కాంగ్రెస్, బీజేపీలు రెండూ తోడు దొంగలని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. ప్రజలను ఓట్లడిగే హక్కు వారికి లేదన్నారు. బీజేపీ (BJP) ప్రజలకు ఏమన్నా ఇచ్చిందంటే అది జీఎస్టీనేనని చెప్పారు.
CM KCR | ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ఎన్నికల ప్రచారానికి వినియోగిస్తున్న బస్సులో కేంద్ర ఎన్నికల బలగాలు సోమవారం తనిఖీలు నిర్వహించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా కరీంనగర్ జిల్లా మానకొండూరులో నిర్వ�
తెలంగాణకు ఉన్న ఒకే ఒక్క గొంతుక సీఎం కేసీఆర్. ఆయన సారథ్యంలోనే తెలంగాణ సిద్ధించింది. ఆయన పాలనలోనే అద్భుత ప్రగతి సాధించింది. రాష్ట్రంలో, దేశంలో కాంగ్రెస్కు 11 సార్లు అవకాశం ఇస్తే ప్రజలకు ఏమీ చేయలేకపోయింది.
ఆయన ప్రాణం, జీవితం మొత్తం కాంగ్రెస్ పార్టీనే. పార్టీలో ఆయన అత్యంత సీనియర్ నేత. అలాంటి వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ వనపర్తి టికెట్ ఇవ్వలేదు. ఆయన స్థానంలో నిన్న మొన్న పార్టీలో చేరిన మేఘారెడ్డికి టికెట్ �
‘కర్ణాటకలో కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ రైతులను మోసం చేసింది. ఇక్కడ (తెలంగాణలో) కూడా మోసం చేయాలని చూస్తున్నది. వారి గ్యారెంటీలను నమ్మి మేం మోసపోయాం.
బోథ్ నియోజకర్గం బీఆర్ఎస్ అభ్యర్థి అనిల్జాదవ్ ఆదివారం ఎన్నికల ప్రచారంలో భాగంగా.. ఆదిలాబాద్ జిల్లా భీంపూర్లో పత్తిచేలో పనిచేస్తున్న మహారాష్ట్ర కూలీలను కలిశారు. ఈ సందర్భంగా మహారాష్ట్ర కూలీలు అనిల�
బూటకపు హామీలతో ప్రజలను మభ్యపెడుతున్న కాంగ్రెస్ పార్టీ మరో కొత్త మోసానికి తెరలేపింది. ‘క్యూఆర్ క్యాంపెయిన్' పేరుతో ఆన్లైన్లో ప్రజల వివరాలను సేకరిస్తున్నది.
ఖమ్మం కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాస్రెడ్డి వర్గీయులదిగా భావిస్తున్న రూ.7.5 కోట్ల నగదు శనివారం అజీజ్నగర్లో పట్టుబడిన కేసులో సైబరాబాద్ పోలీసులు లోతుగా ద ర్యాప్తు జరుపుతున్నారు.
మహిళల కోసం ఓ సమగ్ర మ్యానిఫెస్టోను రూపొందించి, వచ్చే ఐదేండ్లలో దానిని అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు చెప్పారు. మహిళలు తమ సమస్యలపై ఫిర్యాదు చేసేందుకు త్వరలో ప్రత్యేక టోల్�
పదేండ్లు నానా కష్టాలుపడి పేదలు, రైతులను కాపాడి తెలంగాణను ఓ దరికి తీసుకువస్తే.. నాశనం చేసేందుకు మళ్లీ ఢిల్లీ గద్దలన్నీ వాలుతున్నయ్.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
ఈ ఎన్నికలు తెలంగాణ ప్రజల జీవన్మరణ సమస్య.. మన బతుకుదెరువు ముచ్చట.. అందుకే ఆలోచించి ఓటేయాలని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఆదివారం నాగర్కర్నూల్ నియోజకవర్గం అభ్యర్థి మర్రి జనార్దన్ రెడ్డి, కల్వకుర్తి ని�
అంతర్జాతీయ స్థాయి మౌలిక వసతులు..పుష్కలంగా తాగునీరు... రెప్పపాటు పోని కరెంటు సరఫరా... జాతీయ-అంతర్జాతీయ స్థాయి పెట్టుబడులతో మెరుగైన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు... ఇవీ బీఆర్ఎస్ పాలనకు నిదర్శనం. నిత్యం మత విద్వేషాల�
ఐదేండ్లలో రాజకీయాలకతీతంగా ఐదుతరాలకు ఉపయోగపడేలా అభివృద్ధి పనులు చేశానని రవాణా శాఖ మంత్రి, ఖమ్మం బీఆర్ఎస్ అభ్యర్థి పువ్వాడ అజయ్కమార్ తెలిపారు. ఎన్నికల ప్రచారంలో ఆదివారం ఖమ్మం నగరంలో మంత్రి రోడ్ షో �
నగరాభివృద్ధి బీఆర్ఎస్ ఘనతేనని సనత్నగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ పేర్కొన్నారు. నగర ప్రజానీకానికి అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనకు బీఆర్ఎస్ సర్కార్ పెద్దపీట వేసిందన్న�