పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి ఓ బ్రోకర్ అని, సబ్బండ వర్గాల సంక్షేమమే ధ్యేయంగా అనేక పథకాలు అమలు చేసిన సారథి సీఎం కేసీఆర్ అని పంచాయతీ రాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు పేర్కొన్నారు. బుధవారం జనగా
అన్ని వర్గాల ప్రజలకు చేతినిండా పనులు కల్పించి బతుకుదెరువుకు దారి చూపిన బీఆర్ఎస్ సర్కారుకు హ్యాట్రిక్ విజయాన్ని కట్టబెట్టాలని వనపర్తి బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి కోరారు.
ప్రజల ఆశీర్వాదంతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి పథంలో నడిపానని.. తన జీవితం ప్రజలకే అంకితమని బాన్సువాడ బీఆర్ఎస్ అభ్యర్థి, స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి అన్నారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో పదేండ్లుగా కొనసాగుతున్న నిరంతర అభివృద్ధి పాలన కావాలో.. 60 ఏండ్లకు పైగా పాలించి అన్ని విధాలుగా తెలంగాణ ప్రాంతాన్ని ఆగం చేసిన అరాచకుల పాలన కావాలో ప్రజలు ఆలోచించుకోవాలని విద
మహబూబ్నగర్ జిల్లాను హైదరాబాద్కు దీటుగా అభివృద్ధి చేశామని ఎక్సైజ్, క్రీడా శాఖల మంత్రి శ్రీనివాస్గౌడ్ తెలిపారు. మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని డైట్ కళాశాల, పలు వార్డుల్లో బుధవారం ఎన్నికల ప్రచార�
ఎన్నికలు సమీపిస్తున్న వేళ బీఆర్ఎస్లోకి చేరికలు కొనసాగుతున్నాయి. తాజాగా పెద్దపల్లి జిల్లా ధర్మారం మండల కేంద్రానికి చెందిన ఇద్దరు ఎన్ఆర్ఐలు ద్యాగేటి ఉదయ్కుమార్ యాదవ్, పూస్కూరు పవన్ కుమార్రావు
రాష్ట్రంలో ఎన్నికల కోడ్ అమలులో ఉన్న నేపథ్యంలో అధికారులు విస్తృత తనిఖీలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా అక్టోబర్ 9 నుంచి బుధవారం ఉదయం వరకు రాష్ట్రవ్యాప్తంగా రూ.577.32 కోట్ల విలువైన సొత్తును స్వాధీనం చేసుకొన�
Telangana Elections | తెలంగాణ రాష్ట్ర శాసనసభకు ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. బుధవారం నాటికి నామినేషన్ల ఉపసంహరణ ముగిసింది. దీంతో ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థుల తుది జాబితా ఖరారైంది. ఈ మేరకు అధికారులు
Telangana | తెలంగాణ రాష్ట్ర శాసనసభకు నవంబర్ 30వ తేదీన ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో 30న వేతనంతో కూడిన సెలవు ఇవ్వాలని కార్మిక శాఖ నిర్ణయం తీసుకుంది.
CM KCR | రాజకీయాలు అంటే సులభంగా తీసుకోవద్దు.. ఓటును సులభంగా వేయొద్దు అని ముఖ్యమంత్రి కేసీఆర్ సూచించారు. రాజకీయం అంటే చాలా గంభీరమైన విషయం.. ఇదేమీ సినిమా మ్యాట్నీ షో కాదు. ఎవడో చెప్పిండని ఓటేస్తే ఆ ఓటే �
CM KCR | ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి నేతృత్వంలో మెదక్ నియోజకవర్గం అన్ని విధాలా అభివృద్ధి చెందిందని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రామాయంపేటకు ఆర్డీవో ఆఫీసు, డిగ్రీ కాలేజీ వచ్చింది.. అది �
CM KCR | ప్రజలు ఆలోచించి ఎన్నికల్లో ఓటు వేయాలని.. లేకపోతే ఆ ఓటే కాటేస్తే ప్రమాదం ఉంటుందని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు హెచ్చరించారు. మెదక్ నియోజకవర్గంలో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు హ
CM KCR | నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే గణేశ్ గుప్తా నిస్వార్థపరుడు.. అలాంటి వ్యక్తి గెలిస్తే మన నిజామాబాద్కు ఎంతో లాభం జరుగుతుందని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. నిజామాబాద్ అర్బన్ నియోజకవర్గంలో ఏ�
CM KCR | ఉన్న తెలంగాణను ఊడగొట్టిందే కాంగ్రెస్.. ఆ పార్టీ అనాలోచిత నిర్ణయం వల్లే 58 ఏండ్లు గోస పడ్డామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎల్లారెడ్డి నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద స
CM KCR | గర్వపడేలా ఎల్లారెడ్డి, కామారెడ్డిలను అభివృద్ధి చేస్తానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. బీఆర్ఎస్ ఎల్లారెడ్డి అభ్య