకున్నాం. భూగర్భ జలాల�
Congress | పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఎవుసం తెలుసా? ఏ మడికి ఎంత నీరు పెట్టాలో ఎరుకేనా? మూడు గంటల కరెంటుతోని నీరు ఎన్ని మడులు పారుతుందో అసలు తెలుసా? రాష్ట్రవ్యాప్తంగా రైతులు సంధిస్తున్న ప్రశ్నలివి.
Telangana | ఇదెక్కడి అన్యాయం? రైతు అగ్గువకు దొరికిండా? బంజారాహిల్స్లో ఉండే ధనికులకు ఓ రూలు! దేశానికి పట్టెడన్నం పెట్టే అన్నదాతకు మాత్రం ఇంకో రూలా?అందుకే ముఖ్యమంత్రి కేసీఆర్ ధరణిని తీసుకొచ్చి రైతన్నకు న్యాయం �
CM KCR | ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి మళ్లీ 20 సీట్లలోపు మాత్రమే వస్తాయని బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ చెప్పారు. ‘కాం గ్రెస్లో ఇవాళ డజన్ మంది ముఖ్యమంత్రులు ఉన్నరు. వాళ్లు గెలిచేది లేదు..
‘పండేటోనికి ఎరుక గూనివాటం’ అన్నట్టు మన తెలంగాణ యవ్వారం ఏంటో మనకు తెలుస్తది. మనం రైతాంగానికి ఉచిత కరెంటు ఇస్తున్నం. ‘నువ్ కచ్చితంగా ప్రతి బావికి, ప్రతి మోటర్కు మీటర్లు పెట్టాలె’ అని మోదీ అంటడు. ‘నా ప్రాణ
ధరణి ఎత్తేస్తే రైతుల బతుకులు ఆగమవుతాయి.. ధరణి వల్లే తమ భూములకు శాశ్వత హక్కులు వచ్చాయి... ధరణి వల్లే రైతులకు మేలు జరిగిందని.. ఈ వ్యవస్థ ఇలానే ఉండాలని రైతులు తమ అభిప్రాయాలను వెల్లడిస్తున్నారు.