CM KCR | కాంగ్రెస్ మళ్లీ ఇందిరమ్మ రాజ్యం మళ్లీ తెస్తామంటుందని.. ఇందిరమ్మ రాజ్యమంతా ఆకలి బతుకులేనని సీఎం కేసీఆర్ విమర్శించారు. జోగులాంబ గద్వాల జిల్లా అలంపూర్లో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభ జరిగింది.
నిజామాబాద్ అర్బన్ స్థానం నుంచి పోటీచేస్తున్న స్వతంత్ర అభ్యర్థి యమగంటి కన్నయ్యగౌడ్ (Kannaiah Goud) ఆత్మహత్య చేసుకున్నారు. నిజామాబాద్ (Nizamabad) పట్టణంలోని సాయినగర్లో నివాసం ఉంటున్న కన్నయ్య ఆదివారం ఉదయం ఇంట్లోనే
ప్రతి ఇంటికి తాగునీరు ఇచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మహిళలకు నాణ్యమైన విద్య అందిస్తున్నామని, అందుకే రాష్ట్రానికి చెందిన విద్యార్థినులు ఐఐటీల్లో సీట్లు సాధిస్తున్నారని �
తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ నాయకులు ప్రధానంగా ‘ఇందిరమ్మ రాజ్యం’ తీసుకువస్తామని చెప్తున్నారు. వారి ఉపన్యాసాలు విన్నప్పుడల్లా ఆనాటి ఇందిరమ్మ రాజ్యం గుర్తుకువస్తున్నది. న
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకెళ్తున్నది. అన్ని పార్టీల కంటే ముందే అభ్యర్థులను ప్రకటించి, స్పష్టమైన మ్యానిఫెస్టోతో ప్రజా క్షేత్రంలో విస్తృత ప్రచారం చేస్తున్నది. స్వయంగా బీఆర్ఎస్ అధి�
రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల కోసం ఈ సారి లక్ష మందికిపైగా భద్రతా సిబ్బందిని వినియోగించనున్నారు. ఇప్పటికే తెలంగాణ రాష్ర్టానికి వందకు పైగా కేంద్ర బలగాలు రాగా.. మిగిలిన బలగాలు నేడో రేపో వచ్చే అవకాశం ఉంది.
KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి నందు బిలాల్ను అసెంబ్లీ ఎన్నికల్లో గెలిపిస్తే గోషామహల్ నియోజకవర్గాన్ని దత్తత తీసుకొని అభివృద్ధి చేస్తానని మంత్రి కేటీఆర్ హామీ ఇచ్చారు. నియోజవర్గం పరిధిలో కేటీఆర్ రోడ్
Minister Jagadish Reddy | మైనార్టీల సంక్షేమంలో దేశంలోనే తెలంగాణ ఆదర్శమని రాష్ట్ర మంత్రి, బీఆర్ఎస్ సూర్యాపేట అభ్యర్థి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు. పార్టీ జిల్లా కార్యాలయంలో ఆత్మీయ సమ్మేళనం జరిగింది.
CM KCR | సమైక్య రాష్ట్రంలో తెలంగాణ ప్రజల గతి, బతుకు బచ్చన్నపేట చెరువోలెనే ఉండేదని సీఎం కేసీఆర్ అన్నారు. జనగామ నియోజకవర్గంలోని చేర్యాలలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సీఎం కేసీఆర్ హాజరై.. భారీగా హాజర
CM KCR | ‘ఆ రెండు జాతీయ పార్టీలకు కేసీఆర్ను చూస్తే భయమైతంది.. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచేనా మహారాష్ట్రలో వచ్చి పడుతడు.. మా పుంగి బజాయిస్తడని వాళ్లకు తెలుసు’ అని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అ�
CM KCR | మళ్లీ ఆఫీసుల చుట్టూ తిప్పుతూ రైతుల రక్తం తాగేందుకేనా? ధరణిని బంగాళాఖాతం వేసేదని ముఖ్యమంత్రి కేసీఆర్ కాంగ్రెస్ నేతలను ప్రశ్నించారు. తెలంగాణ స్వరాష్ట్రంలో ఇవాళ పెరిగిన భూముల ధరలకు ధరణి లేకపోతే ఎన్న
CM KCR | తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిపై ముఖ్యమంత్రి కేసీఆర్ నిప్పులు చెరిగారు. నాడు ఆంధ్రోళ్ల బూట్లు మోసుకుంటూ, చంద్రబాబుకు చెంచాగిరి చేసుకుంటూ ఉండి, ఇవాళ కేసీఆర్ను తిడుతున్నాడు.. ఇది మర్యాదానా..? అని కేసీఆ�
CM KCR | కాంగ్రెసోళ్ల లాగా ఓట్ల కోసం లంగ మాటలు చెప్పం.. ఒక లెక్క ప్రకారం మాట్లాడుతాం. ఒక సిస్టమ్లో పోతాం. ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడి.. ఉన్నది ఉన్నట్టుగా చేస్తాం అని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు.
CM KCR | కాంగ్రెస్ పార్టీ నాయకులపై ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కుక్కలు మస్తు మొరుగుతయ్.. దాన్ని లెక్క పెట్టొద్దు.. ఓటు రూపంలో బుద్ధి చెప్పాలని కేసీఆర్ పిలుపునిచ్చారు. జ