ఎన్నికల వేళ రాష్ట్రంలో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టిస్తున్నాయి. ఇప్పటికే పలువురు అభ్యర్థుల ఇండ్లు, కార్యాలయాలు, పరిశ్రమల్లో సోదాలు నిర్వహించిన అధికారులు.. తాజాగా చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి, మాజీ ఎంపీ వి�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతిరోజూ నాలుగు ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గొంటున్నారు.
మాజీ ఎంపీ, చెన్నూరు కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం వివేక్ (Gaddam Vivek) ఇళ్ల, కార్యాలయాలపై ఐటీ అధికారులు దాడులు (IT Raids) నిర్వహించారు. హైదరాబాద్ సోమాజిగూడతోపాటు మంచిర్యాలలోని నివాసాలు, కార్యాలయాల్లో సోదాలు చేస్తున్నా
Farmers | 3 గంటల కరెంటు చాలన్న రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్రెడ్డి మాటలపై తెలంగాణ రైతాంగం కన్నెర్రజేసింది. సమైక్య రాష్ట్రంలో కాంగ్రెస్ పాలనలో తాము ఎదుర్కొన్న చీకటి కష్టాలు మళ్లీ వద్దని రైతన్నలు ముక�
Minister KTR | ప్రజలు ఒకసారి ఆలోచించాలి. 2014 జూన్ 2కు ముందు, ఇప్పుడు పరిస్థితి ఎలా ఉందో గుర్తు తెచ్చుకోవాలి. నాడు పల్లెటూరులో ఎవరైనా చనిపోతే సబ్స్టేషన్కు ఫోన్ చేసి 20 నిమిషాలు కరెంట్ ఇయ్యమని బతిమాలాడాల్సిన పరిస�
తెలంగాణలో ప్రభుత్వ ఉద్యోగాలకు సిద్ధమవుతున్న యువతకు త్వరలో మంచి రోజులు రావడం ఖాయమని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు భరోసా ఇచ్చారు.
‘కేసీఆర్ను మించిన నాయకుడున్నడా...’ రాజకీయ శత్రువులు సైతం అంతర్గత సంభాషణల్లో మాట్లాడుకునే మాట ఇది. హృదయంతో ఆలోచించేవాడు, భావోద్వేగంతో నిర్ణయాలు తీసుకునేవాడు కచ్చితంగా మానవతావాది అయ్యుంటాడు. అందుకే ఆయన �
సీఎం కేసీఆర్ అందించిన పథకాలతో ప్రతి ఇంటికి లబ్ధిచేకూరిందని, కాంగ్రెస్, బీజేపీ నాయకుల మాయమాటలు నమ్మి ఆగం కాకుండా అభివృద్ధిని చూసి ఓటెయ్యాలని బీఆర్ఎస్ మేడ్చల్ ఎమ్మెల్యే అభ్యర్థి, కార్మికశాఖ మంత్రి �
అన్ని వర్గాల ప్రజల ఆధ్మాత్మికత, సంప్రదాయాలకు ప్రాధాన్యతనిచ్చేది బీఆర్ఎస్ పార్టీ అని ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి తెలిపారు. మల్లికార్జున భక్త సమాజం రాష్ట్ర అధ్యక్షుడు ముద్దగౌని సతీ
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ముందు ముదిరాజుల పరిస్థితి, రాష్ట్ర ఆవిర్భావ అనంతరం ఏర్పాటైన బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ముదిరాజుల ప్రగతిపై సమగ్ర వివరణ, విశ్లేషణ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది. ఆంధ్రప్రదేశ్ శ�
ఓటుకు నోటు కేసులో ప్రత్యక్షంగా చిక్కిన నేత కాంగ్రెస్ ప్రచార సభల్లో మాయమాటలతో యువకుల్లో భావోద్వేగాన్ని బాగా రెచ్చగొట్టి తిమ్మిని బమ్మి చేసైనా అధికారాన్ని పొందాలని తపన పడుతున్నాడు. బీఆర్ఎస్ వాళ్లను �
అభివృద్ధి, సంక్షేమం సుస్థిర పాలన అందించే సత్తా సీఎం కేసీఆర్కే ఉందని బీఆర్ఎస్ అభ్యర్థి ప్రకాశ్గౌడ్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం మణికొండ మున్సిపాలిటీలో రోడ్షో నిర్వహించారు.
వృద్ధులు, దివ్యాంగులు తమ ఇండ్ల నుంచే ఓటు వేసేందుకు ఎన్నికల సంఘం అవకాశాన్ని కల్పించింది. దేశంలో ఇలాంటి అవకాశాన్ని కల్పించడం ఇదే తొలిసారి. ఈసీ ఆదేశాల మేరకు అధికారులు సోమవారం శేరిలింగంపల్లి నియోజకవర్గంలో �
మానకొండూరు ని యోజకవర్గ ప్రజాఆశీర్వాద సభకు వెళ్తున్న సీఎం కేసీఆర్ ప్రత్యేక బస్సును కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మం డలం రేణికుంట టోల్గేట్ వద్ద సోమవారం కేంద్ర బలగాలు తనిఖీ చేశాయి. బస్సులో అణువణువునూ ప�