KTR | ఈ తొమ్మిదిన్నరేండ్ల కాలంలో తెలంగాణ ప్రభుత్వం 1,60,083 ప్రభుత్వ ఉద్యోగాలను భర్తీ చేసిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మరి కాంగ్రెస్, బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ప్�
Minister Ktr | ప్రజలు కోరుకుంటున్నది స్థిరమైన ప్రభుత్వం అని అన్నారు మంత్రి కేటీఆర్ (Minister Ktr). రాష్ట్ర అభివృద్ధి జరగాలి, పెట్టుబడులు రావాలి, శాంతిభద్రతలు బాగుండాలి, విధానపరమైన పనులు వేగవంతంగా జరగాలంటే.. స్థిరమైన ప్ర�
Minister Ktr | తెలంగాణ మీద కేసీఆర్కు ఉన్నది మమకారమని.. అహంకారం కాదని అన్నారు రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (Minister KTR). ప్రజల నాడి తెలిసిన నేత కేసీఆర్ (Cm KCR) అని చెప్పారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా సీఎం కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు సభల్లో పాల్గొంటూ బీఆర్ఎస్ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్
Telangana | అదే పట్టణం నల్లగొండ.. అదే గ్రౌండ్..మర్రిగూడ బైపాస్అంతే ప్రాంగణం.. బారికేడ్లు, హెలిప్యాడ్ కూడా మార్చలేదు.తేడా అల్లా కేవలం రెండు రోజుల వ్యవధి.20 నవంబర్ 2023న అక్కడ సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింద�
Telangana | ‘ప్రజల మనసు గెలిచి తీరాల్సిందే.. మూడోసారీ బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలి.. కేసీఆర్ను మూడోసారీ ముఖ్యమంత్రిగా చూడాల్సిందే.. ఇదీ బీఆర్ఎస్ శ్రేణుల్లో రగిలిన ఉద్యమస్ఫూర్తి. ఈ హ్యాట్రిక్ మంత�
అసెంబ్లీ ఎన్నికల్లో తమ పూర్వీకుల ప్రాంతమైన కామారెడ్డి నుంచి కేసీఆర్ పోటీ చేస్తుండటంతో ఆ ప్రాంతవాసులు ఎంతో సంతోషపడుతున్నారు. అక్కడి ప్రజలు కేసీఆర్ రాకను ఆహ్వానిస్తున్నారు. ఆయన వస్తే తమ ప్రాంతం బాగుపడ
Telangana | రాష్ట్రంలో కాంగ్రెస్ నాయకులే మార్పు కోరుకుంటున్నారు తప్ప ప్రజలు కోరుకోవడం లేదని ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు, మిషన్ చాణక్య సీఈవో శివకేశవ్ చెప్పారు. కాంగ్రెస్ చెప్తున్న మార్పు అంటే.. ప్రస్తుతం జరు�
కాంగ్రెస్ పార్టీ నిర్వహిస్తున్న ప్రచార సభలకు పెద్దగా జనమే రావడం లేదు. వచ్చిన వారు సైతం నేతల ప్రసంగాలకు స్పందించడం లేదు. వేదికపై నుంచి నేతలే అడిగి మరీ చప్పట్లు కొట్టించుకుంటున్నారు. ఆ పార్టీకి క్షేత్రస్
నాడు తెలంగాణ భూములు నెర్రెలు వారి, పల్లేర్లు మొలసి, పడావు వడి పనికి రాకుండా ఉండేవి. గత పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ భూములు పనికిరాకుండా పోయినయి. అటువంటిది ఇపుడు తెలంగాణ రాష్ట్రంలో ఎటు చూసిన పుట్ల కొద్దీ ధాన్�
ఆమరణ నిరాహార దీక్షతో చావు అంచుల దాకా వెళ్లి, కాంగ్రెస్ పార్టీ మెడలు వంచి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన్రు కేసీఆర్. అందుకే తెలంగాణ ప్రజలు కేసీఆర్కు రెండు పర్యాయాలు అధికారం ఇచ్చారు.
తెలంగాణ రాష్ట్రంలో జరుగబోయే అసెంబ్లీ ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని బీజేపీ ఎన్నికల ప్రణాళికను ప్రకటించింది. అది 80 పేజీలతో రూపొందించిన మ్యానిఫెస్టో. అందులో ప్రధానమైన వాటిని కొన్నింటిని చర్చించుకుందాం.