అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తెలంగాణ ప్రజల మదిలో ఇప్పుడు మెదులుతున్న పదం సుస్థిర ప్రభుత్వం. బలమైన సర్కార్ ఏర్పడితే సుపరిపాలనకు నాంది పడుతుంది. రాజకీయ సంక్షోభానికి తావులేకుండా ప్రజల శ్రేయస్సుపై దృష్టి స
1952 నుంచి 2014 వరకు తెలంగాణ ప్రాంతాన్ని ఎక్కువగా పరిపాలించింది కాంగ్రెస్ పార్టీనే. అందులోనూ ఆంధ్ర కాంగ్రెస్ నేతలు తెలంగాణకు అన్యాయం చేసి, అభివృద్ధిని పట్టించుకోక గాలికొదిలేశారు. తాగునీళ్లు లేవు, సాగునీళ్
ప్రజాస్వామ్య ప్రక్రియలో పరిణతి వచ్చినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుంది. స్వతంత్య్రం వచ్చి 75 ఏండ్లు అవుతున్నా మన దేశంలో పరిణతి రాలేదని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
బీఆర్ఎస్ ప్రభుత్వంతోనే సామాజిక న్యాయం సాధ్యమని ముదిరాజ్ సమాజం తేల్చిచెప్పింది. తమ స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసం ముదిరాజ్లను రెచ్చగొడుతున్న కాంగ్రెస్ పార్టీకి తగిన బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చి�
24 గంటల నిరంతరాయ విద్యుత్తు ఇస్తున్న సీఎం కేసీఆర్ను సవాల్ చేసే నైతికత పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి లేదని బీఆర్ఎస్ సీనియర్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. 24 గంటల పవర్ లేదని చెప్తున్న రేవంత్క�
సీఎం కేసీఆర్ రాష్ట్రంలో ఆదర్శవంతమైన పాలనను అందిస్తున్నారని, ప్రతిపక్ష పార్టీల నాయకులు ఎన్ని జిమ్మిక్కులు చేసినా ప్రజలు నమ్మరని మహేశ్వరం అభ్యర్థి, విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు.
బెదిరింపులతో ప్రజల మనసు ఎన్నటికీ గెలువలేరని బీఆర్ఎస్ ఖమ్మం అభ్యర్థి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేతలకు ధైర్యముంటే మొదట ప్రజలకు ఏం చేశారో చెప్పాలని, ఆ తర్వాత గెలవాలని సూచించారు.
చెన్నూరు నియోజకవర్గం కాంగ్రెస్ అభ్యర్థి వివేక్ వెంకటస్వామికి చెందిన విశాఖ ఇండస్ట్రీస్ అకౌంట్ నుంచి రామగుండంలోని విజిలెన్స్ సెక్యూరిటీస్ ప్రైవేట్ కంపెనీకి రూ.8 కోట్లు బదిలీ చేశారని, ఆ నిధులతో ఓట
ఇటీవల కొడంగల్లో మంత్రి కేటీఆర్ రోడ్షోకు వచ్చిన జనాలను చూసి పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డికి ఓటమి భయం పట్టుకున్నదని, అందుకే కిరాయి గూండాలతో బీఆర్ఎస్ కార్యకర్తలపై దాడులు చేయిస్తున్నారని భూగర్భ, గ�
ఎవుసాన్ని ఎటమటం చేయాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతున్నారు పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి. మచ్చుకు రైతుల ఉచిత కరెంటు మీద ఆయన వేస్తున్న కుప్పిగంతులు చూస్తే సరిపోతుంది. అమెరికా కదా ఎవరికి తెలుస్తుం�
కొంతమంది మిత్రులు ముఖ్యమంత్రి కేసీఆర్ను గమ్మత్తుగా విమర్శిస్తున్నారు. కేసీఆర్ ప్రజలను కలిసే అవకాశం ఇవ్వరు. ఎవ్వరికీ అందుబాటులో ఉండరు అని, అలాగే కాంగ్రెస్ పాలనలో ముఖ్యమంత్రులు ప్రజలకు అందుబాటులో ఉం�
కాంగ్రెస్ తప్పుడు ప్రచారాలను నమ్మి వారిని గెలిపిస్తే తెలంగాణలో ఇప్పుడు వస్తున్న 24 గంటల కరెంటు రాకుండా పోతుందని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు.
తెలంగాణలో అధికారంలోకి రావడమే ఏకైక ధ్యేయంగా ప్రతిపక్షాల అధికార ఆరాటం ఎక్కువైంది. తాము ఏం చేశామో చెప్పుకోకుండా, రేపటి భవిష్యత్తులో తెలంగాణను ఏం అభివృద్ధి చేస్తామో స్పష్టత లేకుండా ఆర్భాట ప్రచారాలు చేస్తు