ఎన్నికల్లో జరిగే అక్రమాలపై ఫిర్యాదు చేసేందుకు ఎన్నికల సంఘం రూపొందించిన సీ-విజిల్ యాప్ పౌరుల చేతిలో బ్రహ్మాస్త్రంగా మారింది. ప్రస్తుతం ఈ యాప్ ఆధునీకరణతో పాటు ఫ్లయింగ్ స్కౌడ్తో అనుసంధానం చేసింది. అ�
ఖమ్మం జిల్లా వైరాలో గులాబీ జెండా ఎగరేలా పార్టీ కార్యకర్తలు పనిచేయాలని ఎంపీ నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. వైరా పట్టణంలోని 15వ వార్డులో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ ఎమ్మెల�
రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్రాజ్ ఎన్నికల ఏర్పాట్లపై జిల్లాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల నామినేషన్లు ప్రారంభమయ్యే అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో పర్యటించాలని నిర్ణయించారు. ఇప్పటికే మహబ�
ఎన్నికల్లో పార్టీలు, అభ్యర్థుల కార్యకలాపాలపై ఎన్నికల సంఘం పటిష్టమైన నిఘా వ్యవస్థ ద్వారా పర్యవేక్షిస్తున్నది. ఎన్నికల ప్రచారం, ప్రసారం, నియమావళి ఉల్లంఘనలు, సోషల్ మీడియా తదితర వాటిపై నిఘా పెట్టడానికి ప్�
ఢిల్లీలో గురువారం జరిగిన బీజేపీ పార్లమెంటరీ బోర్డు, ఎన్నికల నిర్వహణ కమిటీల సమావేశంలో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు అభ్యర్థుల ఎంపికపై చర్చే జరగలేదని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి తేల్చేశారు. జా
తెలంగాణ ప్రభుత్వ సంక్షేమ పథకాలు బాగున్నాయని, ఛత్తీస్గఢ్లో కాంగ్రెస్ ప్రభు త్వం ఒక్క పథకాన్నీ ప్రవేశపెట్టలేదని ఆ రా ష్ర్టానికి చెందిన వలస కూలీ తన మనోగతాన్ని వెల్లడించాడు. కనీస సౌకర్యాలు కల్పించడంలోన
కర్ణాటకలో ఎన్నికల ముందు ప్రకటించిన గ్యారెంటీలను అమలు చేయలేక చేతులెత్తేసిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణలో అమలు చేస్తామంటూ ప్రగల్భాలు పలుకుతున్నదని బీఆర్ఎస్ నేత, వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి ధ్వజమ
‘తెలంగాణకు తీరని ద్రోహం చేసిందే కాంగ్రెస్. ఆ పార్టీ వల్లే తెలంగాణ చాలా నష్టపోయింది. సకల జనులంతా కలిసి సాధించుకున్న ప్రజా తెలంగాణపై మాట్లాడే అర్హత ఆ పార్టీకి లేదు’ అని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మండిపడ్డ
కాంగ్రెస్ నేత రాహుల్గాంధీ లీడర్ కాదు.. జస్ట్ రీడర్ అని ఆర్థిక, వైద్యారోగ్య శాఖల మంత్రి హరీశ్రావు ఎద్దేవా చేశారు. పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి బ్యాచ్ రాసిచ్చిన స్క్రిప్ట్నే ఆయన చదువుతున్నారన�
తెలంగాణ రాష్ట్రంలో భారత రాష్ట్ర సమితి అధికారంలోకి రావడానికి సంపూర్ణ అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు, మేధావి వర్గం భావిస్తున్నది. గత రెండు పర్యాయాలు విజయవంతంగా పూర్తి చేసుకొని కొత్తగా ఏర్పడిన రాష్
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ తెలంగాణపై కనీస అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని, స్థానిక నాయకులు రాసిచ్చిన స్క్రిప్ట్ను చదువుతూ తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ కుటుంబంపై పచ్చి అబద్ధాలు వల్లెవేస్త�
సనత్నగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరడం ఖాయమని బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. గురువారం సనత్నగర్ నియోజకవర్గం పరిధిలోని మోండా మార్కెట్�
అభ్యర్థుల రెండో జాబితా విడుదలకు కాంగ్రెస్ భయపడుతున్నదా? జాబితా విడుదల అనంతరం జరగబోయే అసంతృప్తుల అల్లర్లపై ఆందోళన చెందుతున్నదా? అంటే అవుననే గుసగుసలు వినిపిస్తున్నాయి.
‘ముఖ్యమంత్రి కేసీఆర్ నాకు పెద్ద కొడుకుకంటే ఎక్కువ. సొంతగా పుట్టినోళ్లే ఈ కాలంలో పట్టించుకుంటలేరు. కేసీఆర్ ఇస్తున్న పింఛన్తో సంతోషంగా బతుకుతున్నా. నాకు ఎవరు చెప్పే అవసరం లేదు. కారు గుర్తుకే ఓటేస్తా’ అ
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ దేశంలో ఏ యాత్ర చేపట్టినా.. అది మధ్యలోనే ఆగింది తప్ప కొసెల్లలేదని, ఇప్పుడు తెలంగాణలో ఎన్నికల వేళ చేస్తున్న బస్సుయాత్ర కూడా తుస్సుమంటదని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్రెడ్�