CM KCR | రాబోయే కొద్ది రోజుల్లో తెలంగాణలో 24 గంటల పాటు నల్లా నీళ్లు ఉండే స్కీం ఏర్పాటు చేస్తున్నాం.. ఎప్పుడు తిప్పుకుంటే అప్పుడే నీళ్లు వచ్చేటట్టు, ఆ దిశగా పనులు జరుగుతున్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ ప�
ఐదు గ్యారంటీలతో కర్ణాటక ప్రజలను కాంగ్రెస్ పార్టీ మోసం చేసిందని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు. తెలంగాణలో ఆరు గ్యారంటీలతో మోసం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఆ పార్టీ పాలనలో కర్ణాట
సోనియా, రాహుల్ గాంధీలు అమవీరుల స్థూపం ముందు మోకరిల్లినా వారి పాపాలకు ప్రాయశ్చిత్తం ఉండదని ఎమ్మెల్సీ కవిత (MLC Kavitha) అన్నారు. పదేండ్లలో ఒక్కసారి కూడా గాంధీ కుటుంబానికి వందలాది తల్లుల కడుపు కోత గుర్తురాకపోవడ�
రాహుల్ గాంధీకి వ్యతిరేకంగా ఎయిర్పోర్ట్ సమీపంలో పోస్టర్లు, బ్యానర్లు వెలిశాయి. తెలంగాణ (Telangana) బిడ్డల ప్రాణాలు బలితీసుకున్న కాంగ్రెస్ నాయకులకు స్వాగతమంటూ వాటిలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ముంఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేడు కరీంనగర్ జిల్లాలో పర్యటించనున్నారు. కరీంనగర్, చొప్పదండి, హుజూరాబాద్ నియోజకవర్గాల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో (Praja Ashirvada Sabha) పాల్గ�
గ్రామాల వారీగా ఎన్నికల ప్రచారాన్ని బోధన్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి, బోధన్ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ గురువారం ప్రారంభించారు. సెంటిమెంట్ ప్రకారం ప్రతీ అసెంబ్లీ ఎన్నికల్లో మాదిరిగానే బోధన్ మండ ల�
గత పదేళ్లుగా సినీ రంగానికి సహాయ సహకారాలు అందిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి, బీఆర్ఎస్ పార్టీకి రాబోవు అసెంబ్లీ ఎన్నికల్లో మద్దతు ప్రకటిస్తున్నామని తెలంగాణ ఫిల్మ్ ఛాంబర్ ఛైర్మన్ ప్రతాని రామకృష్ణ �
సాధారణ ఎన్నికల ప్రచారంలో భాగంగా మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి వాకిటి సునీతాలక్ష్మారెడ్డి గెలుపు కోసం సీఎం కేసీఆర్ గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ �
KTR | హైదరాబాద్ అభివృద్ధి చెన్నై నుంచి రజినీకాంత్కు అర్థమైంది.. కానీ ఇక్కడున్న ప్రతిపక్ష గజినీలకు అర్థమైతలేదు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కూకట్పల్లి ని�
KTR | తెలంగాణతో పాటు దేశంలోని ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఇక్కడ ఉపాధి పొందుతున్న లక్షలాది మంది బిడ్డలకు ఒక కల్పతరువు లాగా, అన్నంపెట్టే అమ్మ లాగా హైదరాబాద్ ఇవాళ అందర్నీ అక్కున చేర్చుకుందని బీఆర్
Narsapur | నర్సాపూర్లో నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభలో బుల్లెట్లు కలకలం సృష్టించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం సాయంత్రం కేసీఆర్ నర్సాపూర్ సభలో పాల్గొన్నారు. ఈ సభలో ఒక్కసారిగా బుల్ల�