ఎక్కడెక్కడైతే యోగీశ్వరుడైన శ్రీకృష్ణుడు, అత్యున్నత విలుకాడైన అర్జునుడు ఉంటారో అక్కడ సకల ఐశ్వర్యం, సర్వ విజయం, సకల సమృద్ధి, ధర్మం ఉంటాయని భగవద్గీత చెప్పింది. తెలంగాణ ఎన్నికల కురుక్షేత్రంలో అభినవ కృష్ణార�
కాంగ్రెస్ అందంగా రైతులను మోసం చేసే ప్రయత్నం చేస్తున్నది. మ్యానిఫెస్టోలో ప్రతి రైతుకు రూ.15 వేలు అని రాసింది. కేసీఆర్ మాత్రం ప్రతి ఎకరానికి రూ.16 వేలు ఇస్తామంటున్నారు. మీకు మూడెకరాలు ఉన్నా కాంగ్రెస్ వాళ్ల
నాడు టీఆర్ఎస్కు దూరమైన ఎందరో ఉద్యమకారులు అచ్చు నాలాంటి మథనంతోనే ఇపుడు బీఆర్ఎస్లో చేరిన్రు, ఇంకా చేరుతున్నరు. అదే చంద్రబాబు ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడిపిస్తుండటం, తెలంగాణ ప్రేమికులను అందరినీ పొ
‘కాంగ్రెస్ కాలంలో పేరుకే కాలువలు తప్ప ఎన్నడూ నీళ్లు కండ్ల చూడలె.. పేరుకుపోయిన చెట్లు.. మరమ్మతులేని గేట్లు చూసి గోస పడ్డం.. ఆనాడు మూసీ ప్రాజెక్టును నాశనం చేసిందే కాంగ్రెస్..’ అంటూ ముఖ్యమంత్రికే.
తెలంగాణ రాష్ట్రంలోఎవరినోట విన్నా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలు ప్రజలకు ఏ విధంగా ఉపయోగపడ్డాయన్న చర్చలే. ప్రభుత్వ పథకాలు అందుకున్న లబ్ధిదారులు తమకు ఆసరానిచ్చిన ప్రభుత్వానికే జై కొడుతామంటున
అతి విశ్వాసానికి, అహంకారానికి, ఆత్మవిశ్వాసానికి, ఆత్మన్యూనతకు తేడా తెలియని తనం కాంగ్రెస్ పార్టీలో కొట్టొచ్చినట్టు కనబడుతున్నది. ‘పిల్ల పుట్టక ముందే కుల్లగుట్టినట్టు’ అనే సామెతకు అద్దం పడుతున్నది.
ప్రస్తుత ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించి తెలంగాణలో కేసీఆర్ తిరిగి అధికారంలోకి రావటం తథ్యం. ఈ నేపథ్యంలో గెలుపు ప్రభావం కేవలం తెలంగాణకే కాకుండా, జాతీయ స్థాయిలోనూ చూపనున్నది. బీఆర్ఎస్ విజయం�
బీజేపీకి ప్రతి ఎన్నిక ఒక జుమ్లాగానే ఉంటుంది. అవి అసెంబ్లీ ఎన్నికలు కావచ్చు, లోక్సభ ఎన్నికలు కావచ్చు. ఒక్కోసారి స్థానిక సంస్థల ఎన్నికలు కావచ్చు. సామాజిక సమీకరణలను ఆయుధాలుగా చేసుకుని ప్రత్యర్థులపై యుద్ధ�
తెలంగాణలో ముస్లిం జనాభా దాదాపు 12.5 శాతంగా ఉన్నది. హైదరాబాద్లో ప్రత్యేకించి పాతబస్తీలో ముస్లింలు
ఎక్కువగా ఉన్నారు. అయినప్పటికీ రాష్ట్రవ్యాప్తంగా విస్తరించి ఉన్న ముస్లింలు పలు అసెంబ్లీ నియోజకవర్గాలలో న
దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ర్టాన్ని అన్ని విధాల అభివృద్ధి చేసిన సీఎం కేసీఆర్కు ప్రతి ఒక్కరు మద్దతుగా నిలిచి బీఆర్ఎస్ గెలుపునకు కృషి చేయాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత
“నేను ఘంటాపథంగా చెప్పగలుగుతా.. కాంగ్రెస్ చరిత్ర మొత్తం మోసాల చరిత్ర. 50 ఏండ్ల పాలనలో పేదలు, దళితుల బతుకులు ఎలా ఉండే. రైతుల సమస్యలు ఎలా ఉండేనో ఆలోచించాలె.. ఇందిరమ్మ రాజ్యంలో బాగుపడ్డదెవరు ?’ అని ముఖ్యమంత్రి క
అంతా గులాబీమయం.. ఎటు చూసినా గులాబీ జెండా రెపరెపలే.. బీఆర్ఎస్ జూబ్లీహిల్స్ అభ్యర్థి, ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ప్రచారానికి మంగళవారం అపూర్వ స్పందన లభించింది. అడుగడుగునా మాగంటికి మద్దతుగా నిలిచి కదం తొ�
అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా అక్టోబర్ 9వ తేదీ నుంచి మంగళవారం ఉదయం వరకు తెలంగాణవ్యాప్తంగా రూ.639.53 కోట్ల విలువైన సొత్తును పోలీసులు, అధికారులు స్వాధీనం చేసుకున్నారు.