KTR | ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రంలో అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు, కార్యక్రమాల సమాహారంగా రూపొందించిన ‘ప్రగతి ప్రస్థానం… ఎట్లుండే తెలంగాణ ఎట్లైంది’ పు
CM KCR | ఎన్నడన్నా సింగరేణి చరిత్రలో కార్మికులకు రూ. 1000 కోట్లు పంచారా? అని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రశ్నించారు. కానీ ఇవాళ బీఆర్ఎస్ గవర్నమెంట్ కార్మికులకు బోనస్, లాభాల వాటా కింద 32 శాతం ఇచ్చిందని కేసీ
KTR | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల వేళ నిమిషం తీరిక లేకుండా వివిధ కార్యక్రమాలతో బిజీబిజీగా ఉన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుక్రవారం మెట్రో రైల్లో ప్రయాణించారు. హెచ్ఐసీసీలో రియల్ ఎస్టేట్ ప్రతిన�
CM KCR | గిరిజనేతలకు సైతం పోడు భూముల పట్టాలు ఇప్పిస్తామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రకటించారు. ములుగు నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్నారు. ఎమ్మెల్యేగా బడే నాగజ్యోతిని ఎమ
CM KCR | దద్దమ్మ కాంగ్రెస్కు చేతగాక సింగరేణిని సమైక్య చేతల చేతుల్లో పెట్టారని సీఎం కేసీఆర్ విమర్శించారు. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో జరిగిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు.
CM KCR | మునగడానికి సిద్ధంగా ఉన్న సింగరేణిని కాపాడి, ఇవాళ రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకునిపోయామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఇవాళ బ్రహ్మాండంగా కంపెనీ బతికి ఉంది. ఇంకా ఉంటది. ఇంకా కొత్త గనులు వస్త
CM KCR | తలాపునా గోదావరి ఉన్నా.. మంచినీళ్లకు మంచిర్యాల నోచుకోలేదని సీఎం కేసీఆర్ తెలిపారు. ఇప్పుడు ప్రతి ఇంటికి మిషన్ భగీరథ ద్వారా పరిశుభ్రమైన నీటిని అందిస్తున్నామని కేసీఆర్ పేర్కొన్నారు. మంచిర్యా�
CM KCR | సింగరేణిలో డిపెండెంట్ ఉద్యోగాలను ఊడగొట్టిందే కాంగ్రెస్ పార్టీ అని ముఖ్యమంత్రి కేసీఆర్ పేర్కొన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డిపెండెంట్ ఉద్యోగాలను పునరుద్ధరించుకున్నామని కేస�
CM KCR | కాంగ్రెసోళ్లు కొత్త పద్ధతి మొదలు పెట్టారని, నన్ను గెలిపించండి.. నేను బీఆర్ఎస్లో జాయిన్ అవుతా అని ఆ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు అంటున్నారట. అదంతా అవాస్తవం, ఝూటా ముచ్చట అని ముఖ్యమంత్రి కేసీ
అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ వికారాబాద్ జిల్లా తాండూరులో ఐటీ దాడులు (IT Raids) కలకలం సృష్టించాయి. యలాల మండలం జుక్కేపల్లి సమీపంలోని ఆర్బీఎల్ (RBL) ఫ్యాక్టరీలో సోదాలు నిర్వహిస్తున్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ముఖ్యంత్రి కేసీఆర్ (CM KCR) రాష్ట్ర వ్యాప్తంగా సుడిగాలి పర్యటనలు చేస్తున్నారు. బీఆర్ఎస్ (BRS) అభ్యర్థుల విజయాన్ని కాంక్షిస్తూ ప్రతి రోజూ నాలుగు సభల్లో పాల్గొంటున్నారు.
ఎన్నికల సమయంలో గారడి విద్యల్లాంటి మోసపూరిత మాటలు చెప్పేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని కరీంనగర్ బీఆర్ఎస్ అభ్యర్థి, మంత్రి గంగుల కమలాకర్ (Minister Gangula Kamalakar) ప్రజలకు సూచించారు.
డీప్ఫేక్పై బీఆర్ఎస్ శ్రేణులు, సోషల్ మీడియా వారియర్స్ను మంత్రి కేటీఆర్ (Minister KTR) అప్రమత్తం చేశారు. పోలింగ్ సమీపిస్తుండటంతో డీప్ఫేక్లు (Deep Fake) చాలా రావొచ్చని హెచ్చరించారు.
అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా ఈ నెల 30న జరిగే పోలింగ్కు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ముఖ్యంగా పోలింగ్ కేంద్రాలకు ఈవీఎంలను తరలించేందుకు చర్యలు చేపట్టారు. అయితే ఆయా నియోజకవర్గాలకు సంబంధించి బ్యాలెట్�
‘కాంగ్రెస్ పార్టీ చిన్న తప్పు చేస్తే 58 ఏండ్లు గోసపడ్డాం. మళ్లీ పొరపాటు జరిగితే.. దారితప్పి కాంగ్రెస్కు ఓటేస్తే... పదేండ్ల నుంచి చేసిన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరే అవుతుంది’ అని ముఖ్యమంత్రి కే. చంద్రశేఖ