రాష్ట్రంలో మార్పు కావాలని ప్రజలెవరూ కోరుకోవడం లేదని, రాజకీయ నిరుద్యోగులు మాత్రమే మార్పు కోరుకుంటున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్లో ఒక చాన�
ప్రస్తుత అసెంబ్లీ ఎన్నికల సీజన్లో మనం రెండురకాల దృశ్యాలు చూస్తున్నాం. జాతీయ పార్టీలమని విర్రవీగే కాంగ్రెస్, బీజేపీల దండయాత్రలు వెలవెలపోవడం ఒకటైతే, రెండోది ముఖ్యమంత్రి కేసీఆర్ సభలకు పోటెత్తుతున్న జ�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీకే బీసీలు మద్దతు ఇవ్వాలని బీసీ దళ్ జాతీయ అధ్యక్షుడు దుండ్ర కుమారస్వామి గురువారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు.
కర్ణాటకలో కాంగ్రెస్ గ్యారెం టీ పథకాలన్నీ ఉ త్త గ్యాస్ అని తేలిపోయాయని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలెటి దామోదర్ ఒక ప్రకటనలో విమర్శించారు. అక్కడ అమలు సాధ్యం కాని హామీలను కాంగ్రెస్ పార్ట�
ఎస్సీ వర్గీకరణ చేస్తామని మాదిగలను మోసం చేసిన కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి వస్తే వర్గీకరణ దూరమవుతుందని టీఎస్ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్ స్పష్టం చేశారు.
CM KCR | రాష్ట్రంలో పరిశ్రమలకు 24 గంటల కరెంట్ ఇవ్వడం వల్ల కార్మికుల సంపాదన పెరిగింది అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. కార్మికులు డబుల్ డ్యూటీలు చేసుకుని, పది రూపాయాలు మిగిలించుకుంటున్నారన�
CM KCR | పటాన్చెరు నియోజకవర్గంలోని ఇస్నాపూర్ వరకు మెట్రో వస్తదని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో టోటల్ ఔటర్ రింగ్ రోడ్డు వరకు కూడా మెట్రో వచ్చేస్తే పటాన్చెరు దశనే �
CM KCR | మెతుకు ఆనంద్ గర్వం లేని మనిషి.. నిగర్వి, నిత్యం ప్రజల గురించి ఆలోచించే వ్యక్తి అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశంసించారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభల�
CM KCR | వికారాబాద్ నియోజకవర్గానికి ఏడాది లోపు పాలమూరు ఎత్తిపోతల ద్వారా కృష్ణా నది నీళ్లు తీసుకొచ్చే బాధ్యత నాది అని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. వికారాబాద్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్ర�
Election Code | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు విస్తృతంగా తనిఖీలు చేపడుతున్నారు. తనిఖీలో భారీగా నగదు పట్టుబడుతున్నది. గచ్చిబౌలి పరిధిలో మాదాపూర్ ఎస్ఓటీ పోలీసులు తనిఖీలు నిర్వహించారు.
CM KCR | రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డికి మంత్రి అనే గర్వం లేదు అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఆమె తన నియోజకవర్గం అభివృద్ధి కోసం ఎంతో కష్టపడి పని చేశారని, ఇలాంటి ఎమ్మెల్యే�
దేశం కోసం సైనికులు సరిహద్దుల్లో నిలబడి యుద్ధం చేస్తుంటే యువత ఇక్కడ నిలబడి ఓటు వేయలేరా అని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. దేశంలో అభివృద్ధి జరగాలంటే ఓటింగ్లో యువత భాగస్వామ్యం కావాలని చెప్పారు. ఎన్నికలను ఆ�
KTR | బీఆర్ఎస్ గవర్నమెంట్ ఏర్పడిన తర్వాత హైదరాబాద్కు భారీ స్థాయిలో పెట్టుబడులు తరలివచ్చాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. దీంతో ఇవాళ ప్రపంచంలోని దిగ్గజ కంపెనీలక�