రాష్ట్రంలో ఎన్నికల రాజకీయం క్రమంగా వేడెక్కుతున్నది. పోలింగ్ తేదీ సమీపిస్తుండంతో పార్టీలు ప్రచారాన్ని ముమ్మరంచేశాయి. దీనికితోడు ప్రలోభాలకు కూడా తెరలేపాయి. కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధి శ్రీధర్ బాబు ఫొ�
Minister Harish Rao | కాంగ్రెస్ హయాంలో గ్రామానికో ఒకరిద్దరు ఆదర్శ రైతులుండేవారని.. కేసీఆర్ పాలనలో ఊరంతా ఆదర్శ రైతులేనని మంత్రి హరీశ్రావు అన్నారు. జహీరాబాద్ హద్నురులో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో హరీశ్రావు ప
ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) దూసుకుపోతున్నది. రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. ప్రతి రోజు మూడు నుంచి నాలుగు నియోజవర్గాల్లో ప్రజా ఆశీర్వాద సభలు (Praja Ashirvada Sabha) నిర
TS Assembly Elections | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో 2,290 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. నిన్నటితో ఉప సంహరణ గడువు ముగిసిన విషయం తెలిసిందే. ఈ మేరకు గురువారం ఎన్నికల కమిషన్ అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. దాదాపు 608 మంది అభ
తెలంగాణ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకుపోతున్నది. పార్టీ అభ్యర్థులకు మద్దతుగా అగ్రనేతలు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ (Minister KTR) విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు.
Telangana | నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసిన అనంతరం రాష్ట్రంలోని 119 నియోజకవర్గాల్లో మొత్తం 2,290 మంది అభ్యర్థులు పోటీలో నిలిచారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు బుధవారంతో ముగిసింది.
నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు దుర్మార్గమైన కాంగ్రెస్సే శత్రువు. ఉన్న తెలంగాణను ఊడగొట్టి జబర్దస్తీగా ఆంధ్రలో కలిపింది కాంగ్రెస్సే. 1969 తొలిదశ ఉద్యమంలో 400 మందిని కాల్చేశారు. 2004లో పొత్తు పెట్టుకుంటామని వచ్చ�
గ్రేటర్ రాజకీయాల్లో మరోసారి విజనరీ లీడర్ కేటీఆర్ గులాబీ ఫైటర్గా బరిలోకి దిగుతున్నారు. ఇప్పటికే మహానగర రాజకీయాల్లో తనదైన ముద్ర వేసిన మంత్రి కేటీఆర్ గురువారం నుంచి రోడ్ షో ప్రారంభించనున్నారు. రోజు
దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి, సంక్షేమంతోనే ఉత్తర భారతీయులంతా బీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతున్నారని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. తొ�
బూతులు తిట్టే నాయకులకు ప్రజలు పోలింగ్ బూత్లలోనే సమాధానం ఇస్తారని మంత్రి హరీశ్రావు పేర్కొన్నారు. రాష్ట్రంలోని విపక్షాలకు ఎజెండా అంటూ లేదని, అందుకనే సీఎం కేసీఆర్ను, బీఆర్ఎస్ నేతల్ని వ్యక్తిగతంగా త
తెలంగాణ ఇస్తారని పొరపాటున నమ్మి కాంగ్రెస్ పార్టీతో పొత్తుపెట్టుకుంటే 15 ఏండ్లు ఏడిపించి, వందల మంది విద్యార్థులను పొట్టన పెట్టుకున్న దుర్మార్గమైన పార్టీ అది. నాటి నుంచి నేటి దాకా తెలంగాణకు కాంగ్రెస్ పా
ఆ మధ్య ఉన్నట్టుండి వైయస్ షర్మిల, నేను తెలంగాణలోనే పుట్టాను, పెరిగాను, చదువుకున్నాను, తెలంగాణ కోడల్ని కూడా అంటూ సొంత (ఎ) జెండాతో ఒక పార్టీ పెట్టారు. అమాయకులు, అల్ప సంతోషులు కొందరు ఆమె వెంట చేరారు. మొత్తం 119 స్�
‘రాష్ట్రంలోని 30 లక్షల మంది నిరుద్యోగ యువత ఆయుధాలు పట్టుకొని అడవిలో కలువాలె’ అని రాష్ట్ర పీసీసీ అధ్యక్షులు రేవంత్రెడ్డి స్టేషన్ ఘన్పూర్లో ఇటీవల చేసిన వ్యాఖలు అత్యంత ఖండనీయమైనవి. యువతను రెచ్చగొట్టే�