CM KCR | ఎన్నికల్లో ఆషామాషీగా, అలవోకగా.. చిన్నాయన చెప్పిండని.. బామ్మర్ది చెప్పిండని ఓటు వేయొద్దని.. సొంత విచక్షణతో ఓటుహక్కును వినియోగించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు పిలుపునిచ్చారు. జనగామ నియోజక�
KTR | మిగిలిన రుణమాఫీ మిత్తితో సహా కట్టించే బాధ్యత మాది అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలోని పరిధిలోని బీబీపేట్లో నిర్వహించిన రోడ్డు ష�
BRS Party | మిర్యాలగూడలో కాంగ్రెస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సమక్షంలో టీపీసీసీ కార్యదర్శి అలుగుబెల్లి అమరేందర్రెడ్డి బీఆర్ఎస్ పార్టీలో చేరారు. మంత్రి �
KTR | ప్రతి ఓటు విలువైనదే.. పౌరులందరూ తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఓటు హక్కు వినియోగంపై మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
బీఆర్ఎస్తోనే తెలంగాణకు బంగారు భవిష్యత్తు ఉంటుందని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. కారు గుర్తుతోనే ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయని, కాంగ్రెస్ (Congress) పార్టీ వస్తే రాష్ట్రమంతా కటిక చీకట్లు అలముకుంటాయని చె�
Hyderabad | హైటెక్ రోడ్లు.. కిలోమీటర్ల పొడవునా ఫ్లైఓవర్లు.. భారీ బహుళ అంతస్థుల భవనాలు..హైదరాబాద్లో ఎటుచూసినా ఇవే కనిపిస్తున్నాయి. ఇంతటి హైటెక్ హైదరాబాద్ను సోషల్ ఇన్ఫ్లూయెన్సర్లు కండ్ల ముందు చూపిస్తున్నా�
ఒకప్పుడు కరువుతో గొడగొడ ఏడ్చిన తెలంగాణను పదేండ్లు కష్టపడి దేశానికే అన్నం పెట్టే స్థాయికి తీసుకువచ్చాం.. అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శుక్రవారం హుజురాబాద్ నియోజకవర్గం అభ్యర్థి పాడి కౌశిక్ రెడ్డి
‘అన్నం పెట్టిన వారి నోట్లోనే సున్నం గొట్టే బాపతు’.. అనే సామెత ఎందుకు పుట్టిందో, ఏ సందర్భంలో పుట్టిందో కానీ పీవీ నరసింహారావు విషయంలో కాంగ్రెస్ అధిష్ఠానం అనుసరించిన వైఖరిని పరిశీలించినప్పుడు మాత్రం ఇది స
‘పనిచేసే వారికే ప్రజలు పట్టం కట్టాలి.. మహేశ్వరం నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధిని చూసి మరోసారి అవకాశమిస్తే మరింత ప్రగతి చేసి చూపిస్తా.. ప్రతి కుటుంబం ఏదో రూపంలో సర్కారు సాయం పొందాయి.. వారంతా కారు గుర్తుకు �
హైదరాబాద్ను అభివృద్ధి చేసిన ఘనత సీఎం కేసీఆర్దేనని మంత్రి మల్లారెడ్డి అన్నారు. మరోమారు హ్యాట్రిక్ సీఎంగా కేసీఆర్ను గెలిపించాలని ప్రజలకు ఆయన విజ్ఞపి చేశారు.కాంగ్రెసోళ్ల మాయమాటలు నమ్మొద్దని,కారు గు�
బీఆర్ఎస్తోనే ప్రజలందరికి న్యాయం జరుగుతుందని రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టి.ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం శంషాబాద్ మండలంలోని బీజేపీ పార్టీకి చెందిన జిల్లా నాయకుడు పాశం శ్రీధర్, నరేశ్, మహేశ్, సూర�